అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉద్వేగభరితంగా సాగిన ప్రధాని మోదీ ప్రసంగం ఇకపై మన బాలరాముడు మందిరంలో ఉంటాడని వెల్లడి ఎన్నో త్యాగాలతో మన రాముడు మళ్లీ వచ్చాడని ఉద్ఘాటన త్యాగధనుల ఆత్మలు ఇవాళ శాంతిస్తాయని వివరణ -ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠతో యావత్ భారతదేశంతో పులకించిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఎన్నో […]
Read Moreపేద ,బలహీన వర్గాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగుల తొలగింపు చర్యలు అమానుషం
– ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ వైకాపా ప్రభుత్వ నిరంకుశ చర్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.40 రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్న అంగన్వాడి ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తూ చివరికి ఉద్యోగాల నుండి తొలగించేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నించటం అమానవీయ దుర్మార్గ చర్య అని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తమది పేదల ప్రభుత్వమని…నా ఎస్సీలు, […]
Read Moreఅంగన్వాడీలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం కూడా అధికారంలో ఉండదు
-అంగన్వాడీలపై ఇంత దుర్మార్గమా? – అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య వ్యాఖ్య న్యాయమైన వేతనాల కోసం ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీల ఉద్యమంపై ప్రభుత్వం దుర్మార్గమైన ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. నలభై రోజులకు పైబడి అంగన్వాడీలు ఆందోళనలు చేసిన సందర్భం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లేదన్నారు. తెలంగాణ కంటే వెయ్యి […]
Read Moreరామరాజ్యం బిజెపి ద్వారా మాత్రమే సాధ్యం
– జగన్ది స్టిక్కర్ల ప్రభుత్వం – కేంద్ర నిధులతో బతుకుతోంది – ఇది మాటల ప్రభుత్వమే – బీజేపీని ఆశీర్వదించండి – నంద్యాలలో శక్తి కేంద్రాలు, పోలింగ్ బూత్ కమిటీల సభ్యులు సమావేశం ప్రారంభం – జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబరి అద్యక్షతన ప్రారంభం – ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరు – నంద్యాలలో మీడియా తో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి […]
Read Moreనీ మీద దాడి జరిగిందా ? హత్యాయత్నం జరిగిందా?
– నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి ఎక్కువ? – ఏది జరిగితే అది చెప్పు నువ్వు ఎందుకు చెప్పవు ? – విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు – నిన్న రాత్రి కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడి దీక్షను భగ్నం చేసి వైద్యం కోసం కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి […]
Read Moreవైసీపీ పాలనలో నష్టపోని వర్గం ఏదైనా ఉందా?
– టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రభంజనం చూసి వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి అన్నారు. ఆదివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… సైకో పాలనను అంతమెందించేందుకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన రా..కదలిరా సభలకు విద్యార్ది, యువత, రైతులు, […]
Read Moreహామీలు అమలు చేయమని అడగటం అంగన్వాడీల పాపమా?
– టీడీపీ అంగన్ వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత తమ న్యాయబద్దమైన డిమాండ్లు పరిష్కరించమంటే అంగన్ వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామనటం సిగ్గుచేటు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తామన్నది మీరు కాదా? ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగటం అంగన్వాడీల పాపమా? అంగన్వాడీలపై లాఠీచార్జ్ లు, అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యోగాల నుంచి […]
Read Moreషర్మిలకు జగన్ షాక్
– చెల్లి ఫస్ట్ ఎంట్రీకి అన్న చెక్ – ధీటుగా కౌంటర్ ఇచ్చిన షర్మిల – షర్మిల ర్యాలీని అడ్డుకున్న బెజవాడ పోలీసులు – పోలీసులపై షర్మిల ఫైర్ – నియంత రాజ్యమంటూ రాజన్న బిడ్డ కన్నెర్ర – రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదని బిగ్ వార్నింగ్ – భయపడుతున్నారా సార్ అంటూ జగన్పై కామెంట్ – ఇది ఇండో-పాక్ బోర్డరా అని ఫైర్ – కార్యకర్తల కోసం జైలుకయినా […]
Read Moreరేవంత్.. రేపటి కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండే
ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10జన్ పత్ కు పంపించాలి. రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడు. ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండు అదాని- రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లొగుట్టు బయటపెట్టాలి రేవంత్ రెడ్డిపై మండిపడ్డ కెటిఅర్ హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశంలో ప్రసంగించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ […]
Read Moreఈఆర్ఓ, ఏఈఆర్ఓలుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు
– అధికారపార్టీ అక్రమాలకు సహకరించిన ప్రతీ అధికారిపై చర్యలు తీసుకోండి – కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా నేత వర్ల రామయ్య లేఖ • 2023 మార్చిలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై పిర్యాదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ నాయకులు అధికారుల సహకారంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు.గ్రాడ్యుయేట్లు కానివారిని సైతం గ్రాడ్యుయేట్లుగా ఓటు హక్కు కల్పించి బోగస్ ఓట్లు వేసుకున్నారు. కానీ, అక్రమాలకు పాల్పడిన […]
Read More