అంబేద్కర్‌ ముసుగులో దళితులనే అంతం చేస్తున్న జగన్‌

– సీఎం జగన్ కి అంబేద్కర్ ఆశయాలన్నా, రాజ్యాంగమన్నా చిత్తశుద్ది, గౌరవం ఏ కోశానా లేదు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య సీఎం జగన్ కి అంబేద్కర్ ఆశయాలన్నా, రాజ్యాంగమన్నా చిత్తశుద్ది, గౌరవం ఏ కోశాన లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు. శనివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల […]

Read More

రాయలసీమ దత్త పుత్రుడు ఎన్టీఆర్

– సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందే ఎన్టీఆర్ – ఎన్టీఆర్ పేరు ఎత్తకుండా రాజకీయాలు మాట్లడలేని పరిస్థితి – ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ – బిజెపి వాల్ పెయింట్ – అయోధ్య రాముడు అక్షింతలు పంపిణీ – అనంతపురం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అనంతపురం… అనంతపురం జిల్లాలో క్షణం తీరిక లేకుండా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యటన సాగింది. తొలుత ఉరవకొండ లో అంబేద్కర్ […]

Read More

కృష్ణపట్నం పోతుంటే కళ్లప్పగించి చూస్తున్న జగన్‌

తమిళనాడుకు తరలిపోతున్న కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ నెల్లూరు జిల్లాకు తీరని ద్రోహం ఈ నెలాఖరుకే కంటైనర్ టెర్మినల్ మూతవేసేందుకు సన్నాహాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోబోతున్న 10 వేల మంది ఏడాదికి రూ.1000 కోట్ల స్టేట్ టాక్స్ కోల్పోతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక కృష్టపట్నం పోర్టులో మిగిలేది డర్టీ కార్గో మాత్రమే ఇంత ఘోరమైన నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం రైతుల త్యాగంతో ఏర్పాటైన కృష్ణపట్నం […]

Read More

కొమురవెల్లిలో కొత్త రైల్వే హాల్ట్ స్టేషన్

– కొమురవెల్లి జాతర సందర్భంగా.. మల్లన్న భక్తులకు మోదీ ప్రభుత్వ కానుక ● కొమురవెల్లిలో కొత్త రైల్వే హాల్ట్ స్టేషన్.. ఆదేశాలు జారీచేసిన రైల్వే శాఖ ● మల్లన్న భక్తులకు సౌకర్యం.. ఇది మోదీ సర్కారు కానుక అన్న కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ● ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి ● కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ కోసం […]

Read More

కమలం పువ్వుపై బాలరాముడి విగ్రహం

– అయోధ్య గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ఇదే అయోధ్య ఆలయం గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహ చిత్రం విడుదల అయింది. విశ్వహిందూ పరిషత్ మీడియా ఇంఛార్జి శరత్ శర్మ ఈ ఫొటోలను విడుదల చేశారు. చిన్నారి రామయ్య నల్లరాతి విగ్రహానికి కళ్ల గంతలు కట్టి ఉంచారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారుచేశారు. ఐదేళ్ల బాలుడి రూపంలో ఉన్న రాముడు కమలం పువ్వుపై నిల్చుని […]

Read More

సిద్ధం కండి!

– బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు విజయవాడ: ఎన్నికల కు బిజెపి శ్రేణులు ను సమాయత్తం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు ఇచ్చారు. వెబక్స్ మాధ్యమం ద్వారా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కు ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో బిజెపి ఎన్నికల కు ఏవిధంగా సన్నద్ధం కావాలి అన్న అంశాలు వివరించారు. రాష్ట్రంలో ఉన్న అయిదు క్లస్టర్ లు గా […]

Read More

మోదీ ఉపవాస దీక్ష

– నేలపైనే నిద్ర.. కొబ్బరి నీళ్లే ఆహారం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీ కఠిన ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రధాని నేలపైనే నిద్రిస్తున్నారని, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 12న మోదీ ఉపవాసం ప్రారంభించారని.. 22 వరకు ‘యం నియమం’ పాటిస్తారని అధికారులు తెలిపారు. ఈ నియమంలో సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం, ధ్యానం, యోగా, సాత్విక ఆహారం, కఠినమైన […]

Read More

సీఎం గారూ.. ఇదేం ఫ్రెండ్లీ ప్రభుత్వం?

– సచివాలయ ఉద్యోగుల పోరాటాల పై ఆంక్షలు సరికాదు – ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ వెలగపూడి లోని రాష్ట్ర సచివాలయ ప్రాంగణం లో ఉద్యోగులు ర్యాలీలు, నినాదాలు, ధర్నాలు చేయకూడదని ప్రభుత్వం సర్కులర్ జారీచేయడం సరైనది కాదని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ విమర్శించారు. ఉద్యోగుల తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా […]

Read More

బాబు పక్కన నిలబడే కేశినేని నాని.. ఇప్పుడు వైసీపీ చోటా నేతల వెనుక నిలబడుతున్నారు

– కోవర్ట్ నానీ ఎక్కడున్నా చేసేది కోవర్ట్ ఆపరేషన్లే – టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు పక్కన నిలబడ్డ వ్యక్తి, నేడు వైసీపీ ఛోటా నాయకుల భజన చేసే దుస్థితికి వచ్చాడు • కల్తీ మద్యం క్వార్టర్ రూ.200లకు ఎందుకు అమ్ముతున్నారో, లారీ ఇసుక రూ.12వేలు అంతకుమించి అమ్మడంపై కేశినేని నానీ మాట్లాడాలి. • తెలంగాణలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చయితే, జగన్ రెడ్డి సర్కార్ రూ.400కోట్లు ఎందుకు […]

Read More

కోడికత్తి శీను లాయర్‌ సలీం మాయం

పోలీసులపై సలీం కుటుంబసభ్యుల అనుమానం తాడేపల్లికి వచ్చిన సలీం భార్య న్యాయవాదుల ఆందోళన హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌? రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జగన్‌ కోడికత్తి కేసులో ఒక అనూహ్య మలుపు. జగన్‌పై కోడికత్తితో దాడి చేసి జైలులో మగ్గుతున్న శీను కోసం.. న్యాయపోరాటం చేస్తున్న లాయర్‌ సలీం, హటాత్తుగా మాయమైపోవడం సంచలనం సృష్టిస్తోంది. తాడేపల్లిలోని తన మిత్రుడు, హైకోర్టు న్యాయవాది అయిన శ్రీనివాస్‌ను కలిసేందుకు వచ్చిన సలీం, ఆ […]

Read More