ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారుచేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకొని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి, నీ […]
Read Moreఅల్లు అర్జున్ జన్మదిన వేడుకల్లో పెమ్మసాని
గుంటూరు, మహానాడు : సినీ హీరో అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో సోమవారం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్, జనసేన నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, భరత్రెడ్డి, […]
Read Moreటీడీపీ, బీజేపీ కార్యకర్తల సమావేశం
పాల్గొన్న ఆదినారాయణరెడ్డి, భూపేష్ జమ్మలమడుగు, మహానాడు: జమ్మలమడుగు నియోజవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డితో కలిసి ముద్దనూరు పట్టణం ఉమ్మడిశెట్టి కళ్యాణ మండపంలో మండల కూటమి కార్యకర్తల సమావేశం జరిగింది. కడప టీడీపీ ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ పాల్గొన్నారు. కడప పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినందుకు భూపేష్ కృతజ్ఞతలు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ రావాలంటే కూటమిని గెలిపించుకోవాలని కోరారు. ఆదినారాయణ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి […]
Read Moreహెరిటేజ్ పత్రాలు కాల్చేశారా?
– ‘హెరిటేజ్’ పై హైడ్రామా – హెరిటేజ్ డాక్యుమెంట్ల దగ్ధంపై రగడ – తాను చూశానన్న టీడీపీ నేత బ్రహ్మం చౌదరి – కాలుస్తుండగా వీడియో తీసిన టీవీ 5 – రఘురామిరెడ్డి ఆదేశాలతోనే కుట్ర అని టీడీపీ ఆరోపణ – డీజీపీ, సీఎస్, కొల్లిని తప్పించాలని ఈసీకి ఫిర్యాదు – మాకుటుంబంపై సీఐడీ కుట్ర అని లోకేష్ ఫైర్ – అవి కీలక డాక్యుమెంట్లని హెరిటేజ్ లేఖ – […]
Read Moreతెన్నేటి కృష్ణప్రసాద్, నక్కా ఆనందబాబు ప్రచారం
వేమూరు, మహానాడు: వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం మూల్పూరు గ్రామంలో బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే అభ్యర్థి నక్కా ఆనందబాబు సోమవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడుగు అడుగునా జనం స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికలలో తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన సమన్వయ కర్త ఊసా రాజేష్, షాలేంరాజు, అమర్తలూరు మండల తెలుగుదేశం, జనసేన పార్టీ […]
Read Moreగోకవరం మండలంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరికలు
తూర్పుగోదావరి జిల్లా, మహానాడు: గోకవరం మండలం బొమ్మలదొడ్డి గ్రామంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు, వైసీపీ సచివాలయ కన్వీనర్ డాక్టర్ పెంటిమోను చిన్ని ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సోమవారం పెద్దఎత్తున టీడీపీలో చేరారు. పంచాయతీ 9వ వార్డు సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గం రాజకీయ చైతన్య సంస్థ కన్వీనర్ గంటి వెంకటేష్, 6వ వార్డు సభ్యులు సూరంపూడి అయ్యన్న, మాజీ వార్డ్ సభ్యురాలు పెంటిమోను దుర్గాదేవి, కాపు సం […]
Read Moreషర్మిల ప్రచారంలో జై జగన్ నినాదాలు
కడప జిల్లా మైదుకూరు, మహానాడు: మైదుకూరు నియోజకవర్గంలో సోమవారం వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం కొనసాగిం ది. దువ్వూరు మండల కేంద్రంలో ఆమె మాట్లాడుతుండగా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన షర్మిల జగన్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సవాల్ విసిరా రు. ఒక వైసీపీ కార్యకర్తను పిలిచి మాట్లాడారు. ఆమె అడిగిన సూటి ప్రశ్నకు సమాధానం చెప్పలేక వైసీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. జగన్ […]
Read Moreసీపీఎం అభ్యర్థుల జాబితా ప్రకటన
విజయవాడ, మహానాడు: ఏపీలో కాంగ్రెస్తో పొత్తు నేపథ్యంలో సీపీఎం రాష్ట్ర కమిటీ ఆమోదించిన పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. అరకు (ఎస్టీ) పార్లమెంటుకు పాచిపెంట అప్పలనర్స, అసెంబ్లీ సీట్లలో రంపచోడవరం లోతా రామారావు, అరకు దీసరి గంగరాజు, కురుపాం, మండంగి రమణ, గాజువాక, మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్ చిగురుపాటి బాబురావు, గన్నవరం కళ్ళం వెంకటేశ్వరరావు, మంగళగిరి జొన్నా శివశంకర్, నెల్లూరు సిటీ మూలం […]
Read Moreబలవంతంగా వేసే కండువాలు నిలబడవ్ ప్రకాష్ రెడ్డి
చేతైనేతే మీ కార్యకర్తల కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పుకో మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యలు రాప్తాడు, మహానాడు: బలవంతంగా పార్టీ కండువాలు వేస్తే ఎక్కువ రోజులు నిలబడవని.. ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి మాజీ మంత్రి పరిటాల సునీత హితవు పలికారు. రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు మరింత జోరందుకున్నాయి. తాజాగా రామగిరి, కనగానపల్లి, ఆత్మకూరు మండలాల నుంచి సోమవారం సుమారు 110 కుటుంబాల వైకాపా నాయకులు, […]
Read Moreకొడంగల్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం
బీఆర్ఎస్, బీజేపీలు రెండూ రెండే ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి 60 ఏళ్ల క్రితం అచ్యుతా ండ్డి గెలిచి మంత్రి అయ్యారు..ఆ తరువాత ఈ నియోజవర్గం నుంచి మంత్రిగా ఎవరికీ అవకాశం రాలేదు…ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా సోనియమ్మ నాకు అవకాశం ఇచ్చారు..వందరోజుల్లో కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్, ఇంజనీరింగ్, […]
Read More