సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లే కీలకం కావాలి

– త్వరలో ఏర్పడనున్న ప్రజా ప్రభుత్వానికి అంతా మద్దతుగా నిలవాలి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపు రాష్ట్రంలో ప్రజాపాలన తీసుకు రావడానికి ప్రజలందరికీ ఉన్న ఏకైక ఆయుధం ఓటేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుర్తు చేశారు. దీనిని సద్వినియోగించుకొని, వైసీపీ సైకో పాలన అంతమొందించడంలో యువ ఓటర్లంతా కీలకపాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం […]

Read More

దొరల పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఉన్నది ప్రజాస్వామ్యమా? దొర స్వామ్యమా? – రేవంత్ రెడ్డి ది.. కేసీఆర్ కు మించిన నియంత పాలన – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి పది సంవత్సరాలు.. దొరలు, దురహంకార పాలనలో ఉండేది.బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన బీజేపీ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి ప్రత్యామ్నాయ వాతావరణం తీసుకువచ్చింది. అయితే ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. […]

Read More

ఝాన్సీ పై పోలీసుల దాడి అమానుషం

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు విజయలక్ష్మి హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో ఏబీవీపీ స్టేట్ సెక్రటరీ ఝాన్సీ మీద పోలీసుల దుశ్చర్య అమానుషం. నిరంకుశంగా జుట్టు పట్టి లాగడం అమానవీయం. ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సి పై పోలీసుల దాడిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కనికరం, దయ లేకుండా పోలీస్ మార్క్ ట్రీట్‌మెంట్‌ను చూపిస్తున్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి […]

Read More

జగన్ అంతరాత్మకు తెలుసు …ఓడిపోతామని!

– అందుకే ఆ ఇంట్లో నిజాలు చెప్పారు – కెసిఆర్ తెలుగులో చెబితే జగన్ ఇంగ్లీషులో చెప్పారు -ఓటమి ముందే ఒప్పుకున్న జగనన్న -మరి విజయమ్మను దేవుడే ఓడించారా? – వివేకానంద షర్మిలకు కాంగ్రెస్ పదవులు ఇస్తే జగన్కు ఎందుకు కడుపు మంట? – వైకాపా నుంచి త్వరలోనే 50 మంది ఎమ్మెల్యేలు జంప్ – కుదిరితే తెదేపా, జనసేన పార్టీ లలో చేరిక – లేకపోతే పిల్ల కాంగ్రెస్ […]

Read More

వైసిపి దళిత క్రైస్తవ ఓట్లు చీల్చేందుకే షర్మిల వచ్చారు

_ వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడు మణిపూర్‌పై షర్మిల మాట్లాడలేదెందుకు? – వైఎస్సార్‌పై రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను షర్మిల ఎందుకు ప్రశ్నించలేదు? – ప్రభుత్వ సలహాదారు, వైసిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి   రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే: షర్మిల అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజకీయ తెరమీద ప్రత్యక్షం అయ్యారు. రావడం రావడమే తన మార్క్ కోసం విమర్శలు, వ్యంగాస్త్రాలకు పూనుకున్నారు. ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం […]

Read More

యువ ఓటర్లపైనే దేశ భవిష్యత్తు ఆధారం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి -కండబలం, ధనబలం ప్రజాస్వామ్యాన్ని బలహీన పరుస్తోంది -జాతీయ ఓటరు దినోత్సవం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అమరావతి : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. స్థానిక కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయిన ఆమె విద్యార్దులనుద్దేశించి మాట్లాడారు. ఈ […]

Read More

కేడీల పాలనలో రైతులకు బేడీలు

-రాజధాని రైతుల ధీరత్వానికి ఉధ్యమాభివందనాలు – మహిళా మణులకు పాదాభివందనాలు – రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో బేడీలు – దేశంలోనే 1500 రోజుల పాటు ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది -టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజా రాజధాని అమరావతి విధ్వంసానికి శ్రీకారం చుట్టి జనవరి 25 నాటికి 1500 రోజులు పూర్తవుతుంది. రాష్ట్ర భవిష్యత్ కోసం నిర్మించ తలపెట్టిన అమరావతిని పూర్తి […]

Read More

ప్రతీ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు

– సుప్రీంకోర్టు ఆదేశాలు సుప్రీంకోర్టు ఊహించని ఆదేశాలు జారీ చేసింది.ప్రతీ పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అన్ని పోలీస్ స్టేషన్లలోను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను సుప్రీంకోర్టు ఆదేశించింది.ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఎన్ని మాటలు చెప్పినా సామాన్య ప్రజలకు పోలీస్ స్టేషన్లలో దారుణమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారం ఉన్నవారికి.. డబ్బులు […]

Read More

మంత్రి కాకాణి పొజిషన్లో ఉన్నా.. అపోజిషన్ లో ఉన్నా ఒకటే

– కాకాణికి రైతుల గురించి ఆలోచించే తీరిక లేదు – ఆర్ వై పాలెంలో టిడిపిలో చేరిన రెండు కుటుంబాలు – సోమశిల దక్షిణ కాలువ, కండలేరు ఎడమ కాలువ ద్వారా వేల ఎకరాలకు నీరు అందక రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణికి రైతుల సమస్యల గురించి ఆలోచించే తీరిక కూడా లేదా. – పొదలకూరు మండలంలోని ఆర్.వై పాలెం గ్రామంలో బాబు షూరిటీ – […]

Read More

‘పది’నసలు

– పదినోటుతో పరే షానీ మార్కెట్ లో పది రూపాయల నోటుకు తీవ్రలోటు ఏర్పడటంతో అటు వినియోగదారులు, వ్యాపార సంస్థల వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అరకొర నోట్లు వినియోగంలో ఉన్నా ఎక్కువగా చినిగిన, బాగా నలిగిన నోట్లు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండే నోట్లు వస్తున్నాయి. పదినోట్ల కోసం బ్యాంకుల వారిని సంప్రదించినా నోట్లు చిరిగినవి,బాగా నలిగినవి ఉన్నాయి ఇవ్వమంటే ఇస్తాము అని సమాధానం చెపుతున్నారు.మరి ఈ సమస్యకు పరిష్కారం […]

Read More