చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్ లేదు

– టీడీపీ పుస్తకంలోని అంశాలపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? • హామీల అమలుకు సంబంధించిన వాస్తవాలు వెల్లడించాకే జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఓట్లు అడగాలి • నవరత్నాలు+మేనిఫెస్టో+పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో జగన్ రెడ్డి అమలు చేసింది కేవలం 15శాతమే. • 4 ఏళ్ల 9నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంత్రత్వం, అవినీతి, అబద్ధాలమయం. • 99 శాతం హామీలు అమలుచేశామంటూ ప్రజల్ని మోసగించడం […]

Read More

జగన్ రెడ్డి పాలన మొదలై 58 నెలలు గడుస్తు న్నా గిరిజన యూనివర్శిటీకి ఇటుక రాయి పడలేదు

– రాష్ట్ర టిడిపి ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం. ధారు నాయక్ జగన్ రెడ్డి పాలనలో గిరిజన యువత నిర్వీర్యమైపోయింది. వైకాపా తప్పుడు నిర్ణయాల కారణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ లేక గిరిజన యువతకు ఉపాధి కరువైంది. రాష్ట్రంలో దాదాపు 50 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ల పోస్టులను అసలే భర్తీ చేయలేదు. గిరిజన విద్యార్ధులకు ట్యాబ్‌ల పంపిణీ నెపంతో […]

Read More

టీడీపీ లీగల్ సెల్ గోడపత్రికలను ఆవిష్కరించిన లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని

ఈ నెల 23వ తేదిన టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా పాల్గొనున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వినతి టీడీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదిన అమరావతి హైకోర్టు దగ్గర ద్వితీయ వార్షిక రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పోసాని వెంకటేశ్వర్లు వెల్లడించారు. 23-01-2024 తేది ఉదయం 9.30 గంటల […]

Read More

ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకూ పోరాటం చేస్తాం.

– గుంటూరు లో పారిశుధ్యం అద్వాన్నం – కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గం – వెస్ట్ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ గుంటూరు : బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న బిజెపి విజయసంకల్పయాత్ర ఈరోజు మూడవ రోజు భారత్ పేటలో ప్రారంభమై పోస్టల్ కాలనీ రత్నగిరి కాలనీ నందు ముగిసినది. బిజెపి సీనియర్ […]

Read More

మనసులు కలిసిన ముచ్చట్లు అన్నట్లుగా.. మూడు పార్టీలు కలిసి ముందుకు వెళ్లాలన్నదే నా ఆకాంక్ష

– నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అధికారం వైకాపాకు అనుకూలమన్నా అపప్రదను తొలగించుకోవాలని బిజెపి నాయకులు పేర్కొన్నట్లుగా పత్రికల్లో వార్తా కథనాలను చూశామని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా తప్పులను చేసిందని, ఆ తప్పులన్నింటినీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండించాలని బిజెపి నేతలు నిర్ణయించినట్లుగా తెలిసిందన్నారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రాష్ట్రంలో మూడు […]

Read More

చెమటతో షుగర్ టెస్ట్

– రక్తంతో సంబంధం లేకుండా… సాధారణంగా షుగర్ టెస్ట్ చేయాలంటే రక్తం అనేది అవసరం. కానీ రక్తం అవసరం లేకుండా మానవుని చెమటను పరీక్షించి నిమిషంలోనే సుగర్ టెస్ట్ రిజల్ట్ తెలుసుకునే ఎలక్ట్రో కెమికల్ పరికరాన్ని ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు కనుగొన్నారు.ఈ పరికరం పనితీరు రెండేళ్ల పాటు పరీక్షించిన ఇండియన్ పేటెంట్ అథారిటీ ఇటీవల శ్రీనివాసరావుకి పేటెంట్ హక్కులు జారీ చేసింది. జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఈయన […]

Read More

నడిపించేవాడే నాయకుడు!

లీడర్‌కు 25 లక్షణాలుండాలి. అవి ఉంటేనే అతని ప్రస్థానం ఉన్నతంగా ఉంటుంది. లక్షలాదిమంది అతని వెనుక నడుస్తారు. కోట్లాదిమంది అతని కోసం ఎదురుచూస్తారు. నాయకుడంటే పేరు, కీర్తి మాత్రమే కాదు. ఒక త్యాగం.. ఒక ధైర్యం.. ఒక వీరోచితపోరాటం. అన్నింటికీ మించి.. నేనున్నాననే భరోసా.. అతడే లీడర్‌! ప్రజలకు కావలసిన నాయకుడు కూడా అతడే! అవును.. అతనే ఒక సైన్యం!! ఆ 25 లక్షణాలేమిటో చూద్దాం!!! లీడర్ కి ఉండాల్సిన […]

Read More

చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యేది

– మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం: తిరువూరు నియోజకవర్గం నుంచి ఎంతమంది అయితే రా కదలిరా సభకు వెళ్తారో.. మైలవరం నియోజకవర్గం నుంచి కూడా అంతమంది తరలి వెళ్లాలి.అన్న ఎన్టీఆర్, అధినేత చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ ల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలి.మన ప్రాంతానికి గోదావరి నీళ్లు తేవడం కోసం ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి కేటాయిస్తే 4100 కోట్లు […]

Read More

దళితులను మోసం చేస్తున్న జగన్

-అంబేద్కర్ ఆలోచనలు అమలు చేస్తున్న నరేంద్ర మోడీ – దళితుల ను మోసం చేస్తున్న జగన్ – ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా విజయవాడ…. అంబేద్కర్ ఆలోచనలు అమలు చేస్తున్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రమే… అంబేద్కర్ ని ఎన్నికల లో ఓడించి ధగా చేసింది కాంగ్రెస్ అని ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా ఆరోపించారు. విజయవాడ లో దళిత […]

Read More

ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండాపోతుంది

-ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం… ఓ క్రూరమైన చట్టం -జగన్ దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే చట్టం -ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది -రాజ్యాంగానికి లోబడి రాష్ట్రంలో పాలన జరగడం లేదు -న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించడానికి వీళ్లెవరు..? -ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదార్ పుస్తకాల్లో, సర్వే రాళ్లలో సీఎం బొమ్మలు ఏమిటి? -రాష్ట్రంలో ప్రజల ఆస్తులన్నీ పాలకుడి గుప్పిట ఉంచుకొనేందుకే కొత్త […]

Read More