– కేశినేని శ్రీనివాస్ నాని అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీ వలన విలువ పెరిగింది – కేశినేని నాని అనే నిన్ను తెలుగుదేశం పార్టీ 10 సంవత్సరాలు మోసింది – 10 సంవత్సరాలు పార్టీని నువ్వు మోయలేదు – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోట వీరబాబు నందిగామ : తెలుగుదేశం పార్టీ ఒక కర్మాగారం 40 సంవత్సరాల చరిత్ర గలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కేశినేని నాని […]
Read Moreబీసీపై రెడ్ల పెత్తనమే జగన్ నైజం
– బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లుక్కా సాయిరాం తెలుగుదేశం పార్టీ నాయకులు కేసినేని శివనాథ్ చిన్ని గారి కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లుక్కా సాయిరాం గౌడ్ మాట్లాడుతూ బీసీలకు రావాల్సిన అనేక సంక్షేమ పథకాలను రద్దుచేసి బీసీలను మోసం చేసిన ఘనత బీసీ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు రాష్ట్రాన్ని […]
Read Moreనాడు పాకెట్ మనీ తో రామాలయం నిర్మాణానికి విరాళం …. నేడు అయోధ్య పూజా అక్షింతలు పంపిణీ
– స్కూల్ సిబ్బందికి అయోధ్య నుంచి వచ్చిన పూజా అక్షింతలు పంపిణీ చేస్తున్న చిన్నారులు నేడు దేశవ్యాప్తంగా రామాలయం ప్రారంభం గురించి స్మరిస్తూ అయోధ్య నుంచి వచ్చిన పూజా అక్షింతలు ప్రజలకు పంపిణీ చేయడం లో హిందూ భంధువులందరూ నిమగ్నమయ్యారు. పలు ప్రాంతాల్లో చిన్నారులు కూడా తమ భాధ్యత గా భావించి భక్తి తో పూజా అక్షింతలు పంపిణీ చేస్తున్నారు. ఇదే కోవలో ఈ చిన్నారులు కూడా వున్నారు. ఎప్పడు […]
Read Moreఎంపీ కేశినేని నానీది ఫ్యూడల్ మనస్తత్వం
– దళిత, బలహీన వర్గాల నాయకులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని వ్యక్తి ఎంపీ కేశినేని శ్రీనివాస్ నాని – నందిగామ మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య నందిగామ: మా నందిగామలో చంద్రబాబుపై రాళ్ళ దాడికి పాల్పడిన ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్లతో రాజీపడి పార్టీకి ద్రోహం చేసిన నమ్మక ద్రోహి కేశినేని నాని. తిరువూరు టీడీపీ ఇంచార్జ్ శావలదత్తు గారిని బండ బూతులు తిడుతూ, ఆయనపై దాడికి […]
Read Moreపార్టీలో ఉన్నంత వరకే నాయకులకి విలువ
-నీళ్లలో ఉన్నంత వరకే మొసలి బలం – 2014 కి మందు మీ స్థాయి ఏంటి – కేశినేని నాని వ్యాఖ్యలను ఖండించిన కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోగంటి బాబు నిన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని అధినేత నారా చంద్రబాబు గారి మీద యువ నాయకుడు లోకేష్ గారి మీద చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యక్తుల కన్నా వ్యవస్థలు ముఖ్యం అన్న సంగతి నాని […]
Read Moreపౌరుల స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ జగన్ రెడ్డి వారిని వేధిస్తున్నది నిజం కాదా?
– జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతున్న సీఐడీ వ్యవస్థ రాజ్యాంగా నికే మాయని మచ్చ – న్యాయస్థానాలు, న్యాయకోవిదులపై జగన్ రెడ్డి బురదజల్లింది నిజం కాదా? – చంద్రబాబుపై జగన్ రెడ్డి పెట్టించిన కేసులన్నీ తప్పుడు కేసులని, కక్షపూరితంగా పెట్టినవని న్యాయస్థానాలకు అర్థమైంది – మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధికారంలో ఉన్నానన్న అహంకారంతో జగన్ రెడ్డి, వ్యవస్థలను అడ్డంపెట్టుకొని చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసులన్నీ న్యాయస్థానాల్లో […]
Read Moreప్రజలు తెలుగుదేశంపార్టీని చూస్తారు తప్ప.. వ్యక్తుల్ని కాదు
– అమరావతిని అవహేళన చేసిన నానీకి కాలమే సమాధానం చెబుతుంది – పార్టీ ఎక్కువా.. వ్యక్తి ఎక్కువా – మాజీ మంత్రి నెట్టెం రఘురామ్ తన అహంకారంతో చంద్రబాబు, లోకేశ్ లపై నిందలేసి, అమరావతిని అవహేళన చేసిన నానీకి కాలమే తగిన సమాధానం చెబుతుంది. కేశినేని నాని టీడీపీని వీడిన వ్యవహారంలో పార్టీ ఎక్కువా.. వ్యక్తి ఎక్కువా అన్నది చూడాలని, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎవరైనా సరే ఎంత బాధ్యతతో, […]
Read Moreజగన్ పచ్చినెత్తుతాగే దుర్మార్గుడన్న నాని ఇప్పుడెలా జగన్కు జైకొట్టారు?
– నైతికవిలువలు గాలకొదిలేసిన కేశినాని నాని – దురాలోచన.. దురుద్దేశం.. ముందస్తు ప్రణాళికతోనే నానీ టీడీపీని వీడి, వైసీపీలో చేరారు • దళిత నాయకుడిని, నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ను అనే గౌరవం లేకుండా, తన మాట వినలేదన్న అక్కసుతో దూషించాడు • ప్రోటోకాల్ పాటించలేదంటున్న నానీ, నా విషయంలో ఎన్నిసార్లు ప్రోటోకాల్ పాటించాడు? • జగన్ పచ్చి నెత్తురు తాగే దుర్మార్గుడు అన్న నానీ, నేడు అదే వ్యక్తితో […]
Read Moreపిండ ప్రదానాలకు సైతం నీళ్లు అందుబాటులో లేని దుస్థితి
– జగన్ పాలనలో సంక్షేమం కాదు సంక్షోభం – గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశారు – టిడిపి జనసేన ప్రభుత్వంలో దెందులూరు గ్రామగ్రామానికి ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక – బి.సింగవరంలో తమ్మిలేరు పై బ్రిడ్జి నిర్మిస్తాం – 365 రోజులు నీరు అందుబాటులో ఉంచుతాం” – దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం బి.సింగవరం గ్రామంలో జరిగిన బాబు షూరిటీ – భవిషత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని […]
Read Moreఒక్కచాన్సుకే ఆంధ్ర అంధకారం.. మళ్లీ రెండోసారా?.. సారీ!
– బాబు వస్తేనే విద్యుత్ వెలుగులు 2014 – 19 మధ్యకాలంలో లోటు విద్యుత్ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్ది.. రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ పార్కులు, అల్ట్రా మెగా సోలార్ పార్కులు, విండ్ మిల్స్ ఏర్పాటుతో.. పునరుత్పాదక ఇంధన వనరులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి.. చార్జీలు పెంచకుండా విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించారు దార్శనికుడు చంద్రబాబునాయుడు. ‘గృహవిద్యుత్ వినియోగదారులకు’ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ‘పరిశ్రమలకు’ పవర్ హాలిడేలు […]
Read More