తెనాలి బుర్రిపాలెంలో పుట్టి.. నర్సరావుపేటలో పదవ తరగతి వరకూ చదవి.. అక్కడి నుంచి గుంటూరు.. అక్కడి నుంచి అమెరికాలో స్థిరపడిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు టీడీపీ అభ్యర్ధిగా ఖరారయ్యారు. ఆ క్రమంలో ఆయన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాకినేని పెద రత్తయ్య సహా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిథిలోని పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. యువకుడైన పెమ్మసాని నిజానికి ఎప్పుడో ఎంపీ కావలసిన వ్యక్తి. ఆయన అదృష్టం […]
Read Moreసిద్ధం సభ ఫోటోలు తీయడం నేరమా?
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం సిద్ధం సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా అల్లరి మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. సిద్ధం సభ ఫోటోలు తీయడం నిషిద్ధమా? నేరమా? ఇది మీడియాపై జగన్ చేసిన ఫ్యాక్షన్ దాడి. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడి చేయించారు. ఒక పత్రిక, ఛానెల్ యజమాని అయిన నువ్వు ఇటువంటి దాడులు ప్రోత్సహించడం, నీ సంస్థల్లో పనిచేసే […]
Read Moreరాజధాని అవసరం.. రాజధాని ఫైల్స్
ఊకదంపుడు మూస చిత్రాలకు భిన్నంగా , అసలు జరిగిన – జరుగుతున్న వాస్తవ సంఘటనలను వాస్తవికంగా చూపిన రాజధాని ఫైల్స్ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి, చూపించాలి. ముఖ్యంగా హైద్రాబాద్ లో ఉన్న సీమాంధ్రులు ఈ చిత్రాన్ని చూడాలి. చిత్రంలో అసభ్యకర సన్నివేశాలు , అసందర్భ సన్ని వేశాలు ఎక్కడా లేవు. వీలైనంత వరకు రాజధాని సమస్యను ఎత్తి చూపారు. ఎక్కడా వ్యక్తిగత విషయాల జోలికి పోలేదు. ప్రతిపక్ష నాయకులను […]
Read Moreసీఎం సభలంటే బెంబేలెత్తుతున్న ప్రజలు
– ప్రజా రవాణా ఇబ్బంది పెట్టేలా సిద్ధం సభలా? – మాజీ శాసనసమండలి సభ్యులు మంతెన సత్యనారాయణ రాజు ఒకప్పుడు ముఖ్యమంత్రులు బహిరంగ సభలు పెడితే ఏం చెబుతారా అని ప్రజలు తండోపతండాలుగా సభలకు వెళ్లి వినేవారు. కాని గత 5 ఏళ్లుగా అటువంటి పరిస్థితి లేదు. సీఎం సభ అంటే ప్రజలు భయబ్రాంతులకు గురి కావాల్సి వస్తుంది. ప్రజా రవాణా ఎక్కడికక్కడ స్థంభించిపోతుంది. సుధూర ప్రాంతాలకు ప్రయాణికులు వెళ్లాలంటే […]
Read More‘బుద్దా’ రాజకీయ రక్తాభిషేకం!
-రక్తంతో చంద్రబాబుకు జిందాబాద్ -టికెట్ ఇవ్వాలని రక్తంతో వినతి ( మార్తి సుబ్రహ్మణ్యం) ఇదో ప్రేమాభిషేకం లాంటి రక్తాభిషేకం. కమ్ రక్తాభిమానం! అభిమానం ఒక్కోసారి ఎదుటివారికి ఆనందపరుస్తుంది. ఇంకోసారి ఆగ్రహం కలిగిస్తుంది. మరోసారి జాలి వేస్తుంటుంది. ప్రేమ కలుగుతుంటుంది. అప్పుడప్పుడూ మహా ఎబ్బెట్టుగా, అతిగా అనిపిస్తుంటుంది. త మిళాభిమానం అయితే.. తమ అభిమాన నేత కోసం, ఒంటిమీద పెట్రోలు పోసుకుని, ఆత్మహత్యలు చేసుకునే లెవల్లో ఉంటుంది. తమిళనాడులో ఆనందానికి-ఆగ్రహానికి ఇలాంటి […]
Read Moreజగన్ రెడ్డి దొడ్డిలో డబ్బుకు తప్ప అంబేద్కర్ కు విలువ లేదు
– అంబేద్కర్ కన్నా డబ్బే ఎక్కువ అంటూ జగన్ మనసులోని మాటను బహిరంగపరిచారు – అంబేద్కర్ కు వైకాపా చేసిన అవమానాన్ని దళిత జాతి క్షమించదు – మాజీ మంత్రి కె ఎస్ జవహర్ అంబేద్కర్ విదేశీ విద్యకు చంద్రబాబు 5 వేల మందిని విదేశాలకు పంపారు . జగనన్న విదేశీ విద్యకు 5 ఏళ్ల పాలనలో విదేశాలకు పంపింది 300 మందిని మాత్రమే. అంబేద్కర్ పేరుకన్నా డబ్బే ఎక్కువ […]
Read Moreముగిసిన చంద్రబాబు రాజశ్యామల యాగం
ఉండవల్లి :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నినాసంలో మూడు రోజులుగా జరుగుతున్న రాజశ్యామల యాగం ముగిసింది. శుక్రవారం నుండి నేటి వరకు మూడు రోజుల పాటు యాగం వైభవంగా జరిగింది. గుంటూరుకు చెందిన వేదపండింతులు పి.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో యాగం నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 50 మంది రిత్వికులు చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చేత పలు పూజాక్రతువులు నిర్వహించారు. మూడవ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం ముగిసింది. […]
Read Moreఒక చేత్తో ఇచ్చి…మరో చేత్తో గిచ్చి
-గతంలో ఒక పేదవాడి కుటుంబ ఖర్చు పదివేలు -జగన్ జమానాలో అది ఇరవైవేలు దాటింది -జగన్ నాలుగున్నరేళ్ల పాలనపై భగ్గుమంటున్న జనం -సంక్షేమం కాదు బాబోయ్ సంక్షోభం అంటున్న ప్రజలు -ఇచ్చేది బెత్తెడు…తీసుకునేది బారెడు అంటూ గగ్గోలు -మారిన పరిస్థితి పై ముఖ్యమంత్రికి నివేదిక -జగన్ ఇటీవలి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్న విశ్లేషకులు (సువర్ణరాజు) ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏళ్లయింది…మరి కొద్ది నెలల్లోనే […]
Read Moreబీజేపీలో వైసీపీ విభీషణులు?
– వైసీపీని కాపాడే యత్నం – వైసీపీతో ఆర్ధిక-వ్యాపారబంధం? – గతంలో ఒక కీలకనేతకు క్వారీ, ఇసుక అమ్మకాల్లో వాటా? – మరో నేతకు సెక్యూరిటీ – వైసీపీతో టచ్లో కొందరు బీజేపీ అగ్రనేతలు? – వైకాపా చెవులకు కోర్ కమిటీ చర్చల వివరాలు? – పొత్తు వద్దన్నదే వీరి లక్ష్యం – బీజేపీని వ్యతిరేకించే టీవీ చానెళ్లతో మ్యాచ్ఫిక్సింగ్ – మీడియా అడిగినట్లూ.. నేతలు చెప్పినట్లూ కలరింగ్ – […]
Read Moreజగన్ రాజ్యసభలో ‘రెడ్డి కార్పెట్ ‘ ఎందుకు వేసినట్లు?
-నా బీసీలు నా ఎస్సీలు నా మైనారిటీలు ఏమయ్యారు? – బీసీ ఎస్సీలు రాజ్యసభ ఎంపీ పదవికి పనికిరారా? -ఎస్సీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులకు తలోక రాజ్యసభ స్థానాన్ని ఎందుకు ఇవ్వలేదు? -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నా ఎస్సీలు, నా బీసీ లు, నా మైనారిటీలని తరచూ మాట్లాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలలో , రెండు స్థానాలను జనాభాలో […]
Read More