ఆముదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలం, తోటవాడ గ్రామం లో గేదెల సాంబమూర్తి కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు. సాంబమూర్తి(76), 09-09-2023న చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు..బాధిత కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందజేసి ఆర్ధిక సాయం అందించారు. కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Read Moreమహానాడు వెబ్ సైట్ ఆవిష్కరణలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు
వినుకొండ వాసి.. శ్రమపడు సాయపడు స్వచ్ఛంద సంస్థ అధినేత.ప్రముఖ పారిశ్రామికవేత్త బోడేపూడి సుబ్బారావు (బి ఎస్ ఆర్) సారధ్యంలో రూపొందిన.. మహానాడు వెబ్ సైట్ ను మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మీడియా జనం గొంతుక కావాలని, ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడకుండా ప్రజల పక్షాన, తన బాధ్యత నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు శరవేగంగా […]
Read Moreజగన్ పాలనలో బీసీల ఊచకోత
-బియ్యపు రెడ్డి, పెద్దిరెడ్డిని, ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు.? -బట్టలిప్పిన(గోరంట్ల మాధవ్) అతన్ని కూడా ఎక్కడికి పంపాడో అర్థంకాలేదు -బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తాం -తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -జయహో బీసీ ప్రచార ప్రారంభం -ఒక్కో పార్లమెంట్ కు 2 రథాలు ఒక నాయకున్ని తయారు చేయడం కష్టం..కానీ ఆ నాయకున్ని దీర్ఘకాళికంగా సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం పార్టీల బాధ్యత. 42 ఏళ్లుగా యనమల రామకృష్ణుడు పొలిట్ […]
Read Moreఅప్పారావు కుటుంబానికి అండగా భువనమ్మ
– రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థిక సాయం బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలం, మోదుగువలస పంచాయతీ, చీకటిపేట గ్రామంలో టీడీపీ అధినేత అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మరణించిన టీడీపీ కార్యకర్త గులిపల్లి అప్పారావు కుటుంబానికి నారా భువనేశ్వరి అండగా నిలిచారు. తాము అభిమానించే నేతకు జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేక గుండెపోటుతో 2023 సెప్టెంబర్ 9న మరణించడం బాధాకరమన్నారు. అప్పారావు చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ […]
Read Moreబాధిత కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ
– రూ.3లక్షల చెక్కు అందజేత విజయనగరం జిల్లా, విజయనగరం మున్సిపాలిటీ 29వ వార్డు ఎమ్మార్వో ఆఫీసు రోడ్డు సమీపంలోని టీడీపీ కార్యకర్త కోరాడ అప్పారావు కుటుంబాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక కోరాడ అప్పారావు గుండెపోటుతో 10-09-2023న మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అప్పారావు […]
Read Moreతప్పు చేసింది, ప్రజల్ని మోసగించింది జగన్మోహన్ రెడ్డి – ఎంపీ రఘురామకృష్ణంరాజు
-తెదేపా, జనసేన, బిజెపి లు కలిసే ఉన్నాయి… మళ్లీ 15 రోజుల వ్యవధిలో కలిసే ఉన్నామని పునరుద్గాటించే అవకాశం -షర్మిల వేరే పార్టీలో చేరితే మీ పార్టీలో వేరే వారు కుంపటి పెట్టినట్లు ఎలా అవుతుంది -షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున 25 మంది వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే ఛాన్స్ -మూడు రాజధానుల సిద్ధాంతం చెల్లదన్న ధర్మాసనం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పులన్నీ చేసింది… ప్రజల్ని […]
Read Moreనీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళతో చెప్పించగలవా జగన్?
– తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు నీ కుటుంబాన్ని వేరేవాళ్లు చీల్చారని నీ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళతో చెప్పించగలవా జగన్? నీ భార్య కుటుంబమే నీ కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తూ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశావు. నీ తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని అక్రమంగా వేలకోట్లు సంపాదించావు. అవినీతి కేసుల్లో అరెస్టై జైలుకు వెళితే నీ తల్లి, నీ చెల్లి చెల్లి సహా […]
Read Moreయార్లగడ్డ కుమార్తెకు చంద్రబాబు ఆశీర్వచనం
– గన్నవరంలో ఘనంగా టిడిపి ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు కుమార్తె శ్రీ సహస్ర నూతన వస్త్ర బహూకరణ వేడుకలు నిర్వహణ గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి యార్లగడ్డ వెంకట్రావు కుమార్తె శ్రీ సహస్ర నూతన వస్త్ర బహూకరణ వేడుకలు గన్నవరం లోని ఎస్.ఎం.కన్వెన్షన్ లో నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ […]
Read Moreటెక్కలి నుండి కుప్పం వరకు తెలుగుదేశం కార్మిక చైతన్య యాత్ర
TNTUC అధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు సారథ్యంలో ఈ నెల 6వ తేదీన నుంచి టెక్కలి నుండి కుప్పం వరకు చేపట్టనున్న కార్మిక చైతన్య యాత్ర గోడ పత్రికను తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన దగ్గర నుంచి కార్మిక వర్గాలన్ని ఇబ్బందులు పడుతున్నారు. […]
Read Moreమంగళగిరిని నెం.1గా చేద్దాం…కలసిరండి! – నారా లోకేష్
-అన్నివర్గాల సహకారంతోనే అది సాధ్యం -తటస్థ ప్రముఖులతో కొనసాగుతున్న నారా లోకేష్ భేటీలు మంగళగిరి: మంగళగిరిని రాష్ట్రస్థాయిలో నెం.1గా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని, అందరూ తమవంతు సహకారం అందిస్తేనే అది సాధ్యమవుతుందని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉండవల్లికి చెందిన కాపు సామాజికవర్గ ప్రముఖులు శింగంశెట్టి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వెంకటేశ్వర ఫైనాన్స్, సీఫుడ్స్, రెస్టారెంట్ […]
Read More