వేదుల వెంకటరమణ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసిన హైకోర్టు

– వెంకటరమణపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరగాల్సిందే – న్యాయం అమ్మకానికి గురవుతున్నదన్న భావనకు దారితీస్తుంది – జస్టిస్‌ లక్ష్మణ్‌ హైదరాబాద్‌, జూన్‌ 26:  హైకోర్టు న్యాయవాది వేదుల వెంకటరమణపై నమోదైన క్రిమినల్‌ కేసు కొట్టివేయాలని వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. వెంకటరమణపై నమోదైన కేసులో దర్యాప్తు పెండింగులో ఉన్నందున కేసును కొట్టివేయజాలమని హైకోర్టు పేర్కొంది. ”పిటిషనరుకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. ఈ న్యాయస్థానంలోని న్యాయమూర్తులకు లంచం ఇచ్చేందుకు […]

Read More

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన కేటీఆర్

సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పరామర్శించారు.అల్వాల్ లోని ఎంఎల్ఏ మేడిపల్లి సత్యం నివాసానికి చేరుకొని రూపదేవి చిత్రపటానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే […]

Read More

బోనాల జాతరతో తెలంగాణ ఖ్యాతి జగద్వితం

అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఏ చిన్న ఇబ్బంది కలగకూడదు అన్ని శాఖలు ప్రభుత్వ నిర్దేశాలను తప్పకుండా అమల్లో పెట్టాలి సాంస్కృతిక శాఖ బోనాల జాతరను శోభాయమానంగా చేపట్టాలి జూలై 5 లోగా జాతర పనులు పూర్తి చేయాలి సకాలంలో పనులు పూర్తిచేయని అధికారుల పై క్రమశిక్షణా చర్యలుంటాయి ఆషాడ బోనాల జాతర ఏర్పాట్ల పై అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష బోనాల పండుగ సందర్భంగా అమ్మవార్ల దర్శనార్థం […]

Read More

డ్రగ్స్‌పై రేవంత్ సర్కారు ఉక్కుపాదం

తలిదండ్రులూ.. మీపిల్లలను ఓ కంట కనిపెట్టండి డ్రగ్స్ బారిన పడకుండా చూడటం అందరి బాధ్యత సర్కారుమీద బాధ్యత వదిలే స్తే సరిపోదు తలిదండ్రులు, టీచర్ల పైనా బాధ్యత సమాజం దారి తప్పకుండా చూద్దాం – మంత్రులు జూపల్లి, సీతక్క హైదరాబాద్: అంత‌ర్జాతీయ మాద‌క ద్ర‌వ్యాల దుర‌ల‌వాటు – అక్ర‌మ ర‌వాణా వ్య‌తిరేక దినోత్స‌వం సంద‌ర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, DEPWD ఆద్వ‌ర్యంలో శిల్పక‌ళా వేదిక‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఎక్సైజ్, […]

Read More

న్యూక్లియర్ పవర్ రంగంలోకి ఎం ఈ ఐ ఎల్

ఎన్ పీ సి ఐ ఎల్ నుంచి 13 వేల కోట్ల ఈ పీ సి కాంట్రాక్ట్ దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ బుధవారం బిడ్ తెరిచిన ఎన్ పీ సి ఐ ఎల్ తక్కువ కోట్ చేసి మొదటి స్థానంలో నిలిచిన ఎం ఈ ఐ ఎల్ క్యూ సి బి ఎస్ పద్దతిలో ఎన్ పీ సి ఐ ఎల్ లో ఇదే పెద్ద టెండర్ హైదరాబాద్, జూన్ […]

Read More

పొదుపుగా నీటిని వాడి ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలి

భూ సాంద్రత పెరగాలి – అధ్యయనం కోసం ప్రతిష్ఠాత్మక ” వాలంతరీ ” సంస్థను సందర్శించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి – పదేళ్లుగా నయా పైసా ఇవ్వక పోవడం వల్ల వాలంతరి సంస్థలో నిలిచిపోయిన పరిశోధనలు హైదరాబాద్: నీటిని పొదుపుగా వాడటం ద్వారా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలి. భూ సాంద్రత పెరగాలి. ఈ అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం […]

Read More

ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా రెవిన్యూ సేవలు

రెవిన్యూ సమస్యలు పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అమరావతి, జూన్ 26 : ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందజేయడంలో రెవిన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ద చూపాలని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆదేశించారు. ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకూ […]

Read More

ఆ చిన్నారికి చంద్రబాబు పెట్టిన పేరు “చరణి”

కుప్పం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం లో రెండవ రోజు పర్యటనలో భాగంగా బుధవారం ఆర్&బి అతిథి గృహంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రజలు ముఖ్యమంత్రి ని కలిశారు. ఈ కార్యక్రమంలో భాగంగా శాంతిపురం మండలం నకు చెందిన సుధాకర్, ప్రియ దంపతుల రెండవ కుమార్తె చిన్నారి కి నామకరణం చేయవలసిందిగా కోరగా…చంద్రబాబు నాయుడు, ముద్దులొలికే చిన్నారిని […]

Read More

రామోజీరావు సంస్మరణ సభకు అన్ని ఏర్పాట్లు

మంత్రి కొలుసు ఆదేశం ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి సత్యకుమార్, కొల్లు రవీంద్ర, రామానాయుడు పెనమలూరు: స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభ ఘనంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈనెల 27వ తేదీ పెనమలూరు మండలం తాడిగడప- ఎనికెపాడు 100 అడుగుల రోడ్డు అనుమోలు గార్డెన్స్ లో నిర్వహించనున్న రామోజీరావు సంస్మరణ సభ కార్యక్రమం ఏర్పాట్లు బుధవారం […]

Read More

ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదు

పిన్నెల్లి అరెస్టు అందుకు నిదర్శనం భారత ఎన్నికల సంఘం అమరావతి జూన్ 26: ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని భారత ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇందుకు మాచర్ల మాజీ శాసన సభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతమే నిదర్శమని తెలిపింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబందించి ముందస్తు బెయిల్ పిటిషన్ను నేడు ఏపీ హైకోర్టు కొట్టి వేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి […]

Read More