నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ హబ్ గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తింపు గ్రీన్ ఛానల్ ద్వారా డైట్, కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం ఈ నిర్ణయానికి కట్టుబడి […]
Read Moreమా కుటుంబంలోనూ జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టాలనుకోవడం లేదా?
– 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల రాక బోగసేనా? – హుద్ హుద్ తుఫాన్ కంటే… విశాఖలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసమే ఎన్నో రెట్లు ఎక్కువ – పరిణితి చెందిన ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ షర్మిల, విజయమ్మపై వైకాపా నేతలు చేస్తున్న కామెంట్లను జగన్ ఖండించాలి – నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విశాఖపట్నంలో హుద్ హుద్ తుఫాన్ కంటే, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన […]
Read Moreతెలంగాణ ప్రజల కలలు ఆకాంక్షలు నిజం చేస్తాం
బిఆర్ఎస్ కు దిమ్మ తిరిగే విధంగా మరి కొద్ది రోజుల్లో రెండు గ్యారెంటీల అమలు ప్రశ్న పత్రాలు లీక్ కాకుండా, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నాం సంపద సృష్టిస్తాం సృష్టించిన సంపదను ప్రజలకు పంచుతాం విద్యా వైద్యం ఉద్యోగ ఉపాధి మౌలిక వసతులు కల్పనకు పెద్దపీట మధిరలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బిఆర్ఎస్ కు దిమ్మ […]
Read Moreవైసీపీకి 175కి 175 సీట్లు
– నేనేమీ అభిమన్యుడ్ని కాను… అర్జునుడ్ని – యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతి ఒక్కరూ ఓడిపోవాల్సిందే – భీమిలి ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ సీఎం జగన్ నేడు భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఏర్పాటు చేసిన వైసీపీ ‘సిద్ధం’ బహిరంగ సభకు హాజరయ్యారు. సీఎం జగన్ తన ప్రసంగంలో విపక్షాలను ఏకిపారేశారు. భీమిలిలో ఇవాళ తనకు అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన […]
Read Moreవైఎస్సార్ పెట్టిన ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ ఏమైంది?
– ఒక్క నిజమైన పోరాటం అన్నా జగనన్న చేశారా? – బీజేపీ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు – ఏపీలో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకుండా బీజేపీ రాజ్యమేలుతోంది – టీడీపీ, వైసీపీ, జనసేనలకి ఓట్లేస్తే బీజేపీకి వేసినట్లే -నెల్లూరు ఇందిరాభవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం – ముఖ్య అతిథిగా పాల్గొన్న కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ 11లక్షల 50 వేల […]
Read Moreఒకటో తేదీన గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్: ఫిబ్రవరి ఒకటో తేదీన గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడయ్యాయి. అదే నెల 9న కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణస్వీకారం చేయించారు. అంతకు ముందురోజు అర్ధరాత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి […]
Read Moreఏప్రియల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ
– బిసిల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి పోరాటం – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోంది.పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశాం.అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి. పూలే విగ్రహం పెడితే బిసిలకు న్యాయం జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.బిసిల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరపున పోరాటం కొనసాగుతుంది. ఏప్రియల్ […]
Read Moreపూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలి
అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పూలేకు భారత రత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ 8,9,10వ తరగతుల పాఠ్యపుస్తకాల్లో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను పొందుపర్చాలి వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మా పోరాటానికి మద్ధతుగా అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి లేఖ రాయాలి ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి […]
Read More2024లో జగన్ ప్రభుత్వం కనబడకూడదు
• ఆయన ముఖ్యమంత్రి కాదు మద్యం వ్యాపారి • జగన్ మాటలకీ చేతలకీ పొంతన ఉండదు • దళితులపై దాష్టీకాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానాన నిలిపాడు • అలాంటి వ్యక్తి తిరిగి అధికారం చేపట్టరాదు • వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన – టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం • ఒక మాట అటూఇటూ అయినా పొత్తులోనే ముందుకు వెళ్తాం • రాజోలు, రాజానగరం శాసనసభ స్థానాల్లో జనసేన అభ్యర్ధులు • రిపబ్లిక్ […]
Read Moreమన రాజ్యాంగం చాలా పటిష్టమైనది
భారత రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం చట్టబద్దంగా సవరణలు చేసుకుంటూ భావితరాలకు అందించాలి గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తాడేపల్లి,జనవరి,26:రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య బద్దంగా మార్పులు చేర్పులు సవరణలు చేసుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థని మరింత పటిష్టం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర […]
Read More