రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ , జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కన్నారు. పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటం ఘటన నుంచి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ విముక్త ఏపీ కోసం తామంతా కలిసి పని చేస్తామని పవన్ స్పష్టం చేశారు. ఇక పవన్ ఐదుగురితో కూడిన లిస్ట్ను విడుదల చేశారు. అయితే బీజేపీ కోసం తన […]
Read Moreటీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల
-94 సీట్లు టీడీపీకి, జనసేనకు 24 సీట్లు -జనసేనకు 3 పార్లమెంటు సీట్లు -వైసీపీ అరాచక పాలనకు ముగింపు పలకడమే లక్ష్యమన్న చంద్రబాబు, పవన్ -నాయకులు రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేయాలని పిలుపు అంతా అనుకున్నట్లుగానే కావడంతో, టీడీపీ-జనసేన అసెంబ్లీ అభ్యర్ధుల జాబితా శనివారం విడుదలయింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేన దళపతి పవన్ కల్యాణ్ ఒకే వేదికపై జాబితాను సంయుక్తంగా విడుదల చేశారు. ఆ ప్రకారంగా టీడీపీ 118 […]
Read Moreచమురు శుద్ధి కర్మాగారం కావాలి
-బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసిన గ్యాసు సాధన సమితి కోనసీమ ప్రాంతంలో చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని కృష్ణా గోదావరి బేసిన్ చమురు గ్యాస్ సాధన సమితి బిజెపి కీ విజ్ఞప్తి చేసింది. బిజెపి రాష్ట్ర కార్యాలయం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ని కలసి సాధన సమితి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. సహజవనరులు అధికంగా ఉన్న కృష్ణా గోదావరి బేసిన్ పై ప్రత్యేక దృష్టి […]
Read Moreకృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురును కాపాడుకోవాలి
– సాధనసమితి పిలుపు – షర్మిలకు వినతిపత్రం విజయవాడ: విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలా రెడ్డిని కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి సభ్యులు కలుసుకుని మెమోరాండం సమర్పించారు. కృష్ణా గోదావరి బేసిన్ గ్యాస్, చమురును ప్రజలే కాపాడుకోవాలి సాధన సమితి చైర్మన్ డాక్టర్ కొల్లు రాజమోహన్ అన్నారు. కమిటి చైర్మన్ ఆధ్వర్యంలో మరియు సభ్యలు అవధానం హరి, పి.వి.ఎం. […]
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేసే దమ్మేదీ?
– విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నంలో బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి మురళీధర్ రావు మేడారం జాతరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పై చేసిన వ్యాఖ్యలపై మురళీధర్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీజేపీ బీఆర్ఎస్ తో కలిసిందంటూ … ఎటుపడితే అటు మాట్లాడుతున్నడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి 70 రోజులు […]
Read Moreబీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలి
కులగణనలో నిజాయితీగా ఉన్నాం: మంత్రి పొన్నం ప్రభాకర్ కులగణన తీర్మానం చారిత్రాత్మకం: బీసీ మేధావులు కులగణన సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బీసీ సబ్ ప్లాన్ కావాలంటే కుల గణన జరగాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు, శుక్రవారం సాయంత్రం సచివాలయంలో జరిగిన కులగణన సమావేశంలో ఆయన పలు అంశాలు బీసీ మేధావులతో, అధికారులతో చర్చించి మాట్లాడారు. దేశ సంపద కొద్ది మంది చేతుల్లో […]
Read Moreపొత్తు లెక్కలు రెడీ?
– బాబు-పవన్-లోకేష్ కలసి కసరత్తు – సర్వే నివేదికలతో కుస్తీ – నేడే టీడీపీ-జనసేన తొలిజాబితా? -సిట్టింగులకు మళ్లీ సీట్లు? – మాఘ పౌర్ణమి మంచి ముహుర్తం – ఏకాభిప్రాయం ఉన్న సీట్ల ప్రకటన? – వైసీపీకి లబ్ధి కలగకూడదన్నదే ఇద్దరి లక్ష్యం – ఇరు పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ ( మార్తి సుబ్రహ్మణ్యం) వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ పిలుపునిస్తున్న ‘సిద్ధం’ నినాదానికి బదులుగా ‘సై ’ అంటున్న […]
Read Moreఎమ్మెల్యే లాస్యనందిత పాడె మోసిన హరీష్రావు
అశ్రునయనాల నడుమ ఎమ్మెల్యే లాస్యనందిత అంతిమయాత్ర అన్నీ తానై చూసిన తలసాని సాయన్న అభిమానుల రోదన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిని అంతిమయాత్ర అభిమానుల అశ్రునయనాల మధ్య జరిగింది. కార్ఖానాలోని ఆమె నివాసంలో ప్రజల సందర్శనార్ధం భౌతికకాయం ఉంచారు. అక్కడి నుంచి అభిమానులు, బీఆర్ఎస్ అగ్రనేతలతో.. ఆమెను ఉంచిన రథం వైకుంఠధామానికి చేరుకుంది. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి నివాళులర్పించారు. […]
Read Moreబి.ఆర్.ఎస్ తొలగించిన బీసీ కులాలకు న్యాయం చేయండి
తెలంగాణ లో మీ మాట నిలబెట్టుకోండి కొప్పుల వెలమ జాతీయ సంక్షేమ సంఘం కన్వీనర్ రావు సంబంగి తక్షణమే బీసీ స్టేటస్ పునరుద్దరించండి పిసిసి ప్రెసిడెంట్ షర్మిలా రెడ్డికి లేఖ విజయవాడ : తెలంగాణలో కొప్పుల వెలమ తో పాటు 26(1) బీసీ కులాల బీసీ స్టేటస్ పునరుద్దరించుట గురించి కొప్పుల వెలమ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా […]
Read Moreసిద్ధం అంటారా? సిగ్గులేదూ?
ప్రజలు బాధ పడుతుంటే సిద్ధమంటారా? సిగ్గులేదూ సిద్ధం సభలతో ఆర్టీసీ ప్రయాణికుల అవస్థలు పరీక్షలు, పెళ్లిళ్ల సీజన్ పట్టవా? ఏపీ సీఎస్కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ ఓవైపు ప్రయాణాలకు సరిపడా బస్సులు లేక ప్రజలు అవస్థలు పడుతుంటే, ప్రభుత్వం సిగ్గులేకుండా సిద్ధం సభలకు వేలాది ఆర్టీసీ బస్సులను తరలిస్తోందని, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి […]
Read More