ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చ

ఈ వారంలో టీడీపీ-జనసేన సీట్లపై స్పష్టత? ఉమ్మడి సభలపై రోడ్‌మ్యాప్ బాబు-పవన్ చర్చ టీడీపీ-జనసేన పోటీ చేసే స్థానాలపై ఈ వారంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఆ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మధ్య చంద్రబాబు నివాసంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సమావేశంలో జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టే అంశాలతోపాటు.. ఉమ్మడి కార్యక్రమాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా.. రెండు పార్టీలు ఎన్ని చోట్ల […]

Read More

‘ప్రజాకోర్టు – జగన్ నెరవేర్చని హామీల’పై టీడీఎల్పీ ఛార్జ్ షీట్

ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతాడు సీఎం చెబుతున్న 99 శాతం హామీల అమలు అనేది అతి పెద్ద బూటకం:-టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జగన్ రెడ్డి ఎన్నికల హామీల మోసాలను ఎండగడుతూ ‘ప్రజాకోర్టు’ పేరుతో ఛార్జ్ షీట్ విడుదల అమరావతి :- అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను వంచిస్తున్న జగన్ కు ప్రజాకోర్టులో శిక్ష పడడం ఖాయం అని, అతి పెద్ద ఫెయిల్యూర్ సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని […]

Read More

కేసీఆర్.. ప్రజలు చెప్పుతో కొడతారు

అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టు జలాలపై చర్చ పెడదాం రెండు రోజులు ప్రాజెక్టుల శ్వేతపత్రంపై చర్చిద్దాం కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత రావు అందరూ రండి… నీకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయం.. రా నిజానిజాలేంటో నిరూపిద్దాం ..రా.. పదవులకు ఆశపడి పెదవులు మూసుకుంది మీరు కాదా? సచివాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్, హరీష్ డ్రామారావు వారు చేసిన […]

Read More

వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలి

– తెలుగువాళ్లు ఎక్కడ.. ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే – శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని […]

Read More

అద్వానీ….రంగు రుచి వాసనా లేని దివ్యామృతం

– బయటకు ఎలా కనిపిస్తారో..లోపల కూడా అంతే ‘భారతరత్న’ అందుకుంటున్న సందర్భంలో అద్వానీ గురించిన ఓ రెండు ముక్కలు (వినయ్ సీతాపతి రచన ఆధారంగా) ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన ఏడాది తరువాత వాజ్ పేయి క్రియాశీలక రాజకీయాల నుంచి మెల్లగా తప్పుకోసాగారు. 2004 ఎన్నికల తర్వాత అద్వానీ మరోసారి పార్టీ అధ్యక్షులు అయ్యారు. 2005లో ఆయన తన పుట్టిల్లు నగరం పాకిస్తాన్లోని కరాచీ కి వెళ్లారు.అక్కడ ఆయన మహమ్మద్ […]

Read More

ప్రత్యేక హోదా ముగిసిన‌ అధ్యాయం కాదు

– ప్ర‌త్యేక హోదా ఇచ్చే బాధ్య‌త కేంద్రానిదే – ఎంపీలు పార్ల‌మెంటులో బిగ్గ‌ర‌గా అరిచి చెప్పాల‌న్న జేడీ – ఆర్ధిక సంఘం పేరు చెప్పి త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు – 15వ ఫైనాన్స్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ ఎన్.కె.సింగ్ ని ఉటంకించిన జేడీ – జైభార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ ట్వీట్ విజ‌య‌వాడ‌: ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన‌ అధ్యాయం కాద‌ని, ఇదే సిస‌లైన ఆరంభం అని జై భారత్ నేషనల్ […]

Read More

ఈయన అర్జున్ రెడ్డి అని అనుకుంటున్నారా?

ఎన్నికల వరకు కృష్ణులు.. ఎన్నికల తర్వాత నికృష్టులా? తనని ప్రోత్సహించే కృష్ణులు , కృష్ణారెడ్డిలని.. ఈయనేమో అర్జున్ రెడ్డి అని అనుకుంటున్నారా? ప్రతివారికి మనస్సాక్షి .. జగన్మోహన్ రెడ్డికి మాత్రం సాక్షి దినపత్రిక చెట్ల వల్ల ప్రాణభయం ఎందుకో అర్థం కాలేదు మద్యం అలవాటు ఉన్న ఒక్కొక్కరిపై 60 వేల రూపాయల అదనపు భారం జగన్ వ్యాఖ్యలపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా   ఎన్నికల వరకు కృష్ణుల్లా కనిపించే […]

Read More

విజయమ్మ.. ష్ గప్‌చుప్!

– కూతురిపై మాటల దాడి జరుగుతున్నా తల్లి మౌనం – కొడుకు సారధ్యంలో వ్యక్తిత్వ హననం జరుగుతున్నా మౌనమేల? – డాక్టర్ సునీత పెదవి విప్పినా విజయమ్మ పెదవి విప్పరేం? – షర్మిల అసలు వైఎస్‌కే పుట్టలేదంటూ దారుణ ప్రచారం – ముగ్గురినీ లేపేస్తామని ఫోను బెదిరింపులు -పోలీసులకు ఫిర్యాదు చేసిన వివేకా కుమార్తె సునీత – షర్మిల పాదయాత్ర నిందలపైనా పెదవి విప్పని విజయమ్మ – భారతి పాదయాత్రను […]

Read More

బాబు రాకపోతే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే

– అనుభవజ్ఞుడు కావాలా? అహంకారి కావాలా?  – బాబు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు – జగన్‌ను ఇంటికి పంపించడం ప్రతి ఒక్క ఆంధ్రుడి బాధ్యత – గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు   నారా చంద్రబాబు నాయుడు  రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల మండలం, జానపాడు గ్రామంలో గురజాల మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు  […]

Read More

భారతరత్న అవార్డు గ్రహీతలు వీరే

ఇప్పటివరకు మొత్తం 50 మంది భారతరత్న అవార్డు గ్రహీతలు ఉన్నారు, వారిలో 15 మందికి మరణానంతరం ప్రదానం చేశారు.  సి.రాజగోపాలాచారి 1954 సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954 సివి రామన్ 1954 భగవాన్ దాస్ 1955 ఎం. విశ్వేశ్వరయ్య 1955 జవహర్‌లాల్ నెహ్రూ 1955 గోవింద్ బల్లభ్ పంత్ 1957 బిధాన్ చంద్ర రాయ్ 1961 పురుషోత్తం దాస్ టాండన్ 1961 రాజేంద్ర ప్రసాద్ 1962 జాకీర్ హుస్సేన్ 1963 పాండురంగ్ […]

Read More