ఉడుముల రంగా కుటుంబానికి అండగా ఉంటాం

-పరిటాల శ్రీరామ్ ధర్మవరం పట్టణం 39వ వార్డు రాంనగర్ లో నివసిస్తున్న చేనేత కార్మికుడు ఉడుముల రంగా చేనేత మగ్గంపై పెట్టిన పెట్టుబడి అప్పులను సకాలంలో చెల్లించలేక ఋణ ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పరిటాల శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆత్మహత్య చేసుకున్న రంగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ఆత్మహత్య చేసుకున్న ఉడుముల రంగా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా పరిటాల […]

Read More

రక్తదానం ఇచ్చి ప్రాణాలను కాపాడండి

ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడాలని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు . శుక్రవారం స్థానిక రజక బజార్ లో అనింధ్య ఉత్సవ కమిటీ సహకారంతో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన యువతకు పండ్లు, జ్యూస్, సర్టిఫికెట్లును ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అందజేశారు. ఈ సందర్భంగా […]

Read More

రాష్ట్రానికి ఇంక అన్ని మంచి రోజులే

విధ్వంసక పాలనే రాష్ట్రాన్ని వెంటిలేటర్ పైకి నెట్టింది రాష్ట్ర పునర్నిర్మాణానికే చంద్రబాబు ఢీల్లీ పర్యటన స్వీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో రాష్ట్రానికి తిరిగి వస్తున్న కంపెనీలు వరదల్లో కనిపించని వ్యక్తులు విమర్శలు చేయడం సిగ్గు చేటు గన్నే ప్రసాద్ (అన్నా) విధ్వంసక పాలనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసి పునర్నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పం. చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని మంత్రి మరియు ఏడుగురు […]

Read More

‘ప్రవాసీ ప్రజావాణి’ నిర్వహణకు మార్గదర్శకాలు జారీ

స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉత్తర్వుల ప్రతులను విడుదల చేసిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డా. జి.చిన్నారెడ్డి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వ్యవస్థ బలోపేతం కోసం ప్రభుత్వం చర్యలు హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కొనసాగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ ఇతర గమ్యస్థాన దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ‘ప్రవాసీ ప్రజావాణి’ ఫిర్యాదుల స్వీకరణ కేంద్రం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రజావాణి ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 […]

Read More

ఇళ్లు లేని పేదలు అందరికీ ఐదేళ్లలో శాశ్వత గృహాలు

రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అమరావతి: రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా వచ్చే ఐదేళ్లలో నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్థేశం చేశారని, ఆ లక్ష్య సాధన దిశగా గృహనిర్మాణ శాఖ ముందుకు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార […]

Read More

టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్టు జగన్ కు ఆత్మ చెప్పిందేమో?

– వైసీపీ సర్కారు తరిమేసిన పరిశ్రమలను మళ్లీ తీసుకువస్తాం – అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం – ఫేక్ న్యూస్ ప్రచారంపై కఠిన చర్యలు తప్పవు – జగన్ ప్రజల్లోకి వెళ్తానంటే మేం గేట్లకు తాళ్లు కట్టబోం – కొలనుకొండలో సింహా కియా షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్ మంగళగిరి, మహానాడు: రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్టు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమోనని విద్య, ఐటీ శాఖల […]

Read More

రతన్ టాటా సేవలు చిరస్మరణీయం

– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: రతన్ టాటాకి శాసన సభ్యుడు కన్నా లక్ష్మి నారాయణ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విలువలు, మానవత్వంతో కూడిన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన మహా దార్శనికుడు రతన్ టాటా. దేశాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల సంక్షేమమే పరమావధిగా టాటా గ్రూప్ సంస్థలను దశాబ్దాలుగా అదే నిబద్ధతతో నిర్వహించిన పద్మవిభూషణ్ రతన్ టాటా సేవలు చిరస్మరణీయం. టాటా గ్రూప్ […]

Read More

ఇంద్ర‌కీలాద్రిపై పోలీస్ అధికారి రాజారెడ్డి అత్యుత్సాహం!

– చిన్నబోయిన అమ్మవారి భక్తులు – ఆలయ పవిత్రతను దెబ్బతీశారు – ఇంగితజ్ఞానం లేదా అని శాపనార్థాలు – ఆలయాలపై ఇంకా చిన్నచూపు సాగుతోందని విమర్శలు – ఎన్డీయే సర్కారు తక్షణం చర్యలు తీసుకోవాలి – లేనిపక్షంలో పోలీస్‌ కమిషనర్‌ ఆఫీసు ఎదుట నిరసన – హిందూ సంఘాల హెచ్చరిక విజయవాడ, మహానాడు: ఇంద్ర‌కీలాద్రిపై పోలీస్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. దీంతో భక్తులు చిన్నబోయారు. చినరాజ గోపురం వద్ద ఏపీ […]

Read More

ఈవీఎంలపై ఇంకా ఎన్ని యూ టర్న్‌లు?

– 2014 ఎన్నికల తర్వాత ఈవీఎంలపై అనుమానాలు – దేశవ్యాప్తంగా అదే పరిస్థితి. ప్రజల్లో అనేక సందేహాలు – వాటిని నిర్వహించే వ్యవస్థలు నోరు మెదపడం లేదు – బ్యాలెట్‌ ఎన్నికలతోనే ప్రజాస్వామ్యం మరింత స్ఫూర్తి – వ్యవస్థలు బలపడాలి. ప్రజాస్వామయం విరాజిల్లాలి – అందుకే జగన్‌ ఆ ట్వీట్‌ చేశారు – వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మెరుగు నాగార్జున తాడేపల్లి: […]

Read More

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు

•⁠ ⁠వేడుకగా రథోత్సవం •⁠ ⁠భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్పస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజున ఉభయ దేవేరులతో మలయప్పస్వామిని మహోన్నత రథంపై అధిష్ఠింపజేసి ఆలయ వీథులలో విహరింపజేశారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా […]

Read More