వివిధ శాఖల కార్యాలయాలకు భవనాలు కేటాయింపు ఎంపీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశాఖ నుంచి పాలన చేసేందుకు కీలక అడుగు వేసిందని, ఈ మేరకు మిలీనియం టవర్లలో మంత్రులు, అధికారుల క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోందని అన్నారు. ఎ, బి టవర్లలో 1.75 లక్షల చదరపు అడుగుల వసతి, 16 శాఖలకు వివిధ ప్రాంతాల్లో భవనాలు కేటాయింపు, సచివాలయం, వివిధ శాఖల కార్యాలయాలకు వీటిలో 2.27 […]
Read Moreమేము ఎక్కడ నుంచి పాలన చేయాలో చెప్పే అర్హత మీకెక్కడిది?
-ఏపీలో ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళే ప్రభుత్వంపై విషం కక్కుతున్నారు – ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందితే మీకెందుకు కడుపుమంట? – ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులకు ఇంత బానిసత్వం అవసరమా? – తెలంగాణలో బీజేపీతో.. ఏపీలో టీడీపీతో పవన్ కల్యాణ్ సంసారం పాలకొండలో మీడియాతో మాట్లాడిన పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మంత్రి అప్పలరాజు ఇంకా మాట్లాడుతూ… చంద్రబాబు, లోకేష్, రామోజీ, రాధాకృష్ణ, దత్తపుత్రడు పవన్ కల్యాణ్ అడ్రస్ హైదరాబాద్.. […]
Read Moreజగన్మోహన్ రెడ్డి సొంత వ్యాపారాల నుంచి డబ్బులు తెచ్చి ఇస్తున్నారా?
-డబ్బులు ఇచ్చేది కేంద్రం.. పేర్లు పేట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి -పులివెందులకు సుమారు 25 వేల ఇల్లు కేటాయిస్తే కట్టినవి కేవలం 1900 మాత్రమే – ఉజ్వల గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన భాజపా జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి ఆధ్వర్యంలో భాజపా జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్ ముఖ్య అతిథిగా ఏర్పాటుచేసిన ప్రధానమంత్రి […]
Read More‘టార్గెట్ చంద్రబాబు’ అనే లక్ష్యంతో జగన్ రెడ్డి పనిచేస్తున్నాడు
– టార్గెట్ చంద్రబాబుకు సహకరించే అధికారులకు రివార్డులు, అవార్డులు…. లేని వారికి బెదిరింపులు – తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చంద్రబాబు అనే లక్ష్యంతో పనిచేస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు పొలిట్బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయం పత్రికా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడిపై తప్పుడు […]
Read Moreఏది సత్యం.. ఏదసత్యం?
వలస పాలన నుంచి స్వయం పాలన దాకా తెలంగాణ కోసం సీఎం కేసీయార్ ఎదుర్కుంటున్న కష్టాలను, దిగమింగిన కన్నీల్లను, ప్రాణానికి ఎదురొడ్డి చేసిన త్యాగాలను, భరించిన అవమానాలను, దుర్మార్గమైన విమర్శలను తలుచుకుంటే హృదయమున్న ఎవరికైనా కన్నీరు తన్నుకరాక మానదు. త్యాగాలతో దశాబ్దాల కాలం కరిగిపోంగ, వలస పాలనలో పరాయీకరణకు గురయ్యి, యేదీ నాది కాదు అనే నిరాశా నిస్పృహలతో రాజకీయ నిర్వీర్యతకు గురైంది తెలంగాణ. అటువంటి సంధికాలంలో ముందటికి వచ్చింది […]
Read Moreక్షయ రోగులను ఆదుకునేందుకు ముందుకు రండి
– కార్పొరేట్ యాజమాన్యాలకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు వినతి అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా క్షయ రోగులకు అదనపు పౌష్టికాహారాన్ని అందించేందుకు ముందుకు రావాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలకు విజ్నప్తి చేశారు. మంగళగిరి ఎపి ఐఐసి టవర్స్లోని తన ఛాంబర్లో కొహన్స్ లైఫ్ […]
Read Moreకేసీఆర్ బక్కోడు కాదు.. మేల్కొంటే బకాసురుడు.. పడుకుంటే కుంభకర్ణుడు
-కేటీఆర్.. మీ అయ్య వంద నోటులాంటి వాడు కాదు.. దొంగనోటు లాంటివాడు -9 న బీఆరెస్ ను బొందపెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చే బాధ్యత మాది -పార్టీ ఫిరాయించిన 12 మందిలో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటును తాకనీయొద్దు -టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నకిరేకల్ : తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని వదులుకుండు. కేసీఆర్ ఎన్నడూ పదవులను పూచికపుల్లలా వదిలేయలేదు.ఎలక్షన్లు, సెలక్షన్లు, కలెక్షన్లు విధానంతో […]
Read Moreకాంగ్రెస్ ఖాతాలో సెటిలర్లు.. ముస్లింలు!
– 69 స్థానాల్లో కాంగ్రెస్కు ఓటేయాలన్న జమాతే ఇస్లామీ హింద్ – నియోజకవర్గాల వారీగా జాబితా ప్రకటించిన వైనం -కాంగ్రెస్కు 69, బీఆర్ఎస్కు 41, సీపీఐ, బీఎస్పీ, ఇండిపెండెంటుకు ఒకచోట మద్దతు – గ్రేటర్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మద్దతుపై విచిత్ర ఎంపిక – బీజేపీకి కాంగ్రెస్ ఒక్కటే ప్రయత్నాయమని ముస్లిం సంఘాల స్పష్టీకరణ – తెలంగాణ ఓట్లలో ముస్లింల వాటా 14 శాతం – 50 స్థానాల్లో ముస్లింలే విజయనిర్దేశకులు – […]
Read MoreResearch in Turmeric will be taken up
All the corrupt money will be brought back: Amit Shah Home Minister and BJP senior leader Amit Shah said that research in turmeric will be taken up in Nizamabad district so that turmeric farmers can get more money for their produce. “Orders were issued for the establishment of National Turmeric […]
Read MorePeople have decided to end undemocratic ways
Kishan Reddy writes open letter to Chief Minister Chandrasekhar Rao BJP state president and Union Minister G Kishna Reddy said that people were vexed with the undemocratic ways of BRS president and Chief Minister K. Chandrasekhar Rao and decided to end at in this elections. “Democracy in the state has […]
Read More