అంగన్వాడీలకు జీతాలు పెంచేది లేదు

– వేతనాలు తప్ప దాదాపు అన్నీ అంగీకరించాం – ప్రభుత్వ సలహాదారులు,పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్ వాడీలు,మున్సిపల్ వర్కర్లు పట్టుదలకు పోకుండా వెంటనే సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సిఎం క్యాంపు కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ప్రభుత్వ సలహాదారులు,పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.. సమ్మె ప్రారంభమై నెలరోజులు గడుస్తోంది.గర్భిణులు,బాలింతలు,పిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.వారు అడిగిన డిమాండ్లలో […]

Read More

పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి బోగస్

– పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గంలోని వెంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో వైసీపీ నుంచి 15 కుటుంబాలు టీడీపీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో అభివృద్ధి అనేది శూన్యం పులివెందుల నియోజకవర్గంలో ఏ గ్రామంలో చూసిన కూడా కనీస సౌకర్యాలు లేవు. పులివెందుల నియోజకవర్గంలో గ్రామాల్లో అభివృద్ధి చేస్తాం అని మాయ మాటలు చెప్పి కాంట్రాక్టర్లు […]

Read More

గుంటూరుపై పవన్ దృష్టి

-జనసైనికుల కార్యక్రమాలపై ఆరా – జనంలో ఉండాలని పవన్ సూచన – రెండు సీట్లలో వైసీపీని ఓడించాల్సిందే గుంటూరు నగర రాజకీయాలపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గుంటూరులోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలను జనసేన పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్ ను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నేరెళ్ల సురేష్ ను ప్రత్యేకంగా […]

Read More

అంగలకుదురు లో అయోధ్య రామ మహాయంత్రం

అయోధ్య రాముడి గర్భాలయ మూలవిరాట్ కింద ప్రతిష్టించ బోతున్న రామ మహాయంత్రం, మన అదృష్టవశాత్తు ఒక్క అరగంట ప్రజల సందర్శనార్థం అంగలకుదురు దాసకుటి లో ఉంచారు. ఈ యంత్రాన్ని రేపు మధ్యాహ్నం కల్లా విమానంలో అయోధ్య చేరుస్తారు..ఇదంతా రాముడి వరం మాత్రమే. మీరు అయోధ్యలో రామ మందిరం ప్రారంభం తరువాత, రాముడిని చూడగలరు. కానీ రాముడి పాదపీఠం క్రింద ప్రతిష్ట చేయబోయే, రామయంత్రాన్ని దర్శించుకున్నాము.. అది ప్రతిష్ట చేసిన తర్వాత […]

Read More

జగన్ పని అయిపోయింది..

-ప్రజలు మూడు నెలల్లో ఈ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేయబోతున్నారు. -జగన్ 175 మందిని మార్చినా… వైసీపీ ఓటమి తలరాతను ఎవరూ మార్చలేరు – తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ‘రా…కదలిరా’ సభలకు వస్తున్న అశేషజనవాహినిని చూసి ఓర్వలేకనే జగన్ రెడ్డి, మంత్రులు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం […]

Read More

తిరుమలలో 16నగోదా కళ్యాణం

అదే రోజు పార్వేట ఉత్సవం శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..ఆరోజు అర్జీత సేవలు రద్దు తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ క్రమంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఆర్జిత సేవల్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు […]

Read More

వైకాపా పీడను విడిపించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు

– వైసిపి ప్రభుత్వ విధానాలపై ప్రజల ఆగ్రహం – భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో భాజపా విజయసంకల్ప పాదయాత్ర 6వ రోజు అరండల్ పేటలో ప్రారంభమై, బ్రాడీపేట 3వ మండలంలోకి ప్రవేశించింది. ముఖ్య అతిథిలుగా పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా […]

Read More

డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై తెలంగాణలో కేసు

ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై తెలంగాణలో కేసు నమోదు అయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక సోనియా గాంధీ ఉన్నారని వ్యాఖ్యానించడంతో.. ఆయనపై టీ కాంగ్రెస్ నేతలు బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే నగేశ్ పోలీసులను కోరారు.  

Read More

జాబ్‌ క్యాలెండర్‌ ఏది జగన్‌?

– నిరుద్యోగులను ముంచిన జగన్‌ మనకు అవసరమా? – జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ గుంటూరు: గెలిస్తే ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని హామీ ఇచ్చి, దానిని అటకెక్కించిన సీఎం జగన్‌ ఈ రాష్ర్టానికి అవసరమా అని జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి జాబ్ క్యాలెండర్- 2024 విడుదల ,మెగా డిఎస్సి నిర్వహణ,గ్రూప్ 1,2 అభ్యర్థుల వయోపరిమితి […]

Read More

23 నుంచి సమ్మె 108, 104 సిబ్బంది సమ్మె

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 108, 104 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. జనవరి 22లోపు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. లేదంటే 23 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ మేరకు సమ్మె నోటీసుల ప్రతులను ఆరోగ్యశ్రీ సీఈవో, వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేశారు. మొత్తం 7వేల మంది ఉద్యోగులు 108, 104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో పనిచేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈఎంటీ పోస్టుల భర్తీలో వెయిటేజీ కల్పించాలని […]

Read More