-సమస్యను జఠిలంచేసి పేదలను బలిచేయొద్దు! – టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అస్తవ్యస్త పాలనతో ఖజానా ఖాళీచేసిన జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు దాదాపు రూ.1200 కోట్లు బకాయి పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలచిపోయాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో సైతం ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో పేదోళ్ల వైద్యం గాలిలో దీపంలా మారింది. బకాయిలు విడుదల చేసి సమస్యను పరిష్కరించడంలో […]
Read Moreమౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం
-ఓటమి తప్పదని ముఖ్యమంత్రి జగన్ గ్రహించారు – పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం – బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయసంకల్పయాత్ర నాలుగోవరోజు కార్యక్రమంలో భాగంగా చంద్రమౌళి నగర్ లోని కార్యాలయం వద్ద ప్రారంభమై లక్ష్మీపురం అశోక్ నగర్ పండరీపురం కోబాల్ట్ పేట […]
Read Moreకార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ
• రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, కాటవరం గ్రామంలో కార్యకర్త దాసరి హరిప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 08-10-2023న గుండెపోటుతో మృతిచెందిన హరిప్రసాద్(46). • హరిప్రసాద్ చిత్రపటానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి. • హరిప్రసాద్ కుటుంబ సభ్యులకు రూ.3లక్షలు ఆర్థికసాయం అందించిన భువనేశ్వరి.
Read Moreబాబాయ్ హత్య తర్వాత తల్లి..చెల్లితో జగన్ కు దూరం పెరిగింది నిజం కాదా?
– సీట్లు.. పంపకాల గురించి చంద్రబాబు-పవన్ కల్యాణ్ మాట్లాడుకుంటారు – షర్మిల మాటలకు చంద్రబాబుకి ఏంటి సంబంధం? • 2019లో కోడికత్తి డ్రామా ఆడిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాకు తెరలేపాడు. • ఎన్ని పిచ్చిపిచ్చివేషాలేసినా ప్రజలు జగన్ ను నమ్మరు. • షర్మిల రాజకీయంగానే కాదు.. అన్న అవినీతి, బాబాయ్ హత్యకేసుపై కూడా పోరాడాలి. • తన స్వార్థంకోసం.. రాజకీయాలకోసం కుటుంబాల మధ్య చిచ్చుపెట్టేది జగన్ రెడ్డి, […]
Read Moreపొత్తులో భాగంగా ముందు అనుకున్న సీట్లకే పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు
– టీడీపీ-జనసేన పొత్తు..సీట్ల సర్దుబాటుపై వైసీపీకేంటి బాధ? – రెండుపార్టీలను విడదీయడానికి వైసీపీ నేతలు, కొందరు మంత్రులు గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్నారు • పొత్తులో భాగంగా ముందు అనుకున్న సీట్లకే నేడు పవన్ కల్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించారు. • ఊళ్లో పెళ్లికి కుక్కల హాడావుడిలా వైసీపీనేతలు, మంత్రులు ఎందుకు మాట్లాడుతున్నారు? • జగన్ రెడ్డి అనే పిశాచిని రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికే చంద్రబాబు-పవన్ ఒక్కటయ్యారు. • రాష్ట్రప్రయోజనాలు, ప్రజలకోసమే తెలుగుదేశం-జనసేన […]
Read Moreమందకృష్ణ పంపిన లేఖ వర్ల రాయయ్యకు
– వర్ల రామయ్యను కలిసిన ఎం.ఆర్పీ ఎస్ నేతలు ఎంపీఆర్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు చంద్రబాబు నాయుడుని కలిసి కొన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎంఆర్పీఎస్ నేతలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్యను టీడీపీ జాతీయ కార్యాలయంలో కలిశారు. ఈ సంధర్బంగా మందకృష్ణ పంపిన లేఖను వర్ల రాయయ్యకు అందజేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తప్పక తీసుకెళ్తానని వర్ల రామయ్య ఎంఆర్పీఎస్ […]
Read Moreసిద్దం పేరుకు బదులు పారిపోదాం అని పేరు మార్చుకోవాలి
దేనికి సిద్ధం జగన్ రెడ్డి? చివరిరోజుల్లో మరింత దోచుకోవడానికా? జగన్ రెడ్డి..దేనికి సిద్దం ఎన్నికలయ్యాక దేశం విడిచి పారిపోవడానికా? వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు జగన్ రెడ్డి తన ప్రచార సభలకు సిద్దం అనే పేరుకు బదులు పారిపోదాం అని పెట్టుకోవాలి – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు జగన్ రెడ్డి..ఎన్నికలయ్యాక పారిపోయేందుకు ఏర్పాట్లు సిద్దం చేసుకుంటూ మరో వైపు సిద్దం పేరుతో ప్రచార […]
Read Moreభారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రపంచ దేశాలకు ఆదర్శం
– గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు – సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. […]
Read Moreకాంగ్రెస్ పార్టీకి అజారుద్దీన్ రాజీనామా?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇన్ ఛార్జి అజహరుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి, అతని పార్టీ పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గత కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిబెట్టుకుని ఉన్న అజహర్… తెలంగాణాలో పుట్టిపెరిగినా… పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేశారు. 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో రాజస్థాన్ లోని టోంక్ ఎంపీ స్థానంలో కూడా పోటీ చేసి పరాజయం […]
Read Moreమీరంతా మా కుటుంబ సభ్యులే
-అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉంది – కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా – బాధిత కుటుంబాలకు రూ.3లక్షలు ఆర్థిక సాయం అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిజల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. మొదటగా […]
Read More