వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క నాగర్ కర్నూల్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక ల్లో కొల్లాపూర్ నియోజకవ ర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి సంచలనం సృష్టించిన బర్రెలక్క పెళ్లి ఘనంగా జరిగింది. తన దగ్గరి బంధువైన వెంకటేష్ అనే అబ్బాయితో బర్రెలక్క (శిరీష) ఇవాళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read More‘పైనుంచి’ ఆదేశాలు రావాలా?
ఢిల్లీ ఆదేశిస్తేనే ఈ‘సీరియస్’ అవుతుందా? – వచ్చేంతవరకూ చర్యల కొరడా ఝళిపించరా? – కొత్తగా ముగ్గురు పరిశీలకుల రాక – ఆశలన్నీ వారిపైనే – పోలీసులపై ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలేనా? – ఇన్చార్జి డీజీపీ హయాంలోనే ఎన్నికలు జరిపిస్తారా? – బెంగాల్ మాదిరి వేగం ఏదీ? – వాలంటీర్ల చేతికి పెన్షనర్ల డబ్బులా? – ఈసీ తీరుపై కూటమి కన్నెర్ర – అధికారులు భయపడుతున్నారా? – కూటమి రాదన్న అనుమానంతో […]
Read Moreమెరుగైన రీతిలో వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగిస్తాం
-తిరుపతి జిల్లా కలెక్టర్పై చర్యలు తీసుకోవాలి -తప్పు చేసిన వాలంటీర్లకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు -వాలంటీర్లు ప్రజలకు జవాబుదారి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు -ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న అధికారులపై ఎన్నికల ప్రధాన అధికారికి ఎన్డీఏ నేతల ఫిర్యాదు – తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న, వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని […]
Read Moreముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
కదిరి పట్టణలోని STSN కళాశాల మైదానంలో ముస్లిం సోదరులతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… “రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది…చిత్తశుద్ధితో ముస్లిం సోదరులు దీక్షలు చేస్తారు. ప్రజలు గెలిచి రాష్ట్రం నిలిచేందుకు మీ అందరి సహకారం కోరుతున్నా. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్డీయేలో టీడీపీ, జనసేన చేరాయి. ముస్లింల అభివృద్ధికి కృషి […]
Read Moreఇడుపులపాయ నుంచి మొదలైన బస్సు యాత్ర తుస్సుమంది
-నరకాసుర పాలనకు అంతం పలకాలి -రాష్ట్రాన్ని ఇప్పుడే కాపాడుకోవాలి -ఆలోచించి ఆత్మసాక్షితో ఓటెయ్యాలి -జనం రక్తాన్ని పీల్చే జగన్ సర్కార్ ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు – తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మైలవరం: సీఎం జగన్ సిద్ధం కార్యక్రమం ఫ్లాప్ షో అయిందని, డబ్బులు ఇచ్చి.. బిర్యానీలు పెట్టినా జనం రావట్లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలవనరుల శాఖ […]
Read More50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్
ఇంత లేటు వయసులో కూడా పంజాబ్ సీఎం భగవంత్మాన్ ఓ ఆడబిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఓ బిడ్డకు తండ్రయ్యారు. 50 ఏళ్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. గురువారం ఉదయం అతడి భార్య డా. గురుప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చినట్లు మాన్, సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాగా, మాన్కు గతంలో ఇందర్ ప్రీత్ కౌర్ […]
Read Moreకాంగ్రెస్ పాలనలో హిందువులు బతికే పరిస్థితి లేదు
– ఇందిరమ్మ పాలన అంటే మతోన్మాదాన్ని ప్రోత్సహించడమేనా? – అన్యాయాన్ని ప్రశ్నిస్తే.. అక్రమ అరెస్టులు.. కేసులతో నోరునొక్కడమా? – చెంగిచర్ల బాధితులను పరామర్శించేందుకు వెళ్తే కేసులు ఎలా పెడ్తారు? – హిందువులను హింసించి దేశాన్ని నాశనం చేసేవాళ్లకు ఓటుతో బుద్ధి చెప్పాలి మాఫియాకు వంతపాడటం ఎంతవరకు సమంజసం? – రాష్ట్ర సర్కారు, పోలీసుల తీరుపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ధ్వజం చంగిచర్ల ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన […]
Read Moreవైయస్సార్ సిపి అధికారంలోకి రావడం ఖాయం
– కంటైనర్ కి ఎన్నికల సంఘం అనుమతి – సీఎం జగన్ బస్సు యాత్రలో ప్యాంట్రీ కోసం ఆర్టీసి నుండి నిబంధనల ప్రకారం కంటైనర్ తీసుకున్నాం. – కంటైనర్ లో ఏదో ఉంది అని దివాళాకోరుతనంతో మాట్లాడుతున్నారు – మాట్లాడటానికి ఏమీ లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు – సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రకు ప్రజల ఆశీస్సులు మెండు – కూటమి ఏర్పాటు తరువాత ప్రజలు మరింతగా […]
Read Moreన్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు
-సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ – రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు రాజకీయ నేతలు న్యాయవ్యవస్థపై చేస్తున్న ఒత్తిళ్ల వల్ల జరుగుతున్న ప్రమాదంపై పలువురు న్యాయయకోవిదులు ఆవేదన వ్యక్తంచేశారు. ఆ మేరకు 600 మంది ప్రముఖ లాయర్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. ”పొలిటికల్ అజెండాతో స్వార్థ ప్రయోజనాలను ఆశించే కొన్ని గ్రూప్లు న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. న్యాయపరమైన ప్రక్రియలను […]
Read Moreదళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి దళితుల గొంతు కోశాడు
-మే 13 తర్వాత రాష్ట్రంలో జగనాసుర వధ తధ్యం -శింగనమల తిరగబడుతుంది.. చరిత్ర తిరగరాస్తుంది -సభకు వచ్చిన ప్రజా ఉధృతి చెబుతోంది మే 13న జరిగే ఓట్ల సునామీ ఎలా ఉంటుందో -అనంతపురంలో కియా మన బ్రాండ్… జాకీ పారిపోవడం జగన్ రెడ్డి బ్రాండ్ -వివేకా హత్యపై జగన్ రెడ్డి చెప్పని అబద్దమంటూ లేదు -రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ద్రోహి జగన్ రెడ్డి -నీళ్లు ఇస్తే […]
Read More