స్టేజీమీదనే కుప్పకూలిన హనుమంతుడి పాత్రధారి

– గుండెపోటుతో మృతి అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న క్రమంలో హరియాణాలోని భివానీలో ‘రాంలీల’ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు.అయితే అందులో హనుమంతుడి పాత్ర పోషించిన హరీశ్ అనే వ్యక్తి స్టేజీపైనే ‘జై శ్రీరామ్’ అంటూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

Read More

షర్మిలమ్మా.. జగనన్న పాలనలో బతకలేకపోతున్నాం!

ఆర్టీసీ బస్‌లో షర్మిల ప్రయాణం మహిళలతో మాటామంతీ అమ్మఒడి, ధరలపై ఆరా సమస్యలు చెప్పిన మహిళా ప్రయాణీకులు అన్ని రేట్లూ పెరిగాయని ఆవేదన శ్రీకాకుళం :అన్న జగన్‌రెడ్డిపై యద్ధం ప్రకటించిన చెల్లి షర్మిల కార్యక్షేత్రంలోకి దిగేశారు. పీసీసీ చీఫ్‌గా ఆమె జనక్షేత్రంలోకి దిగారు. అందులో భాగంగా జనం సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైవీసుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని […]

Read More

జగన్‌ ఇచ్చినవి నవరత్నాలు కాదు.. నకిలీ రత్నాలే

– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ గుంటూరు : బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలి విడత బిజెపి విజయ సంకల్పయాత్ర.. మొదటిరోజు ఎస్విఎన్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి యాత్ర ప్రారంభించి తారకరామ నగర్, ఉద్యోగ నగర్, మీదుగా గుజ్జనగండ్ల వరకు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా బిజెపి రాష్ట్ర మీడియా […]

Read More

నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు చీకటి పాలనలో అణచివేతకు గురి అవుతున్న ప్రజలకు వెలుగు దివ్వెలా నిలిచిన నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా కార్యకర్తలకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన నాయకుడు నారా లోకేష్. యువగళం పాదయాత్రతో యువతలో ఛైతన్యం తెచ్చారు. ప్రజా బాంధవుడిగా నిలిచారు. పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రత్యర్ధులు సృష్టించిన అవరోధాలను సమర్ధవంతంగా తిప్పికొట్టారు. 226 రోజుల్లో యువగళం […]

Read More

వైఎస్‌ వారసులెవరు?

‘వార్‌’సత్వయుద్ధంలో గెలుపెవరిది? – ఫ్యామిలీ ఫైట్‌లో విజేతలెవరు? – వైఎస్ వారసుడు కొడుకు జగనా? కూతురు షర్మిలనా? – గత ఎన్నికల్లో అన్న పార్టీ కోసం ప్రచారం చేసిన చెల్లి షర్మిల – షర్మిలను అడ్డుకున్న బెజవాడ పోలీసులు – అన్నది నియంత పాలనంటూ షర్మిల ఆగ్రహావేశం – తాను రాజన్నబిడ్డనంటూ పదే పదే షర్మిల ప్రస్తావన – షర్మిల వైపే తల్లి విజయమ్మ – షర్మిలాశాస్త్రి అంటూ వైసీపీ […]

Read More

బాబర్ నుంచి మోదీ వరకు..

అయోధ్యలో ఎప్పుడేం జరిగింది?. 1529లో బాబర్‌కు కానుకగా బాబ్రీ మసీదును నిర్మించిన మీర్‌బాకీ 1885లో మొదలైన వివాదం 1949 డిసెంబరు 22న బాబ్రీ మసీదులో కనిపించిన రాముడి విగ్రహం 1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత 17 ఏళ్ల ఆలస్యంగా ప్రధానికి నివేదిక ఇచ్చిన లిబర్‌హాన్ కమిషన్ 2020 ఆగస్టు 5న అయోధ్య ఆలయ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన ఈ ఏడాది చివరినాటికి ఆలయ నిర్మాణం పూర్తి ( […]

Read More

అంధుడైతే ఏమి? అయోధ్యలో ఆలయ నిర్మాణం సాధించాడు!

– ఈ రామభద్రుడి వల్లే అయోధ్యలో రామాలయ సాకారం రామభద్రాచార్య స్వామి . ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. ఈ స్వామిజీ అంధుడు. అయినా రుగ్వేదంలోని శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రలు, వాటికి భాష్యాలు కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతోనే అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి ఇలా ఉంటుంది. సనాతన ధర్మం అంటే ఇంత శక్తివంతమైనది. రుగ్వేద మంత్రాలకు వేదవాక్య ప్రమాణజ్ఞడయిన […]

Read More

రామజన్మభూమి పోరాటంలో రాయలసీమ ముద్దు బిడ్డ గుణంపల్లి పుల్లారెడ్డి

రామ మందిరం అంటే అది గుడి కాదు కొన్ని వందల చరిత్ర కొన్ని వేల ప్రాణాల త్యాగం రామనాథుడి మందిర లక్ష్యం హిందువుల కల ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామ మందిర నిర్మాణం. అది 2024 జనవరి 22న సాకారం అవుతున్న తరుణంలో… రామజన్మభూమి పోరాటంలో.. మన తెలుగు జాతి యోధుడు.. రాయలసీమ ముద్దు బిడ్డ!.. గుణంపల్లి పుల్లారెడ్డి గారు ఒకరు. 1990ల కాలంలో అయోధ్య రామ జన్మభూమి […]

Read More

జగన్మోహన్ రెడ్డి ది వేరే కులమా?

షర్మిళా రెడ్డి ని షర్మిళా శాస్త్రిగా సంబోధిస్తారా?… ఇదెక్కడి పైత్యం? వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డిలు కూడా రెడ్డి కాదా? సజ్జల బెదిరింపుల నేపథ్యంలో, షర్మిల అన్ని జాగ్రత్తలను తీసుకోవాలి సెక్యూరిటీ లేకుండా బయటకు వెళ్ళవద్దు నాపై పోటీ చేసే అభ్యర్థులు దొరకక దేహి.. దేహి అంటూ తిరుగుతున్నారు బాలశౌరి వైకాపాను ఎందుకు వీడారో తెలియదు లేకపోతే వైకాపా నాయకత్వమే ఆయన్ని పంపేసిందా? – నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు […]

Read More

ఈనెల 25లోగా ఎన్నికలతో సంబంధం ఉన్నఅధికారులను బదిలీ చేయండి

– సిఎస్ డా.కెఎస్. జవహర్ రెడ్డి అమరావతి,22 జనవరి:త్వరలో జరగనున్నసాధారణ ఎన్నికల నేపధ్యంలో ఒకే ప్రాంతంలో మూడేళ్ళు సర్వీసు పూర్తి చేసుకునే ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు, సిబ్బందిని ఈనెల 25వ తేదీ లోగా బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.పొలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలు, సిబ్బంది ఖాళీల భర్తీ,బదిలీలు తదితర అంశాలపై సోమవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో […]

Read More