రేవంత్ రెడ్డి .. కంచెలు బద్దలు కొట్టడం అంటే ఇదేనా?

-అర్చకులకు ఎందుకు అడ్డుకున్నారు? -ఓవర్సీస్ స్కాలర్ షిప్ రావడం లేదు -గ్రంధాలయా లలో పని చేసే ఉద్యోగులకు జీతాలు రావడం లేదు – బీఆర్ఎస్ నాయకులు దేవి ప్రసాద్ తెలంగాణ రాష్ట్రం లో ఉన్న 6441 దేవాలయాల్లో దుప దీప నైవేద్యం 2500 నుండి 6000 లకు పెంచడం జరిగింది. ఆ తరువాత నెలకు 10000 రూపాయలు పెంచడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము మొదటి 1వ తేదీ […]

Read More

గురుకులాలపై ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని వీడాలి

– ఆత్మహత్య చేసుకున్న ఇమాంపేట ఎస్సీ హాస్టల్ విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత – ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్సీ కవిత సూర్యపేట: గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలచివేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే దీనిపై దృష్టి సారించి గురుకుల పాఠశాలల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణఆలను కాపాడాలని చేతులు జోడించి విజ్ఞప్తి […]

Read More

తెలంగాణలో మళ్లీ ‘హస్త’వాసి

– కాంగ్రెస్‌ పార్టీకి మహిళల్లో ఎక్కువ మద్దతు – 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో, 4600 శాంపిల్స్‌తో సర్వే – లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్‌దే హవా – తెలంగాణలో పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్త ట్రాకర్‌ పోల్‌ సర్వే తెలంగాణలో పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సంస్థలు సంయుక్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం నిర్వహించిన ట్రాకర్‌ పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌పార్టీ హవా కొనసాగుతోంది కాంగ్రెస్‌ 8-10, బీఆర్‌ఎస్‌ 3-5, బిజెపి […]

Read More

కేంద్రమంత్రులతో లంకా దినకర్ భేటీ

ఢిల్లీ : ఏపీ బీజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్ ఒంగోలు పార్లమెంట్ సమగ్ర అభివృద్ధి కోసం, రెండు రోజులుగా ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలసి ప్రణాళికను వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలలో పాల్గొన్న అనంతరం ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్.. ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న దొనకొండ పారిశ్రామికవాడ, కనిగిరి నిమ్జ్, జాతీయ హెలికాఫ్టర్ […]

Read More

ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేయాలి

– యువనేత లోకేష్ ను కలిసిన దివ్యాంగులు – అధికారంలోకి వచ్చాక ఆదుకోవాలని విన్నపం మాడుగుల: మాడుగల శంఖారావంసభకు హాజరైన యువనేత లోకేష్ ను రావికమతం మండల దివ్యాంగుల సమాఖ్య సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తెలంగాణాలో మాదిరి ఎపిలో కూడా 6వేల పెన్షన్ ఇవ్వాలి. దివ్యాంగులకు సంక్షేమ శాఖ, సహకార సంస్థకు తగిన బడ్జెట్ కేటాయించాలి. దివ్యాంగులకు ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి […]

Read More

బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనేశ్వరి

• ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. • విమానాశ్రయం నుండి కుప్పం బయలుదేరిన భువనేశ్వరి. • నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న భువనేశ్వరి. • 3 అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్న భువనేశ్వరి. • చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించునున్న భువనేశ్వరి. • ఒక్కో కార్యకర్త కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్ధికసాయం చేయనున్న భువనేశ్వరి  

Read More

సెంటిమెంటు సరే.. సీమ సంగతేమిటి సారూ?!

అందరూ ఒక్కటై 52 సీట్లకు గాను 49 సీట్లు వైసీపీకి కట్టబెట్టిన రాయలసీమలో.. సీమ బిడ్డగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ప్రధాన సమస్యల పట్ల కనీస స్పందన లేకుండా.. అందరూ ఒక్కటై నన్ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నాడు. ఇంట్లో, బయట, సింకు అన్నాడు. సిద్ధాంతాల మధ్య యుద్ధం అన్నాడు. ఇలా తనపై సెంటిమెంటు కురిపించే ప్రయత్నాలు చేస్తున్న సీఎం జగన్, తాను పుట్టిన సీమకు.. తనను సీఎంను చేసిన సీమకు ఏం […]

Read More

భార్య ఎదుట భర్త హత్య

నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో ప్రసాద్‌ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తుతెలియని యువకులు.. ఆమె ఎదుటే భర్తను చిత్రహింసలకు గురిచేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని […]

Read More

ఎమ్మెల్యేల అనర్హత కేసు మళ్లీ మామూలే

అమరావతి : అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కార్యాలయం ఇచ్చిన నోటీసులపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు స్పందించలేదు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే..అయితే విచారణకు హాజరుకాకూడదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే లు నిర్ణయించారు. తుది విచారణకు హాజరుకాకపోతే స్పీకర్ తీసుకునే నిర్ణయానికి బాధ్యులు అవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన క్లిప్పింగ్‌లు, చానల్స్‌లో వచ్చిన విజువల్స్‌ను ఆయా సంస్థల యాజమాన్యాలు […]

Read More

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ఆన్ లైన్ దరఖాస్తుకు వారం రోజుల గడువు

• నేటి నుండి 26 ఫిబ్రవరి, 2024 వరకు దరఖాస్తుల స్వీకరణ – సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వివిధ కారణాలతో ఇళ్లస్థలాలకు దరఖాస్తు చేసుకోని అర్హులైన జర్నలిస్టులకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు మరో వారం రోజుల గడువు కేటాయిస్తున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి […]

Read More