మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావు ని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ద్వారకా తిరుమల రావుని కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా పల్నాడులోని పలు ముఖ్యమైన అంశాలపై డిజిపితో శ్రీకృష్ణదేవరాయలు చర్చించారు. శ్రీకృష్ణదేవరాయలు వెంట నరసరావుపేట నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త సయ్యద్ జిలాని, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు […]
Read Moreతెలంగాణలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం
తుర్కపల్లి నుంచి కొండగట్టు వరకూ నీరా‘జనం’ హైదరాబాద్: ఎన్నికల్లో విజయానంతరం ఉప ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కి తెలంగాణలో జనసేన శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికాయి. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చి సాగనంపారు. తుర్కపల్లి, శామీర్ పేట, సిద్ధిపేట, కరీంనగర్, గంగాధర తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు, […]
Read Moreసర్వశిక్ష అభయాన్ నిధులతో పాఠశాల ఆవరణలో పక్కా భవనాలు
జగన్ నిర్ణయాలు పేదల పాలిట శాపాలు విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు పేద విద్యార్థుల పాలిట శాపాలుగా మారాయని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 18వ డివిజన్లోని తాడికొండ సుబ్బారావు మున్పిపల్ ;పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్, యూనిఫామ్ […]
Read Moreకోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆకస్మిక తనిఖీ
– బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో సర్ప్రైజ్ విజిట్ – పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సర్ప్రైజ్ విజిట్ చేశారు. శనివారం బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలోని నగర పంచాయతీ కార్యాలయానికి ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. కమిషనర్ రమణబాబు గారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యాలయంలో సిబ్బంది పనితీరును పరిశీలించారు. పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రధానంగా నీటి వసతి […]
Read Moreకొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
• విజయానంతరం అంజన్నకు ప్రత్యేక పూజలు జగిత్యాల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం తమ ఇలవేల్పు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన వారాహి విజయ యాత్రకు ముందు వారాహి వాహనానికి కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం అనంతరం తెలంగాణ, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని […]
Read Moreప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్
ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని ఆస్వాదిస్తాం మచిలీపట్నం: ప్రజల సమస్యలను పరిష్కరించి వారి కళ్ళల్లోని ఆనందాన్ని ఆస్వాదిస్తామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.స్థానిక బృందావన థియేటర్ పక్కన గల నియోజకవర్గ టీడీపి కార్యాలయంలో ఆయన శనివారం ఉదయం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన ఆయన సమస్యల పరిష్కారానికి […]
Read Moreప్రత్యేక హోదాకు బీహార్ తీర్మానం
బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ తీర్మానం చేసింది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇచ్చేలా డిమాండ్ చేయాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించింది. కాగా, జేడీయూ ప్రస్తుతం కేంద్రంలో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉంది. దీన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం దీర్ఘకాలికంగా ఉన్న డిమాండ్ సాధనకు కృషి చేయాలని భావిస్తోంది.
Read Moreఅదానీ కాళ్లు పట్టుకుంటాం..లేదంటే పోరాటానికి వెనుకాడం
– కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ కోసం దేనికైనా సిద్ధం – రైతులు, ప్రజలతో పాటు ఉద్యోగాలు కోల్పోయిన 10 వేల మంది ప్రయోజనాల కోసం అవసరమైతే అదానీ కాళ్లు పట్టుకుంటాం. లేదంటే పోరాటానికి వెనుకాడం – అదానీ కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి స్పష్టం చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి – కంటైనర్ టెర్మినల్ తరలిపోలేదని నోటికొచ్చినట్టు నన్ను తిట్టిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి కళ్లు కనిపించకపోతే కంటి […]
Read Moreఐదేళ్లు ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ
-ప్రజలు సమయమిస్తే మళ్లీ పూర్వవైభవం -రాజ్యాంగాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్ -వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ విజయవాడ: రాష్ట్ర ప్రజలంతా ప్రభుత్వానికి కొంత సమయం ఇస్తే ఖచ్చితంగా గత వైభవం వస్తుందని… అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలుస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై.సత్యకుమార్యాదవ్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 16 రోజులే అయిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని 20 తరాలకు కూడా సరిచేయలేనంతగా నష్టం కలిగించారని- ఆ […]
Read Moreఇటు శాఖల సమీక్షలు చేస్తూ…. అటు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..
• పవన్ కళ్యాణ్ .. బిజీబిజీ • అధికారులతో శాఖలవారీగా సమీక్షలు • ప్రజల నుంచి స్వయంగా వినతుల స్వీకరణ * శుక్రవారం బిజీబిజీగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి: ఒక వైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీబిజీగా ఉంటూనే… మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో ప్రజలు పోటెత్తడంతో స్వయంగా పవన్ […]
Read More