ఓ పనికిమాలిన సజ్జల భార్గవ్ రెడ్డి ఫేక్ లెటర్‌ను ప్రచారం చేశారు

– ఈ కుట్రకు ఆధ్యుడు జగన్ రెడ్డి..దానికి మద్దతుదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి -దొడ్డిదారిన, దుర్మార్గపు ఆలోచనలతో అధికారంలోకి రావాలని జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కుట్రలు – సజ్జల భార్గవ్ రెడ్డి ఆ కుట్రను ఆచరణలో పెడుతున్నారు. – టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వీరి ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆధారాలతో సహా మంగళగిరి రూరల్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ […]

Read More

ఖబడ్దార్ వైసీపీ గూండాల్లారా! జాగ్రత్త….

జగన్ కు ఓటమి అర్థమై సంతోషంగా దిగపోతానంటున్నాడు రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుంది పోయేటప్పుడు ఇచ్చే నోటిఫికేషన్‌తో ఎవరిని మోసం చేయడానికి? ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టినా కార్యకర్తలు టీడీపీ జెండా వదల్లేదు నా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదలను ఖబడ్దార్ వైసీపీ గూండాల్లారా! జాగ్రత్తా.. ఉరవకొండ రా! కదలి రా! సభలో నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండ :- రాష్ట్రాన్ని ఎలా కాపాడు […]

Read More

విద్య ను అందుకోలేని వారికి భువనేశ్వరి అవకాశం కల్పించారు

– చంద్రబాబు- భువనేశ్వరి వేలాది మంది విద్యార్థులకు జీవితం ఇచ్చారు – మంత్రి సీతక్క మాజీ సీఎం నారా చంద్రబాబు భువనేశ్వరి వేలాది మంది విద్యార్థులకు జీవితం ఇచ్చారు. 2004 లో నా రాజకీయ జీవితం మొదలైంది. ఈ స్కూల్ తో నాకు 20 ఏళ్ల అనుబంధం ఉంది. నేను అనాధ పిల్లలను చంద్రబాబు నేతృత్వంలో ఈ ట్రస్ట్ లో జాయిన్ చేశాను.విద్య ను అందుకోలేని వారికి భువనేశ్వరి అవకాశం […]

Read More

పంటపొలాలకు నీరు లేక చివరకు రైతు కంట కన్నీరే మిగిలింది

– వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు ఎన్టీఆర్ జిల్లా/కంచికచర్ల : కొత్తపేట గ్రామం నందు వైయస్సార్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన అబ్బూరి శివనాగ మల్లేశ్వరరావు మరియు 10 కుటుంబాల వైసిపి నేతలను స్థానిక తెదేపా నేతలు మరియు కేశినేని ఫౌండేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివానాధ్ (చిన్ని) గారితో కలిసి వారిని పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా […]

Read More

రాష్ట్రానికి స్వచ్ఛ భారత్ అభియాన్ క్రింద కోట్ల రూపాయలు నిధులు

– ఎక్కడ చూసినా కూడా చెత్త – బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్పయాత్ర ఐదోవరోజు కార్యక్రమంలో భాగంగా సీతమ్మ కాలనీ అంకమ్మ తల్లి గుడి వద్ద ప్రారంభమై నల్లకుంట, జూట్ మిల్ కాలనీ, రామిరెడ్డి నగర్, శ్రీరామ్ నగర్, […]

Read More

నరేంద్ర మోడీ ని గుండెల్లో పెట్టుకుంటాం

ఎంఆర్ పి ఎస్మాదిగలకు ఇచ్చిన హామీ కి కట్టుబడి ఉన్నాం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ ….మాదిగ జాతి యావత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని గుండెల్లో పెట్టుకుంటాం…మా జాతికి నరేంద్ర మోడీ ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పటి వరకు ఏ ప్రధాని ఇవ్వలేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రతినిధి బృందం స్పష్టం చేసింది.బిజెపి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఎంఆర్ పి ఎస్ రాష్ట్ర ప్రతినిధులు […]

Read More

నాపైచర్యలకు ఉపక్రమించడం అన్యాయం.. రాజ్యాంగ విరుద్దం.

-వైసీపీకి రాజీనామా చేశానన్న అక్కసుతోనే మండలి నాపై అమానవీయంగా అన్యాయంగా ప్రవర్తిస్తోంది • శాసన మండలి నుంచి అందిన నోటీసులపై నాలుగు వారాల వ్యవధి కావాలన్నాను. • నాకు సమయం ఇవ్వకుండా, నా వివరణ కోరకుండా నాపైచర్యలకు ఉపక్రమించడం అన్యాయం.. రాజ్యాంగ విరుద్దం. – సీ.రామచంద్రయ్య (ఎమ్మెల్సీ) ఏపీ శాసనమండలి నుంచి నాకు ఈ నెల 8న నోటీసులు అందాయని, వాటిలో మీరు పార్టీ మారినట్టు మీ ప్రవర్తన వల్ల […]

Read More

కంపెనీ సేల్స్ టాక్స్ చెల్లించలేదనే నెపంతో సాంబశివరావు కంపెనీపై దాడులు అన్యాయం

– రెవెన్యూ అధికారుల కక్షపూరిత చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు -పర్చూరు టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై రెవెన్యూ అధికారుల కక్షపూరిత చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. • పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అధికారపార్టీ ఓట్ల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తున్నారు. • మొత్తం ఓట్లలో దాదాపు 20 శాతం ప్రతిపక్షాల ఓట్లు తొలగించాలని అధికారపార్టీ పెద్దఎత్తున ఫామ్-7, ఫామ్-6 ల […]

Read More

నీవు బిడ్డవి కాదు క్యాన్సర్ గడ్డవి

ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపిన జగన్ రెడ్డి పేదల ద్రోహి కాదా? వేల కోట్ల విలువైన భూములు కబ్జా చేసి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నాశనం చేసిన జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర ద్రోహి కాదా? -మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు భీమిలిలో అబద్దాలతో ఆత్మస్తుతి పరనిందకు పాల్పడిన జగన్ రెడ్డి. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓటు అడుగుతానని, విద్యుత్ ఛార్జీలు […]

Read More

కన్నాలక్ష్మీనారాయణ నేతృత్వంలో టీడీపీలో చేరికలు

– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడి సమక్షంలో, సత్తైనపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కన్నాలక్ష్మీనారాయణ నేత్రత్వంలో టీడీపీలో చేరికలు – సత్తైనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీలో చేరిన పలువురు వైసీపీనేతలు, మైనారిటీలు కన్నా లక్ష్మీనారాయణ ను భారీ మెజారిటీతో గెలిపిస్తా: వైసీపీనేతలు, మైనారిటీలు ప్రముఖ వైద్యులు శింగరాజు సాయికృష్ణ, ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు సయ్యద్ మహబూబ్, వైసీపీ యువజన విభాగం పల్నాడు […]

Read More