స్కూలు దశ నుంచే మంచి అలవాట్లు నేర్పాలి

-ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు -జిల్లాలోనే విద్యాహబ్‌గా నరసరావుపేట -సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ నరసరావుపేట, మహానాడు: సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ సోమవారం నరసరావుపేటలో పర్యటించారు. కేసానుపల్లి వద్ద ఢిల్లీ పబ్లిక్‌ స్కూలులో జ్యోతి ప్రజ్వలన చేసి చేసి వేడుకల్లో పాల్గొన్నారు. నరసరావుపేటకు ఢిల్లీ పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమని, […]

Read More

డీజీపీకి సిట్‌ బృందం ప్రాథమిక నివేదిక

-రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు -33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన విచారణ బృందం -నిన్న అర్ధరాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కొనసాగిన సిట్‌ పర్యటనలు -నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించిన అధికారులు -సీఈవో, సీఈసీకి నివేదికను పంపనున్న ప్రభుత్వం -మరికొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను సిట్‌ బృందం సోమవారం డీజీపీ హరీష్‌కుమార్‌ […]

Read More

రైసీ మృతి ..సంతాపదినం ప్రకటించిన భారత్

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.

Read More

వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ ఏదీ?

-కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ -ఈ సీజన్ నుంచే అన్ని రకాల వడ్లకు 500 చొప్పున బోనస్ చెల్లించాలి -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, మేమా మాట అనలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు వడ్లకు బోనస్ ఇచ్చే విషయంలో కూడా పచ్చి […]

Read More

ఎమ్మెస్పీ ధరకే తడిచిన ధాన్యం కొనుగోలు

-36 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు -వచ్చే సీజన్ నుంచి సన్న వడ్లకు క్వింటా కు 500 బోనస్ -అమ్మ ఆదర్శ కమిటీ ల ద్వారా పాఠశాల మెయింటెనెన్స్ -తెలంగాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్: 36 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే కొనుగోలు చేశాం. ధాన్యం కొనుగోలు చేసిన 3 రోజుల లోపే రైతు ల ఖాతాలో నగదు జమ చేశాం. ఎమ్మెస్పీ ధరకే తడిచిన […]

Read More

‘సాక్షి’ ఫలితాల లెక్క ఇదీ…

– 80 సీటొస్తాయన్న సాక్షి బృందం – సీమలోనే మీసం మెలేసిన వైసీపీ – మిగిలిన జిల్లాలలో ‘అంతంతమాత్రమేనట’ – రాజధానిగా ప్రకటించిన ఉత్తరాంధ్రలో నిరాశనే ( అన్వేష్) ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి అంచనాలు వేరు వేస్తున్నారు. సర్వే సంస్థలు రకరకాల ఫలితాలిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరి సర్వేలు వారు చేయించుకుంటున్నాయి. అయితే అధికార వైసీపీ మీడియా చేసిన సర్వేలేమిటి? వచ్చిన నివేదికలు ఏమిటన్న దానిపై సర్వత్రా […]

Read More

అమెరికాలో తెలుగుమహిళకు అరుదైన గౌరవం

సుపీరియల్‌ కోర్టు జడ్జిగా జయ బాదిగ విజయవాడ, మహానాడు : అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. విజయవాడకు చెందిన జయ బాదిగ శాక్రమెంట్‌ కౌంటీ సుపీరియర్‌ కోర్టు జడ్జిగా నియమితు లయ్యారు. కాలిఫోర్నియాలో నియమితులైన తొలి తెలుగు జడ్జిగా నిలిచారు. ఆమె హైదరాబాద్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించారు. ఈ క్రమంలోనే ఆమె జడ్జిగా నియామకం కావడంతో అక్కడి ప్రవాసాంధ్రులతో పాటు రాష్ట్రానికి […]

Read More

డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో పరీక్షల నిలిపివేత దారుణం

ఐదు నెలల్లోనే రేవంత్‌ అటకెక్కించారు కేసీఆర్‌ హయాంలో అన్ని సేవలు అందించాయి డయాగ్నోస్టిక్‌ సిబ్బందికి తక్షణమే జీతాలు చెల్లించండి అన్ని రకాల వైద్యపరీక్షలు అందించేలా చూడాలి ట్విట్టర్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాల నిర్వహణ, సిబ్బంది పెండిరగ్‌ జీతాలపై మాజీ మంత్రి హరీష్‌రావు ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రారంభిం […]

Read More

22 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నిర్ణయం బకాయిలు చెల్లించలేదని ట్రస్టు సీఈవోకు లేఖ అమరావతి, మహానాడు : ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు ప్రకటించాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో లక్ష్మీషాకు స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ లేఖ రాసింది. తాము మే 2న సేవలు నిలిపివేస్తామని ప్రకటిస్తే కేవలం రూ.50 కోట్లు మాత్రమే ఈహెచ్‌ఎస్‌ కింద ప్రభుత్వం […]

Read More

భార్య కొడుతుందని పోలీసుల ఎదుట భర్త గోడు

రక్షణ కల్పించాలని ఫిర్యాదు పోలీసులు కేసు పెట్టడం లేదని ఆవేదన ఇంటికి కూడా వెళ్లడం లేదని కన్నీరు హైదరాబాద్‌, మహానాడు : తన భార్య రోజూ కొడుతుందని పోలీసుల ముందు గోడు భర్త గోడు వెళ్ల బోసుకున్నారు. తన భార్య నుంచి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉంద ని రక్షణ కల్పించాలంటూ వేడుకున్నాడు. రాజోలుకు చెందిన టెమూజియన్‌కు అమలాపురానికి చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరిగింది. […]

Read More