జగన్ పై కోడి కత్తి కుటుంబ నిరసన

– ఇంట్లోనే నిరాహార దీక్షకు దిగిన కోడికత్తి కేసు నిందితుడి తల్లి, సోదరుడు విజయవాడ: పోలీసుల అనుమతి లేని కారణంగా కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు విజయవాడలోని తమ ఇంట్లోనే దీక్షకు పూనుకున్నారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోయినా ఫర్వాలేదని, తన కుమారుడి కోసమే దీక్షకు కూర్చున్నట్లు ఆమె స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో […]

Read More

అయోధ్య భక్తులకు ప్రభాస్ అన్నదానం

-అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే -రూ.50 కోట్లు పైగా ఖర్చు అతిథ్యం, అన్నదానం గురించి ప్రస్తావనకు వస్తే ముందుగా మాట్లాడుకునేది ప్రభాస్ గురించే. తోటి నటీనటులు నుంచి సెట్స్ బాయ్స్ వరకు చాలా మంది ప్రభాస్ ఇంటి భోజనం తిన్నవారే. కోట్లాది మంది ప్రజలు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్న అయోధ్య రామందిర కల త్వరలో నిరవేరబోతుంది. జనవరి 22న రామ్ లల్లా ప్రాణప్రతిష్టా కార్యక్రమం జరగనుంది. అయోధ్య […]

Read More

జగన్ షర్మిల ఇద్దరు ఒకటే

– ఇద్దరిదీ జగన్నాటకం – ఎస్సీలకు నాలుగు సంవత్సరాలుగా జగన్ అన్యాయం చేశారు – వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధులు మిడిల్ డ్రాప్ అవుతున్నారు – షర్మిల, జగన్ కలసి ఆడుతున్న నాటకం ఇద్దరు వేరుకాదు – బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విజయవాడ: అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం అందరూ హర్షించదగ్గదే అయితే ఎస్సీ వర్గాలకు గత నాలుగేళ్లుగా అన్యాయం చేసి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పేరుతో […]

Read More

సంక్షేమ రాజ్య సృష్టికర్త స్వర్గీయ ఎన్టీఆర్

-తెలుగువారి ఆత్మగౌరవ కీర్తిపతాకాన్ని ప్రపంచ నలుదిశలా చాటారు -కె.అచ్చెన్నాయుడు తెలుగునాట సంక్షేమ రాజ్యానికి మొట్టమొదట శ్రీకారం చుట్టిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణించి 28 ఏళ్లు గడిచినప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారు. బడుగు, […]

Read More

దళితులను పొట్టన పెట్టుకున్న జగన్ సర్కారుకు ఆ అర్హత లేదు

– అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నల్ల బ్యాడ్జీలతో వెళ్ళండి – అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు విజయవాడ నగరంలో శుక్రవారం జరుగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు దళిత, గిరిజన ప్రజలు నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు, నల్ల జెండాలతో వెళ్ళాలని, ఐదు సంవత్సరాల ఐదు నెలలుగా బెయిల్ కూడా నోచుకోని కోడి కత్తి శీను […]

Read More

కాంగ్రెస్ హామీల అమలు కోసం పోరాడుదాం

– ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉండండి – పార్టీ ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తాం.ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ కి గుర్తు చేస్తాము.హామీలను తప్పించుకునే ప్రయత్నం చేస్తే అసెంబ్లీలో ఉన్న బలమైన ప్రతిపక్షాలు శాసనసభ వేదికగా ప్రశ్నిస్తాయి. శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలి.శాసనమండలి సభ్యులు […]

Read More

విశాఖలో నలుగురు వైసీపీ కార్పొరేటర్లు సస్పెన్షన్

విశాఖ దక్షిణ నియోజకవర్గానికిచెందిన నలుగురు కార్పొరేటర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జీవీఎంసీ 29వ వార్డు కార్పొరేటర్ ఊరుకూటి నారాయణరావు, 31వ వార్డు కార్పొరేటర్ బిపిన్ జైన్ కుమార్, 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకీరామ్ లను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక […]

Read More

వైసిపి ఎమ్మెల్యే గణేష్ కాలేజీకి ఇంటర్ బోర్డు జరిమానా!

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అశీల మెట్ట తన కార్యాలయ భవనంలో జూనియర్ కళాశాల(రామబాణం) నిర్వహిస్తున్నారు. అనధికారికంగా కొనసాగించడంపై ఇంటర్ బోర్డు తీవ్రంగా పరిగణించింది.ఇంటర్,బోర్డుప్రాంతీయపర్యవేక్షణాధికారి ఆర్.సత్యనారాయణ స్పందించి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 15రోజుల్లోసమాధానంఇవ్వాలని ఆదేశించారు. కాలేజీ ఆవరణలో మద్యం కోడిపుంజులు పంపిణీ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా ఇంటర్ బోర్డు రూ.2.5 లక్షల జరిమానా విధించింది.

Read More

పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుండి

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 31వతేదీ నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తేదీ వరకు పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 31న రాష్ట్రపతి ప్రసంగం ఉండనుంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ 2.0 […]

Read More

ఎన్నికల విధుల్లోకి మళ్లీ టీచర్లొచ్చేస్తున్నారు

– ప్రక్రియ ప్రారంభించిన ఈసీ ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను డీఈవోలు సేకరిస్తున్నారు. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది సరిపోరనే అంశం సీఈసీ రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ప్రస్తావనకు వచ్చింది. ఈ మేరకు జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో మీనా తగిన ఆదేశాలు ఇచ్చారు. సిబ్బంది […]

Read More