క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తాం

– క్రిస్టియన్ మైనారిటీలను మోసగించిన జగన్మోహన్ రెడ్డి! – పాస్టర్లకు గుర్తింపు కార్డులు ఇస్తాం – బాడంగిలో యువనేత లోకేష్ తో భేటీ అయిన క్రిస్టియన్ మైనారిటీలు బొబ్బిలి: అరకు పార్లమెంట్ పరిధిలోని 32 మండలాల పరిధిలోని పాస్టర్ హెడ్ లు ఆయన్ను కలిసి సమస్యలను విన్నవించారు. జగన్ రెడ్డి పాలనలో క్రిష్టియన్ మైనార్టీలను అన్ని విధాలుగా వంచనకు గురిచేశారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. బొబ్బిలి నియోజకవర్గం బాడంగి […]

Read More

డబుల్, త్రిబుల్ ఎంట్రీలను తొలగించాలని ఈఆర్ఓ, ఏఈఆర్ఓలను ఆదేశించండి

– ఓటర్ల తుది జాబితాలోని అవకతవకలతపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి 10 లేఖలు రాసిన మాజీ శాసనమండలి చైర్మన్ ఎం.ఏ షరిఫ్ • జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రకటించిన తర్వాత ఫామ్-6, 7, 8/8ఏ లకు సంబంధించి అనేక పిర్యాదులు చేయడం జరిగింది. • ఆ పిర్యాదుల తాలుకు ఎటువంటి సమాచారం ఎన్నికల సంఘం వెబ్ పోర్టల్‌లో కనిపించడం లేదు. • పేర్లు సరిదిద్దటం, ఓట్ల తొలగింపు, […]

Read More

ఏపీలో మీడియాపై ఆంక్షలు

– ప్రజా చైతన్యానికి అక్షరమే ఆయుధం – టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు – నీరుకొండ ప్రసాద్ రాసిన ‘అక్షరాస్త్రం’ పుస్తకావిష్కరణ అమరావతి : ప్రజాచైతన్యానికి అక్షరమే ఆయుధంగా నిలవాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజా సమస్యలను వ్యాసాల రూపంలో వెలుగులోకి తీసుకొస్తూ సీనియర్ జర్నలిస్ట్ నీరుకొండ ప్రసాద్ రాసిన ‘అక్షరాస్త్రం’ పుస్తకాన్ని బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా […]

Read More

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన జడ్పీటీసీలు, వైసీపీ నేతలు – శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్

– శ్రీకాళహస్తి నియోజకర్గంలో వైసీపీకి షాక్ అమరావతి :- శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీకి చెందిన ముగ్గురు జడ్పీటీసీలు, కౌన్సిలర్ సహా పలువురు నేతలు బుధవారం టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలోని చంద్రబాబు సమక్షంలో శ్రీకాళహస్తి జడ్పీటీసీ కె.వెంకటసుబ్బారెడ్డి, ఏర్పేడు జడ్పీటీసీ కె.తిరుమలయ్య, తొట్టెంబేడు జడ్పీటీసీ పి.అర్చనాదేవి, శ్రీకాళహస్తి 32వ వార్డు కౌన్సిలర్ వి.హరి నాయుడు, తొట్టెంబేడు మాజీ జడ్పీటీసీ పి.వెంకటాచలం […]

Read More

కిషన్ రెడ్డి చేతుల మీదుగా రేపే కొమురవెల్లి రైల్వేస్టేషన్ శంకుస్థాపన

– హాజరుకానున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ – రైల్వే సేవలు అందుబాటులోకి రానుండడంతో భక్తుల హర్షం హైదరాబాద్: మల్లన్న భక్తుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం కొమురవెల్లిలో నిర్మించ తలపెట్టిన రైల్వేస్టేషన్‌కు గురువారం (15 ఫిబ్రవరి, 2024) శంకుస్థాపన జరగనుంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా […]

Read More

సంత్ సేవలాల్ మహరాజ్ – కొమరం భీమ్ 108 అడుగుల విగ్రహాలు ఏర్పాటు చెయ్యాలి

– బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 రోజును ఆప్షనల్ హాలిడేగా ప్రకటించిన ప్రభుత్వం పట్ల బిజెపి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ తీవ్ర అభ్యంతరం చేశారు. గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఆప్షనల్ హాలిడేను వెంటనే పబ్లిక్ హాలిడే మార్చాలని డిమాండ్ […]

Read More

సికింద్రాబాద్, తిరుపతి లో ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు

● కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో.. సికింద్రాబాద్, తిరుపతిలో ఏర్పాటు ● ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (IECT), సంబంధిత రంగాలకు సంబంధించిన వివిధ రకాల కోర్సులపై అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ● తెలుగు రాష్ట్రాల యువతకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు, నిరుద్యోగులకు మోదీ సర్కారు చేయూత ● NIELIT చెన్నై ఆధ్వర్యంలో పనిచేయనున్న ఈ రెండు కేంద్రాలు ● స్థానికంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలకు తీరనున్న మానవ […]

Read More

రెండు నియోజకవర్గాల్లో ఓటుహక్కుకు దరఖాస్తు చేసినట్టు సజ్జలే ఒప్పుకున్నాడు

• క్యాంప్ క్లర్క్ సజ్జల అన్నీ తెలిసి కావాలనే రెండు చోట్ల ఓటు • రెండు నియోజకవర్గాల్లో తనకు, తన కుటుంబసభ్యులకు ఓట్లు కావాలని దరఖాస్తులు పెట్టింది..వాటిపై సంతకాలు పెట్టింది సజ్జల ఆయన కుటుంబ సభ్యులు కారా? • ఉద్దేశపూర్వకంగా తప్పు చేసింది కాక టీడీపీ వాళ్ల కళ్లు పచ్చగా ఉన్నాయని నోటికొచ్చినట్టు మాట్లాడితే సజ్జల సచ్ఛీలుడైపోడు • టీడీపీ నేతల కళ్లు పచ్చగా ఉంటే, రామకృష్ణారెడ్డి వైసీపీనేతల కళ్లు […]

Read More

ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్

-జగన్ రెడ్డి జబ్బు పేరు డయేరియా -చంద్రబాబు నాటిన తులసిమొక్క .. ఇప్పుడు జగన్ పెంచిన గంజాయి మొక్క -మన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ సిద్ధంగా ఉంటుంది -శంఖారావం సభకు వైకాపా దిష్టి – పార్వతీపురం శంఖారావం సభలో యువనేత లోకేష్ మా శంఖారావం సభకు వైకాపా దిష్టి తగిలినట్లుంది. మొదటిసారి సభలో జనరేటర్ కాలిపోయింది. ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు,నా కుటుంబ సభ్యుల సమానులైన పార్టీ […]

Read More

సైకిలెక్కనున్న ఆదాల, మాగుంట, వేమిరెడ్డి?

-జగన్ కు ముగ్గురు ఎంపీల ఝలక్ – హైదరాబాద్ లో ముగ్గురి మంత్రాంగం ? – ఢిల్లీలో జగన్‌ను కలవకూడదనే దుబాయ్ వెళ్లిన వేమిరెడ్డి – నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థిపై వేమిరెడ్డి సూచనను పట్టించుకోని జగన్ – వేమిరెడ్డికి కాంట్రాక్టుల హామీ ఇచ్చి చేతులెత్తేసిన జగన్ – ఇసుక కాంట్రాక్టు ఇస్తానని తమ్ముడు అనిల్‌కు ఇచ్చిన జగన్ – తెలంగాణ, మరో బీజేపీ రాష్ట్రంలోనూ కాంట్రాక్టులపై మొండిచేయి – జగన్ […]

Read More