భారతరత్న అవార్డుకు మొత్తం ఖర్చు రూ.2,57,732.

కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవ, క్రీడల రంగాలలో అసాధారణమైన కృషి చేసిన వ్యక్తులకు భారతరత్న అవార్డు దక్కుతుంది. దీనిని 1954లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. ఈ పతకానికి ఒకవైపు మెరుస్తున్న ప్లాటినం సూర్యుడు, వెనుకవైపు అశోక స్తంభం ఉంటుంది. భారతరత్న పతకం దాని పెట్టెతో సహా మొత్తం ఖరీదు రూ.2,57,732.  

Read More

జగన్ మోహన్ రెడ్డి చేసిన కుట్రలో కోడికత్తి శ్రీను బలైపోయాడు

కోడికత్తి కేసును ఎన్‌ఐఏ నిశితంగా విచారణ చేస్తే ఇందులో ఏ1 ముద్దాయి జగన్ మోహన్ రెడ్డే – తెదేపా పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య – కోడికత్తి శ్రీనుకు న్యాయం చేయాలంటే సమతా సైనిక్‌దళ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ – సమావేశంలో పాల్గొన్న తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, సిపిఐ రామకృష్ణ, పోతుల బాలకోటయ్య   ఆంధ్రరాష్ట్రంలో అంటరానితనం విశృంఖలంగా ఉంది. కానీ, అది బహిర్గతం కాకుండా రాజకీయ […]

Read More

జగన్‌ది పరదాల పాలన.. మోదీని జనపాలన

కేంద్రనిధులు మళ్లిస్తున్న జగన్ సర్కార్ – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ తాతలు, తండ్రుల పేర్లు పెట్టుకుని బతుకుతున్న వైసిపి – రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయ సంకల్పయాత్ర రెండవ రోజు గుజ్జనగుండ్ల ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద ప్రారంభమై మారుతి నగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, భాగ్యనగర్ […]

Read More

ప్రజల వద్దకు వెళ్లడానికి సంకోచం అక్కర్లేదు

-వై నాట్ 175 నినాదం వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధికి ప్రభుత్వ కుట్ర – ప్రజల వద్దకు వెళ్లడానికి సంకోచం అక్కర్లేదు – వాలంటీరు ద్వారా వృద్దులు ఓటు వేయిస్తే అభ్యంతరం చెబుతాం – కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిందొ ఒక్కటీ లేదు. – గాంవ్ ఛలో అభియాన్ వర్క్ షాప్ ను ప్రారంభించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ కార్యక్రమానికి […]

Read More

ఐరెన్ ఓర్ ఇవ్వకుండా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కాళ్ళు చేతులు విరిచేశారు

ఇక్కడ ప్రభుత్వమే పెద్ద దొంగ – రాహుల్ గాంధీ నీ తీసుకు వస్తా – జింక్ ఫ్యాక్టరీ నీ వేదాంత కి ఇచ్చారు – జింక్ ఫ్యాక్టరీ కాస్త రియల్ ఎస్టేట్ అయింది – విశాఖ ఉక్కు కర్మాగారం నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి – విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేసిన వైఎస్ షర్మిలా […]

Read More

క్రీడా విజేతలకు రేవంత్‌రెడ్డి అభినందనలు

మన రాష్ట్రానికి చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలు బుధవారం సచివాలయంలో సీఎం ఏ.రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతి క్రీడాకారుడిని పలకరించి వారి విజయాలు, భవిష్యత్తు టోర్నీలను అడిగి తెలుసుకున్నారు. విజేతలందరినీ సీఎం శాలువాలతో సత్కరించి, వారి విజయాలకు గుర్తుగా పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని, జాబితాను రూపొందించాలని ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణలో క్రీడల […]

Read More

జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

జనసేన పార్టీకి గాజు గ్లాసును గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే […]

Read More

టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపు పేరుతో వైసీపీ నకిలీ లేఖ

– టీడీపీ-జనసేన పొత్తుపై జగన్ కుయుక్తులు – జగన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు -టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్ మీడియా వేధికగా తప్పుడు వార్తల ప్రచారంలో జగన్ రెడ్డి గోబెల్స్ ని మించిపోయాడు. టీడీపీ-జనసేన సీట్ల కేటాయింపులో నీచ రాజకీయానికి తెరలేపాడు. దురుద్దేశంతో తప్పుడు నివేదికలు విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు సహించరని జగన్ రెడ్డి […]

Read More

పిల్ల‌ల‌తో యాచించే వారిని గుర్తించి నిరోదించండి

– మ‌హిళ సాధిక‌ర‌త‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టాలి – వ్య‌వ‌సాయ‌, ప‌ర్యాట‌క‌, సాఫ్ట్ వేర్ రంగాల‌తో స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ను అనుసంధానం చేయాలి – రోగుల‌కు స‌హాయ‌కులుగా వ‌చ్చే మ‌హిళ‌ల‌కు భోజ‌న‌, వ‌స‌తి క‌ల్పించాలి – పంచాయ‌తీరాజ్‌, మ‌హిళ శిశు సంక్షేమ శాఖ బ‌డ్జెట్ స‌మీక్ష‌లో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ వ్య‌వసాయ ఆధారిత కుటీర పరిశ్రమల ఏర్పాటు, పర్యాటక, సాఫ్ట్-వెర్ రంగాలతో స్వయం సహాయక బృందాలను అనుసంధానం చేయడం […]

Read More

జనసేనలో చేరిన పృథ్వీ రాజ్

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్, ప్రముఖ నటులు పృథ్వీ రాజ్ జనసేనలో చేరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారిరువురికీ జనసేన కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చేరికలు జరిగాయి

Read More