‘దర్శి’ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు

– టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: ప్రతి పల్లె ప్రగతి వైపు పరుగులు తీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సన్నాహాలు చేసిందని, ఇందులో భాగంగానే మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం దర్శి నియోజకవర్గానికి రూ.15 కోట్లు మంజూరు చేసిందని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి వెల్లడించారు. కురిచేడు మండలం, పడమరి వీరయపాలెం గ్రామంలో సోమవారం పల్లె పండుగ – ప్రగతికి […]

Read More

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పరిశుభ్రతకు కృషి చేస్తున్న నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, వారి సేవలు వెలకట్టలేనివని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. సోమవారం 23వ డివిజన్ నగరంపాలెంలో ఆడిటర్ గోపికృష్ణ ఆధ్వర్యంలో మహిళా శానిటరీ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

Read More

ఆ ‘బాబు’ బంగారమేనట!

– జగన్ ఏలుబడిలో ఓ ఐఏఎస్ చేతి మీదుగా అమూల్ పాలైన 2 వేల కోట్ల ఋణం – క్విడ్ ప్రోకో పథకంలో ‘కోడ్ ట్రీ’ ద్వారా ఆ ఐఏఎస్ కు భారీ నజరానా‌ ఏమిటీ కోడ్ ట్రీ ? – ఐఏఎస్ కు కోడ్ ట్రీకి లింకేంటి? (మార్తి సుబ్రహ్మణ్యం) ఆయనో మ్యాజిక్ మాస్టర్. ఐఏఎస్‌లలో ఆయన స్టైలే వేరు. కథలు చెప్పడంలో చేయితిరిగిన రచయితలు కూడా ఆయన […]

Read More

భారీ వర్ష సూచన… ప్రభుత్వం అప్రమత్తం

– హోం మంత్రి అనిత అమరావతి, మహానాడు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైందని హోం మంత్రి అనిత తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేశామని, పోలీస్ వ్యవస్థ, విపత్తు నిర్వహణ శాఖ […]

Read More

కష్టపడి పని చేసినవారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది

– కష్టపడి పని చేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయనే దానికి దామచర్ల సత్య ఉదాహరణ – మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి – కొండపిలో అట్టహాసంగా దామచర్ల సత్య అభినందన సభ కొండపి: తెలుగుదేశం పార్టీలో నిబద్ధతతో కష్టపడి పనిచేసే వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయనే దానికి దామచర్ల సత్య ఒక ఉదాహరణ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి […]

Read More

11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రం

సూరత్: గుజరాత్లోని సూరత్ కు చెందిన విపుల్బాయ్ అనే వ్యాపారి రతన్ టాటాపై వినూత్న రీతిలో అభిమానం చాటుకున్నారు. ఏకంగా 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించాడు. విపుల్ బాయ్ కళాకారుడు కావడంతో స్వతహాగా 11 వేల వజ్రాలతో ఆయన చిత్రాన్ని రూపొందించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను రతన్ టాటా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Read More

గ్యాంగ్ రేప్ బాధితులను పరామర్శించిన మంత్రి సవిత

– గత ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ఇలాంటి సంఘటనలు – ఏపీ ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతోంది – మంత్రి సవిత హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్ల బొమ్మిని పల్లి గ్రామ సమీపంలోఉపాది కోసం వలస వచ్చిన కుటుంబంపై, దుండగుల చేతిలో అత్యాచారానికి పాల్పడ్డ అత్త మరియు కోడలు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి సవిత అధైర్య […]

Read More

అలరించిన జబర్దస్త్ కళాకారుల కామెడీ షో

పుట్టపర్తి, మహానాడు: దసరా ఉత్సవాల సందర్భంగా ఇక్కడి శిల్పారామంలో నిర్వహించిన జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను అలరించింది. బృందం అందించిన కామెడీ ప్రేక్షకుల్లో నవ్వులు పూయించింది. మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, రఘునాథ్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జబర్దస్త్ కామెడీ సభ్యులు బుల్లెట్ భాస్కర్, నరేష్ సహా పలువురు గాయనీగాయకులు ఈ […]

Read More

మరిన్ని కొత్త బస్సులు తెస్తాం

– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ప్రయాణికుల సౌకర్యార్థం నరసరావుపేట ఆర్టీసీ డిపో నుంచి మరిన్ని కొత్త బస్సు సర్వీసులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు తెలిపారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆయన రెండు నూతన బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ…. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త భక్తులు తీసుకొస్తామన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. […]

Read More

‘బ్యాడ్ బాయ్’.. ‘మంచి పుస్తకం’ రాయలేరు…

– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ, మహానాడు: వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో రూల్‌ బుక్స్‌ ప్రకారం పరిపాలించకపోవడం, అణచివేత, నిరంకుశ ధోరణితో అన్ని ప్రాంతాల ప్రజలపైన ఇష్టారాజ్యంగా ప్రవర్తించడంతో ‘రెడ్‌బుక్‌’ తయారైంది. ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019-24 మధ్య కాలంలో వైసీపీ పాలనలో ఆర్థిక, పరిపాలనాపరమైన అవకతవకలు నిత్యకృత్యం అయ్యాయని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా […]

Read More