కర సేవకుల పోరాట ఫలితమే మందిర నిర్మాణం

– గవర్నర్ బండారు దత్తాత్రేయ కర సేవకుల పోరాట ఫలమే అయోధ్య రామ జన్మభూమి మందిర నిర్మాణం అని గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అయోధ్యలో శ్రీ బాల రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా సోమవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయం విజయ శ్రీ భవన్ దగ్గర వైభవంగా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాములవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాములవారి ఆశీస్సులతో […]

Read More

ఎంఎల్ఏ గోపిరెడ్డి పీఏ, సిరిది అప్పలరాజు పీఆర్వో వెంకటరమణ తప్పుడు పోస్ట్ చేశారు

ఎస్పీ కి ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు వైసీపీ తనపై చేస్తున్న దుష్ప్రచారం పై ఎస్పీకి ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చిన నరేంద్ర టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంబేద్కర్ విగ్రహం కూల్చివేస్తాం అన్నట్లు నరేంద్ర పై తప్పుడు ప్రచారం ఈ ప్రచారాన్ని ఖండించిన ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గుంటూరు జిల్లా : ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ..ఎక్కడో జరిగిన ఫోటోను పెట్టి అంబేద్కర్ విగ్రహం కూల్చేస్తామని ఫేక్ మెసేజ్ పెట్టారు. […]

Read More

అధ్బుతమైన ఘట్టం వీక్షించాం

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి శ్రీ శైలం: అత్యద్భుతమైన ఘట్టం వీక్షించాం అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. అయోధ్య బాలరాముడు విగ్రహం ప్రాణ ప్రతిష్ట వీక్షణ అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి మీడియా తో మాట్లాడుతూ అయోధ్య స్వయం గా వెళ్ళలేక పోయినా దేశం ప్రజలందరూ టివీ మాధ్యమం గా వీక్షించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమం […]

Read More

త్వరలో మోదీ బయోపిక్…

– ‘విశ్వనేత’గా రాబోతున్న సినిమా -సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం -కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం ముచ్చటగా మూడోసారి కూడా భారత దేశ పాలనా పగ్గాలు చేపట్టడం కేవలం లాంఛనం” అనే అంచనాల నడుమ నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కనుంది. “విశ్వనేత” పేరుతో అన్ని భారతీయ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కానున్న ఈ చిత్రానికి సి.హెచ్.క్రాంతి కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ‘వందే మీడియా ప్రయివేట్ లిమిటెడ్’ పతాకంపై కాశిరెడ్డి శరత్ […]

Read More

అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా?

– అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా ? – మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారు ? భారత జాగృతి సంస్థ కోరడమే మీకు అభ్యంతరమా? లేక అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా? అసెంబ్లీలో బడుగులకు స్థానం […]

Read More

బిఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీ ముత్తాత తరం కాదు

– రేవంత్ రెడ్డి దావోస్ లో తెలంగాణ పరువు తీశారు – బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి,మంత్రులు సోయి లేకుండా మాట్లాడుతున్నారు.సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో తెలంగాణ పరువు తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాల వలన రాష్ట్రానికి నష్టం జరుగుతోంది. కోమటిరెడ్డి నిమిషానికో మాట మాట్లాడుతున్నారు. ప్రజలు కరెంటు బిల్లులు కట్టవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. […]

Read More

అంతా రామమయం

అయోధ్య మరోసారి పునీతం అయింది.. ఈ పవిత్ర భూమి ఇంకోసారి పులకించింది.. యావత్ భారతజాతి తరించిపోయింది.. వేదభూమి.. ఈ పవిత్ర భరతభూమి సాక్షాత్తు భగవంతుడే మనిషి రూపంలో తిరుగాడిన పుణ్యస్థలి మళ్లీ తన ఆధ్యాత్మిక ఉనికిని అత్యంత ఘనంగా చాటి చెప్పుకుంది. రాజారాముడు మళ్లీ తన నిజస్థానంలో పత్ని అయోనిజతో కలిసి అరుదెంచి తన రాజ్యంలో పునఃప్రతిష్టితుడయ్యాడు అయోధ్య.. భారతీయ ఆత్మకు వేదిక .. హిందూ ధర్మానికి పీఠిక.. శ్రీరాముని […]

Read More

అయోధ్య మందిర ఆలయ నిర్మాణం గురించి కొన్ని వాస్తవాలు

చీఫ్ ఆర్కిటెక్ట్‌లు – చంద్రకాంత్ సోంపురా, నిఖిల్ సోంపురా మరియు ఆశిష్ సోంపురా. డిజైన్ సలహాదారులు – IIT గౌహతి, IIT చెన్నై, IIT బాంబే, NIT సూరత్, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూర్కీ, నేషనల్ జియో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్. నిర్మాణ సంస్థ – లార్సెన్ అండ్ టూబ్రో (L&T)ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీ – టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ […]

Read More

ఎన్టీఆర్‌పై రేలంగి జోస్యం నిజమైన వేళ..

అక్కడ కోలాహలంగా ఉంది. ‘ లవకుశ ‘ చిత్రం ముహూర్తం రోజు. ఆరోజు ఒక్క ముహూర్తం షాట్ మాత్రమే చిత్రీకరించాలనుకున్నారు దర్శకుడు పుల్లయ్య. రాముని పాత్ర ధారి ఎన్ టి రామారావు కు అలంకరణ చేశారు. లైట్స్ ఆన్ కెమెరా స్టార్ట్ అన్నారు దర్శకుడు. ఎన్టీఆర్ రాజసం ఉట్టిపడేలా నడచి వస్తున్నారు. కట్ అన్నారు దర్శకుడు. ఫ్లోర్ అంతా చప్పట్లు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి ఆనందం చెప్పనలవి కాదు. […]

Read More

రామ్లల్లా ఇప్పటి నుంచి టెంట్లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు

– మంత్రి నరేంద్ర మోడీ అయోధ్యలో 500 వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ చారిత్రక ఘట్టం నేడు ఆవిష్కృతమైంది. అయోధ్య నగరంలో రామాలయ ప్రారంభోత్సవం అంబరాన్నంటింది. ఈ రామ మందిరంలో నీలమేఘశ్యాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా కొనసాగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి భక్తజనం రామనామ స్మరణతో ఉప్పొంగిపోయింది. రామ్లల్లా ఇప్పటి నుంచి […]

Read More