అవినీతి, అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలి

పెనుకొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పెనుకొండ, మహానాడు: అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు పని చేస్తున్నారని పెనుకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు. పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మేజర్‌ పంచాయతీ పరిధిలోని కసిరెడ్డిపల్లి, కసిరెడ్డిపల్లి కాలనీ, తిప్పరాజుపల్లి గ్రామాలలో గురువారం ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టబోయే సూపర్‌ సిక్స్‌ […]

Read More

రాజకీయాలు వదలను…పెడన నుంచి కదలను!

-అనుచరులతో చర్చించి రెండురోజుల్లో నిర్ణయం -అవసరమైతే ఇండిపెండెంట్‌గా దిగుతా -టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్‌ మచిలీపట్నం, మహానాడు: తాను పెడన నియోజకవర్గం సీటు ఆశించానని, చంద్రబాబు సీటు ఇవ్వకపోవటంతో మనస్థాపంతో అస్వస్థతకు గురయ్యానని మాజీ డిప్యూటీ స్పీకర్‌, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు బూరగడ్డ వేదవ్యాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయు డు, లోకేష్‌ లు 2019లోనే […]

Read More

లంచం కేసులో విద్యుత్ ఏడీఈకి నాలుగేళ్ల జైలుశిక్ష

కరీంనగర్‌: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు చిక్కిన విద్యుత్‌ శాఖ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ కరీంనగర్‌ అనిశా ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన గాండ్ల కన్నమయ్య ప్రభుత్వం తత్కాల్‌ స్కీం ద్వారా వ్యవసాయ భూములకు విద్యుత్‌ సరఫరా చేస్తుందని తెలిసి మరికొంత మంది రైతులతో […]

Read More

మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదు

మచిలీపట్నం, మహానాడు: పోలీసుస్టేషన్‌పై దాడి చేసి హంగామా సృష్టించిన మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద చిలకలపూడి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయింది. బుధవారం వైసీపీ అనుచరులతో స్టేషన్‌పై దాడి చేసి పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారని కానిస్టేబుల్‌ హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా 144 సెక్షన్‌ అతిక్రమించారని, […]

Read More

సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇవ్వబోతున్నాం

బీసీల తలరాతలు మార్చేందుకే డిక్లరేషన్ తెచ్చాం త్వరలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం డిక్లరేషన్ ప్రజలు కొట్టే దెబ్బతో తాడేపల్లి కోట బద్ధలవ్వాలి అధికారంలోకి వచ్చాక పోలీసుల సమస్యలు పరిష్కరిస్తాం -అంబాజీపేట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంబాజీపేట/పి.గన్నవరం : బీసీల తలరాతలు మార్చేందుకే బీసీ డిక్లరేషన్ తెచ్చామని, 50 ఏళ్లకే బీసీలకు పెన్షన్ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సబ్ ప్లాన్ […]

Read More

అండగా ఉంటా..ఆశీర్వదించండి

హిందూపూరం ఎంపీ అభ్యర్థి బి.కె.పార్థసారథి సత్యసాయి జిల్లా పుట్టపర్తి, మహానాడు: ఏ సమస్య వచ్చినా కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటానని తనను ఆశీర్వదించాలని హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బి.కె.పార్థసారథి కోరారు. పుట్టపర్తి నియోజకవర్గం ఓడీసీ మండల కేంద్రంలో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. పార్థసారథితో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి పాల్గొన్నా రు. పార్థసారథి మాట్లాడుతూ కష్టనష్టాల్లో ఏ సమస్య వచ్చినా వెన్నంటి ఉంటానని […]

Read More

ప్రజల బ్రతుకులు అంధకారమయ్యాయి

– వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ లేదు – రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి – వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల బ్రతుకులు అంధకారమయ్యాయి – ప్రజా ప్రభుత్వ స్థాపనే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యం – నారా భువనేశ్వరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కోరారు. నిజం గెలవాలి తెనాలి నియోజకవర్గం,కొలకలూరు […]

Read More

బాబు కావాలా…బాదుడు కావాలా?

కరెంట్‌ బిల్లులంటే భయపడుతున్న ప్రజలు ఏడాదికి రూ.10 వేల కోట్ల భారం జగన్‌ గెలిస్తే అధోగతే చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు పల్నాడు జిల్లా చిలకలూరిపేట, మహానాడు న్యూస్‌ : రాష్ట్రంలో ఐదేళ్ల పాలనలో పైసా కూడా పెంచని చంద్రబాబు కావాలో, తొమ్మిదిసార్లు భారీఎత్తున కరెంటు బిల్లులు పెంచిన జగన్‌ కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని చిలక లూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. కరెంట్‌ బిల్లుల మోతలు, […]

Read More

గ్రామస్థాయిలో నాయకులు కలిసికట్టుగా పనిచేయాలి

జాగర్లమూడి ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని తెనాలి, మహానాడు: ‘గ్రామస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేయాలి. మెజారిటీతో కూడిన విజయం అందినప్పుడు ఆయా గ్రామాలకు ఖచ్చితమైన న్యాయం చేయాలనే బాధ్యత నాయకుల్లో పెరుగుతుంది’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. తెనాలి నియోజకవర్గంలోని సంగం జాగర్లమూడిలో గురువారం ఏర్పాటుచేసిన కూటమి నాయకుల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌, పెమ్మసాని ముఖ్యఅతిథిగా […]

Read More

రౌడీలు, కబ్జాకోరులే వైసీపీలో ఉండేది..

పల్నాడు జిల్లాలో వారికే టిక్కెట్లు వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు బొల్లాపల్లి, నూజండ్ల నుంచి టీడీపీలోకి చేరికలు పల్నాడు జిల్లా వినుకొండ, మహానాడు న్యూస్‌: కొంతకాలంగా రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చూస్తే రౌడీలు, కబ్జాకోరులు తప్ప అధికార వైకాపాలో ఎవరూ మిగిలేలా లేరని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు ఎద్దేవా చేశారు. గురువారం బొల్లాపల్లి మండలం గండిగనుముల పైతండా నుంచి 20 […]

Read More