సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు :ఏపీ డీజీపీ

– సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తోలు తీస్తాం – 130 మంది పోలీసులతో సోషల్ మీడియా సెంటర్ ఏర్పాటు – టీమ్ లో సాప్ట్ వేర్ స్పెషలిస్టులు – ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక టీమ్ రెచ్చగొట్టే ప్రకటనలు, సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేసే వారికి సోషల్ మీడియా నిందితులు అందరికీ ఇది ఒక వార్నింగ్.ప్రభుత్వ సహాయంతో ఆంధ్రప్రదేశ్ లో […]

Read More

దుడ్లు మీకు..దుమ్ము మా ముత్తుకూరు ప్రజలకా?

కంటైనర్ టెర్మినల్ మూత ముమ్మాటికీ నిజం జనవరి నెలాఖరుకు చిట్టచివరి నౌక..అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి కంపెనీలకు అధికారికంగా ఈ మెయిల్ ఫిబ్రవరి 1 నుంచి పూర్తిగా నిలిచిపోనున్న కార్యకలాపాలు కాకాణీ..రాజీనామా నువ్వు చేస్తావా..మీ సీఎం కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తాడా నీ అక్రమ వసూళ్ల కారణంగానే టెర్మినల్ తమిళనాడుకు తరలిపోతోంది తమిళనాడు ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన బొగ్గు, బూడిదకు సంబంధించిన బల్క్ కార్గోకే ఇక పోర్టు పరిమితం మంత్రి […]

Read More

5ఏళ్లు పట్టించుకోని వైసిపి ఇప్పుడు పట్టాలపేరుతో హడావిడి

రాష్ట్రం మొత్తం మంగళగిరివైపు చూసేలా అభివృద్ధిచేస్తా! మంగళగిరిలో ఓడిపోయాక నాలో కసి పెరిగింది ఓడిపోయినా కూడా 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరిలో అమలు చేస్తున్నా లోకేష్ సమక్షంలో 500కు పైగా కుటుంబాలు టిడిపిలో చేరిక మంగళగిరి: మంగళగిరిలో ఎక్కడ అధికార వైసీపీ కనపడటం లేదు, 72 రోజుల తర్వాత రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలో వైసిపి నుంచి […]

Read More

మేం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదు

– గల్లా జయదేవ్‌ కోసం తెదేపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి – లోకేష్‌ గుంటూరు: రాజకీయంగా గల్లా జయదేవ్‌ను మిస్‌ అవుతామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. రాజకీయాలకు గుంటూరు ఎంపీ జయదేవ్‌ తాత్కాలికంగా విరామం ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞతాభివందనం సభలో లోకేశ్‌ మాట్లాడారు.. అమరావతి రైతుల తరఫున పోరాటం చేసిన వ్యక్తి జయదేవ్‌ అని కొనియాడారు. ఆయన కోసం […]

Read More

ఈడీ జప్తు చేసిన ఆస్తులు షర్మిలకు , సిమెంట్ ఫ్యాక్టరీలు తనకు

ప్రజల మధ్య రావడానికి భయపడే వ్యక్తి సింహమా? తెదేపా, జనసేనపార్టీలది ప్రజలు కోరుకున్న పొత్తు ప్రజాభిప్రాయాన్ని గౌరవించి పొత్తు ఓకేనన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దేనికి సిద్దమో అర్థం కాలేదు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తును ప్రజలు కోరుకున్నారని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు అన్నారు. ఈ పొత్తును చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కోరుకోలేదని ప్రజలే కోరుకున్నారని […]

Read More

హంస .. వర్షం నీళ్ళు మాత్రమే త్రాగుతాయి.

ఈ సృష్టి లో నీటిని పాలను వేరు చేయగల సామర్థ్యం ఒక్క హంసలకు మాత్రమే కలదు. వీటి ఘన పదార్థ బక్షణము కలువ తూడులు, తామర తూడులు. చాతక పక్షులు ఇవి పడుతున్న వర్షం నీళ్ళు మాత్రమే త్రాగుతాయి. ఎంత దాహం వేసినా వర్షం వచ్చే వరకు ఆగుతాయి తప్ప యే నీళ్ళు త్రాగవు. వీటి ఆహారం.. వెన్నెలను పొడుచుకు తినుట. సేకరణ- శ్రీ శంకర విజయం గ్రంధం నుండి […]

Read More

రేవంత్ రెడ్డి ని కలిసిన సినీ ప్రముఖులు

సీఎంను కలిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కెఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రెటరీ వైవీఎస్ చౌదరి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారాయణ, సెక్రటరీ కె.అనుపమ రెడ్డి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్, సెక్రెటరీ టీఎస్ఎన్ దొర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ బాపినీడు, […]

Read More

నెల్లూరు రూరల్ వైసీపీ కి భారీ షాక్

నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు గ్రామం మేజర్ పంచాయతీ. ఈ గ్రామంలో సీనియర్ నాయకులుగా గతంలో సర్పంచ్ గా, ఎంపీటీసీ గా పనిచేసిన పొనకా కుటుంబం. పొనకా శివకుమార్ రెడ్డి మరియు పొనకా హరిప్రసాద్ రెడ్డి నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వారి సోదరులు కోటంరెడ్డి గిరిధర్ […]

Read More

అన్నా క్యాంటీన్లు తీసేసిన వ్యక్తి పేదల ప్రతినిధా?

జగన్ రెడ్డిది భస్మాసుర హస్తం జగన్ రెడ్డి ప్రజల బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ అలాంటి గడ్డకు ఆపరేషన్ చేయాలి జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో ప్రజలందరూ బాధితులే జగన్ రెడ్డి అభిమన్యుడు కాదు, అర్జునుడు కాదు, భస్మాసురుడు ఓట్లేసిన ప్రజల నెత్తిపైనే చేతులుపెట్టారు వైకాపా ప్రభుత్వాన్ని దించేందుకు 5 కోట్ల మందీ స్టార్ క్యాంపెయినర్సే నెల్లూరు రూరల్ లో నిర్వహించిన “రా.. కదలిరా బహిరంగ సభ” లో టీడీపీ […]

Read More

ఆరోగ్యశ్రీ ని జగన్ అనారోగ్యశ్రీగా మార్చారు

– టీడీపీ అధికార ప్రతినిధి పాలడుగు వినీల పేదవారికి ఆసరాగా ఉండాల్సిన ఆరోగ్యశ్రీ ని జగన్ అనారోగ్యశ్రీగా మార్చాని టీడీపీ అధికార ప్రతినిధి పాలడుగు వినీల పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడిన మాటలు … జగన్ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లల్లో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు. సకాలంలో వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సీఎం సొంత జిల్లాలోనే ప్రైవేటు […]

Read More