– గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంతరెడ్డి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా ఇప్పటికి ప్రత్యేక కార్యాచరణ ఏమి లేదు 60 ఉద్ద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది , ఇంకా 199940 ఉద్ద్యోగాలకు ఆర్థిక శాఖ నుండి ఎప్పుడు అనుమతి ఇస్తావో కార్యాచరణ ప్రకటించు ,కానీ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు Lb స్టేడియమ్ లో సభ పెట్టుకొని […]
Read Moreకాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో ఫై ఓవర్ కూలి చనిపోయారు
కాళేశ్వరం ముమ్మాటికి తెలంగాణకు వరదాయిని బాధ్యులయిన వారిని నిరభ్యంతరంగా శిక్షించండి కానీ ప్రజల ప్రయోజనాలకు గండి కొట్టకండి. తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొట్టకండి పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమాలలో మీ పాలనలో ఎందుకు నీళ్లు ఇవ్వలేదు? – తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలకు […]
Read Moreరేవంత్ రెడ్డి హుందాతనం మర్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు
– అసెంబ్లీ లో ఎందుకు కంచెలు పెట్టారు? – ఎమ్మెల్యే కడియం శ్రీహరి సీఎం రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజల సంక్షేమం గాలికి వదిలేసారు. మాజీ సీఎం కేసిఆర్ ను విమర్శించడానికి, దూషిండడమే పనిగా పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి హుందాతనం మర్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. సీఎం అయ్యాడు ఆయన భాష మారుతుంది అని ఆశించాం. కానీ కేసిఆర్ ను అసభ్య పదజాలం తో మాట్లాడుతున్నాడు రేవంత్ […]
Read Moreప్రజావాణికి ఒక్క రోజే సీఎం హాజరు… వారానికి 2 సార్లు ఢిల్లీలో హాజరు
ఆరు గ్యారెంటీల అమలుకు అడుగులు వేయని ప్రభుత్వం బడ్జెట్ లో మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే సీఎం ప్రజావాణిని వినడం లేదు… ఢిల్లీవాణినే వింటున్నారు పాత పద్ధతులే కొనసాగించడానికి కొత్త ప్రభుత్వం ఎందుకు ? కరెంటు కోతల వల్ల పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందా ఉండదా ? రైతు బీమా పథకాన్ని కొనసాగిస్తారా లేదా? రైతాంగానికి, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన హామీల అమలు ప్రస్తావన ఏదీ ? […]
Read Moreఅధికారంతో సభను అడ్డుకోలేరు
– రా కదిలిరా సభకు పోలీసులు అడ్డంకులు •వ్యవస్థలను అడ్డం పెట్టుకొని రాజకీయం •ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే కుట్ర •ఏర్పాట్లు పూర్తయిన తర్వాత అడ్డంకులు సృష్టిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి ఇంకొల్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 17న నిర్వహించ తలపెట్టిన రా కదలిరా కార్యక్రమానికి అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తుంది. పోలీస్ అధికారులతో వైసిపి ప్రభుత్వం తన […]
Read Moreగాలిపైనా పన్నువేసే వ్యక్తి జగన్
ఇదొక దున్నపోతు ప్రభుత్వం.. ముళ్లకర్ర తీసుకుని కొట్టాలి ప్రజల జీవితాలతో ఆడింది చాలదా? కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు ఒక్క ఎంపీ అయినా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా? ఇప్పటివరకు 63 మంది ఎమ్మెల్యేలను మార్చారు సొంత సామాజికవర్గం వారిని ఒక్కరిని కూడా మార్చలేదు బొత్స, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కలిసి భూములు, చెరువులు కబ్జా చేస్తున్నారు బొత్స వద్ద ఇంకులేని పెన్ను ఉంది. కానీ ఇంకు […]
Read Moreచంద్రబాబు సీఎం అయితేనే చేనేతలకు సంక్షేమం
– చేనేతల వస్త్రాలను ప్రమోట్ చేస్తా..చేనేతలకు చేయూతనిస్తా – రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో చేనేత మహిళలు విజ్ఞతతో ఆలోచించాలి – చేనేత మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి వ్యాఖ్య ధర్మవరం: ధర్మవరం చేనేతలు తమ చేతులతో చేసే వస్త్రాలను ప్రమోట్ చేసి చేనేతలకు చేయూతనందిస్తానని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థాయికి ధర్మవరం పట్టు వస్త్రాలు వెళ్లడం ఏపీకి గర్వకారణమని భువనేశ్వరి అన్నారు. అదేవిధంగా […]
Read Moreటీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి
• రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, వేపకుంట గ్రామంలో పార్టీ కార్యకర్త బెస్త నారాయణ కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 15-09-2023న మృతిచెందిన నారాయణ. • నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించిన భువనేశ్వరి. • నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి యోగక్షేమాలడిగి తెలుసుకున్న భువనేశ్వరి. • నారాయణ కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి. ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి […]
Read Moreపార్వతీపురంలో యువనేతకు వినతుల వెల్లువ
పార్వతీపురం: పార్వతీపురంలో వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై యువనేతకు పెద్దఎత్తున వినతిపత్రాలు సమర్పించారు. వీఆర్ఏ అసోసియేషన్ ప్రతినిధులు లోకేష్ కు సమస్యలు విన్నవిస్తూ జీవో నెం.104 ప్రకారం వీఆర్వో ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న ప్రమోషన్ కోటాను 70శాతానికి పెంచాలని విన్నవించారు. యూటీఎఫ్ ప్రతినిధులు లోకేష్ కు వినతపత్రం ఇస్తూ ఏజెన్సీలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను గిరిజనులతోనే భర్తీ చేసేలా గతంలో ఇచ్చిన జీవో నెం.3ని […]
Read Moreఎర్రబుక్ చూస్తే వైసీపీ నేతలకు ఉచ్చ పడుతున్నాయి
జగన్ కు లూజ్ మోషన్స్ పట్టుకున్నాయి – ప్రభుత్వం సరఫరా చేసే నీరు తాగి లూజ్ మోషన్స్ వచ్చాయని చెప్తున్నారు • విజయసాయిరెడ్డి విశాఖపట్నంపై పడి పందికొక్కులాగా భూములు లాక్కున్నాడు – తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు.? – చట్టాన్ని ఉల్లంఘిచింన వారిని మాత్రమే నేను వదిలిపెట్టను అని చెప్పా – టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలి – బొబ్బిలి శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి […]
Read More