– ఇండిపెండెంట్గా బరిలో దిగేందుకు ఉత్సాహం – ఇంకా బీజేపీ నుంచి లభించని అనుమతి – అనుమతి వస్తే పోటీకి సిద్ధం – వైసీపీ రెబెల్, టీడీపీ ఎమ్మెల్యేల ఓట్లపై కన్ను – బీజేపీ అనుమతిస్తుందా? ( మార్తి సుబ్రహ్మణ్యం) రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ ఎంపి.. సీఎం రమేష్ రంగంలోకి దిగనున్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రమేష్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీలో నెలకొన్న […]
Read Moreకేంద్ర నిధులను దారిమళ్లించిన జగన్ సర్కార్
-బీజేపీకి ప్రజాదరణ పెరిగింది -నిధులను దారి మళ్లించినట్లు కమిటీ నిర్ధారించింది -సర్పంచుల ఆందోళనకు, ఆవేదనకు బీజేపీ మద్దతు -లీగల్ సెల్ ప్రారంభ సమావేశం పాల్గొని దిశానిర్దేశం చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ : రెండు నెలల్లో మనం ఎన్నికలను ఎదుర్కోబోతున్నాం. అన్ని స్థాయిల్లో క్యాడర్ ను ఇందుకు సన్నాహం చేయాలి. ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో కార్యాలయాలు ఏర్పాటు చేశాం. ఈ ఎన్నికలు లో బీజేపీకి […]
Read Moreప్రజలకు భయపడే పిరికి సన్నాసి జగన్మోహన్ రెడ్డి
• స్పీకర్ వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నారు • ప్రజలకు భయపడే ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం • ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పలేకే, పల్లెల్ని అభివృద్ధి చేయలేకపోతున్నామన్న బాధతోనే అధికార పార్టీ సర్పంచ్ లు కూడా ముఖ్యమంత్రికి ఎదురు తిరిగారు • అరెస్ట్ చేసిన సర్పంచ్ లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయించి, వారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి • ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలపై సభలో చర్చ చేపడితే తన […]
Read Moreజగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదు
-ఎర్ర చందనం దొంగల దాడిలో పోలీసులు చనిపోవడం బాధాకరం -వైసీపీ నేతల స్మగ్లింగ్ కు అడ్డురాకుండా ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ను నిర్వీర్యం చేసింది – టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమరావతి: స్మగ్లర్లకు టిక్కెట్లు ఇచ్చే జగన్ ప్రభుత్వంలో పోలీసులకూ భద్రత లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అన్నమయ్య జిల్లాలో ఎర్ర చందనం దొంగల చేతిలో పోలీసు కానిస్టేబుల్ చనిపోవడం బాధాకరని చంద్రబాబు […]
Read Moreఏపీకి కేంద్ర నిధులే దిక్కు
‘‘ఏపీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం ఇస్తుందో చెప్పండి? మేం ఇస్తున్న నిధులే మాకు ఇస్తున్నారు. మాకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేసి, అప్పుడు మీ గొప్పల గురించి చెప్పుకోండి. అయినా మీరు కూడా అప్పులు చేస్తున్నారు కదా’’.. అప్పుడెప్పుడో కొడాలి అండ్ ఆళ్ల నాని పత్రికాముఖంగా రాష్ట్ర బీజేపీ నేతలకు సంధించిన ప్రశ్నలివి. అటు కాంగ్రెస్ సైతం, రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపిస్తోందని విమర్శలు గుప్పిస్తోంది. ఈ […]
Read Moreటీడీపీ కార్యకర్త కుటుంబాలకు భువనేశ్వరి పరామర్శ
-మంగళగిరి నియోజకవర్గంలో భువనమ్మకు ఘన స్వాగతం పలికిన ప్రజలు -పెదవడ్లపూడి గ్రామంలో భువనమ్మకు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపిన గ్రామ మహిళలు -తనకు సంఘీభావం తెలిపిన గ్రామస్తులు, నాయకులు, మహిళలకు కృతఙ్ఞతలు తెలిపిన భువనమ్మ • మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం, దుగ్గిరాల గ్రామంలో కార్యకర్త కన్నెగంటి మోహనరావు కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 12-09-2023న మృతిచెందిన మోహనరావు. • మోహనరావు చిత్రపటానికి […]
Read Moreజగన్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి జగన్ గ్రీన్ ఛానల్
– జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగం – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ పాలన ఎర్రచందనం స్మగ్లర్ల పాలిట స్వర్ణయుగమైంది. పుంగనూరు వీరప్పన్ పెద్ది రెడ్డి, అంతర్జాతీయ స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి ప్లానింగ్ తో వైకాపా పార్టీ రెడ్ శాండిల్ మాఫియా అవతారం ఎత్తింది. ఎర్రచందనం స్మగ్లర్లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన జగన్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ కి గ్రీన్ ఛానల్ ఏర్పాటు […]
Read Moreజనసేన-టీడీపీ.. మధ్యలో హరిరామ ‘జోక’య్య!
-‘పొత్తు రామాయణం’లో జోగయ్య పిడ’కుల’వేట! – సొంత సొల్లుతో జనసేనకు అనుగ్రహభాషణం – జనసేనకు సలహాదారుగా మానసిక భావన – గత ఎన్నికల్లో పవన్ను రెండు చోట్లా ఎందుకు గెలిపించలేదు? – ప్రజారాజ్యంలోనూ జోగయ్యది ఇదే తీరంటున్న కాపు సంఘాలు – జనాభా దామాషా డిమాండ్తో పవన్కు పితలాటకం తెచ్చిన జోగయ్య – ఆ ప్రకారమైతే బీసీలకే ఎక్కువ సీట్లు ఇవ్వక తప్పదు – మరి పొత్తు సీట్లలో కాపులకు […]
Read Moreకాంగ్రెస్ కి ఓటు వేస్తే చెత్తబుట్టలో వేసినట్లే
-ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ టిఆర్ఎస్ రాజకీయం – మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని ఇటీవల మాట్లాడిన్రు.కుల వృత్తుల వారిని ఆదుకునేలా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ‘విశ్వకర్మ’ పథకం ద్వారా 18 వృత్తులకు ( చేత వృత్తులు, కుల వృత్తులు) నైపుణ్యం, శిక్షణ, గ్రాంటులోన్… వీటన్నింటికి సంబంధించి బడ్జెట్ లో […]
Read Moreరాహుల్ గాంధీ యాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
రాంచీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో కొనసాగుతున్న న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు గ్యారంటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి ని రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచి […]
Read More