మోడీ ప్రధాని కావాలా? పప్పు ప్రధాని కావాలా?

– ఏప్రిల్ 2 వారంలో ఎన్నికలు – విజయ సంకల్ప యాత్రలో భాగంగా సిర్పూర్ కాగజ్ నగర్… ఈస్ గాం, గ్రామంలో బెంగాలీ సామజ్ & వేద మందిర్ సమాజంతో సమావేశం సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సిర్పూర్ కాగజ్ నగర్ : ఏప్రిల్ 2 వారంలో ఎన్నికలు జరుగుతాయి. సమర్ద నాయకుడు నరేంద్ర మోడి ప్రధాని కావాలా? పప్పు ప్రధాని కావాలా? ప్రజలు తెల్చుకోవాలి. మంచి ఎవరూ చేస్తున్నారో […]

Read More

అసైన్ భూముల పేరుతో పేర్ని నాని కొత్త దందా

-బినామీలను సరిచేసుకోవడానికి చీకటి కార్యక్రమం.. -బందరు భూములను బినామీ పేర్లతో దోపిడీ -లాండ్ అక్విజేషన్ చట్టం ప్రకారం చేయక పోతే అధికారులు ఇబ్బంది పడుతారు -తప్పు చేసినట్లు తేలితే జీవిత కాలం నష్ట పోతారు -తప్పుడు మనుషులకు కొమ్ముకాస్తే అధికారులకు కష్టాలు తప్పవు -ఎన్నికల ముందు పేర్ని నాని చేసే తంతు బందరు ప్రజలందరికీ తెలుసు -మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్వహించిన […]

Read More

బందరు వైసీపీ అభ్యర్ధి బాడుగ

మచిలీపట్నం వైసీపీ అభ్యర్ధిగా మాజీ ఎంపీ బాడుగ రామకృష్ణ ఖరారు కానున్నారు. ఆ మేరకు పార్టీ నాయకత్వం నేడో రేపో అధికారిక ప్రకటన వెలువడనుంది. మాజీ మంత్రి పేర్ని నాని ఆ మేరకు రామకృష్ణతో చర్చించినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీ, జనసేన అభ్యర్ధి బాలశౌరిని ఢీకొనేందుకు రామకృష్ణ సరైన అభ్యర్ధి అని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

Read More

ఏ కాలంలో ఉన్నాం?

-గ్రామంలో సమస్య చెప్పిందని దాడి చేసి కళ్లు పోగొడతారా? – చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ఘటనపై భువనేశ్వరి దిగ్భ్రాంతి -వైసీపీ కార్యకర్తల దాడిలో కంటి చూపు కోల్పోయిన హంసవేణికి నారా భువనేశ్వరి పరామర్శ -దివ్యాంగుడైన బాధిత మహిళ కుమారుడి బాధ్యత తీసుకుంటామని హామీ కంటి చూపు పోయినా టీడీపీ జెండా వదిలేది లేదన్న హంసవేణి మాటలతో భావోద్వేగానికి గురైన భువనేశ్వరి చిత్తూరు జిల్లా:చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం టేకుమంద గ్రామంలో హంసవేణి […]

Read More

5 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావు

-ఒకే దఫా రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయగలిగితే రాజకీయాలనుండి తప్పుకుంటా -పదేళ్ళ పాలనకే కేసీఆర్ కి ప్రజలు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగింది కానీ మళ్ళీ మోడీనే ప్రధాని కావాలని దేశప్రజలందరూ ముక్తకంఠంతో కోరుతున్నారు -ఈటల రాజేందర్ విజయ సంకల్ప యాత్ర – ఆసిఫాబాద్ లో మాట్లాడిన ఈటల రాజేందర్. ఈ యాత్రలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఒక్కటే అడుగుతున్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుయ్యేలా ఒత్తిడి తీసుకురండి అని. […]

Read More

మేడారం జాతర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది

– జాతర నిర్వహణకు 3.14 కోట్లు ఇచ్చింది: కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి – రూ.900 కోట్లతో సమ్మక్క, సారక్కల పేరుతో ట్రైబల్​ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది – ఈ ఏడాది నుంచే ప్రవేశాలు.. అత్యధిక సీట్లు గిరిజన బిడ్డలకే – ఒక పండుగకు జాతీయ హోదా అనే విధానం ప్రభుత్వంలో లేదు – మేడారం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నది – వన దేవతలను దర్శించుకున్న బీజేపీ స్టేట్​ […]

Read More

కార్యకర్తలు కష్టాల్లో ఉంటే ఎంతదూరమైనా వెళ్తా

పార్టీ బిడ్డలు నాకు ముందు, వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నారు నాకు ఇంక భయమేంటి? – నారా భువనేశ్వరి తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు నా బిడ్డలు…వారు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలబడేందుకు ఎంత దూరమైనా వెళ్తానని చంద్రబాబు సతీమణి భువనమ్మ అన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో భాగంగా పార్టీ కార్యకర్త జయప్రకాష్ కుటుంబాన్ని భువనమ్మ పరామర్శించి, వారికి ఆర్థికసాయం అందించారు. అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి భువనమ్మ […]

Read More

సాగ‌ర్‌ నుంచి ఏపీకి సాగునీరు తరలించవద్దు

తాగు నీటి స‌ర‌ఫ‌రాకే తొలి ప్రాధాన్యం * వేస‌విలో నీటి ఎద్ద‌డి త‌లెత్త‌కుండా కార్యాచ‌ర‌ణ ప్రణాళిక రూపొందించండి * నాగార్జున సాగు నీటికి నీరు త‌ర‌లించ‌కుండా చూడాలి * అవ‌స‌ర‌మైన తాగు నీటి విడుద‌ల‌కు కేఆర్ఎంబీకి లేఖ రాయండి * నిరుప‌యోగంగా నీటి వ‌న‌రులను పున‌రుద్ధ‌రించాలి * పంచాయ‌తీరాజ్‌, ప‌ట్ట‌ణాభివృద్ధి, పుర‌పాల‌క‌,నీటిపారుద‌ల శాఖ‌లు క‌లిసి ప‌ని చేయాలి * ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌: వేస‌వి కాలంలో తాగు నీటి […]

Read More

నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల వారీగా నాలెడ్జ్ కేంద్రాల ఏర్పాటు

ఇంట‌ర్‌నేష‌న‌ల్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్స్‌ రూ.2500 కోట్ల‌తో 100 రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణం పైలేట్ ప్రాజెక్టుగా మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం ఎంపిక‌ విద్యాశాఖ ఉన్న‌త అధికారుల స‌మీక్ష‌లో డిప్యూటి సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌   ఇంట‌ర్ నేష‌న‌ల్ పాఠ‌శాల‌ల‌కు దీటుగా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల భ‌వ‌నాల నిర్మాణాలు చేప‌ట్టాల‌ని రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క మ‌ల్లు విద్యా శాఖ అధికారుల‌ను అదేశించారు. గురువారం డా. బి.ఆర్ అంబేద్క‌ర్ […]

Read More

సింహాద్రి అప్పన్నకి జర్నలిస్టుల వినతి

సింహాచలం : రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి , ఈనాడు విలేకరులపై , అదే విధంగా ఈనాడు కార్యాలయంపై దాడులు చేసిన వారికి సద్భుద్ది ప్రసాదించాలని కోరుతూ పలువురు జర్నలిస్టులు సింహాద్రి అప్పన్నకు వినతిపత్రం ఇచ్చారు. గురువారం సింహాచలం తొలిపావంచా వద్ద జరిగిన కార్యక్రమంలో దాడులకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు . జర్నలిస్టులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ నేతలు గూసిడి అవినాష్ బాబు, రౌతు రాంబాబు, జనసేన నేత మజ్జి […]

Read More