బూడి ముత్యాలనాయుడుకి అభినందనల వెల్లువ

– అభినందనలు తెలిపిన పెందుర్తి ఎమ్మేల్యే అదీప్ రాజ్ – మద్దతు తెలిపిన పలువురు సీనియర్ జిల్లా నాయకులు స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పట్ల పరిపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి ముత్యాలనాయుడని, కూటమి అభ్యర్థి సియం రమేష్ గతమంతా అవినీతి మయమని, ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో ముత్యాలనాయుడు కి., రమేష్ కి చాలా వ్యత్యాసం ఉందని పలువురు జిల్లా నాయకులు తెలిపారు. అనంతరం పెందుర్తి శాసన […]

Read More

గొడ్డలివేటు వేయించింది అవినాష్ రెడ్డి కాదా?

-జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్ధాలకోరు -వివేకా హంతకులకు జగన్ రక్షకుడు -చొక్కా విప్పినంత అవలీలగా అబద్దాలు చెప్పగలడు -వివేకా చీటీ చించేయడం జగన్ కు ముందే తెలుసు -సీబీఐ ఎంక్వైరీ కోరి వెనక్కి తీసుకోలేదా? -గుమ్మడి కంటే ఎక్కువగా ఏడుస్తున్నారు -టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్దాలకోరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ […]

Read More

జగన్ రెడ్డిని ఓడించాలి

– మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు డా. రాజ్యలక్ష్మి శిరిగినీడి నర్సాపురం: సంపూర్ణ మధ్యనిషేధం చేసి ఓట్లు అడుగుతానన్న హామీపై మాట తప్పి మడం తిప్పి, నాసిరకం మద్యం పోసి 30 వేల మంది ప్రాణాలు తీసి, 35 లక్షల మంది ఆరోగ్యాన్ని నాశనం చేసి న జగన్ రెడ్డి పార్టీని ఓడించాలని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు డా. […]

Read More

సీఎం క్యాంపు కార్యాలయానికి కంటెయినర్ ఎందుకు వెళ్లిందో ఈసీ విచారణ జరపాలి

-చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పధకాలు రద్దు చేస్తారన్న వైసీపీ మాయ మాటలు ప్రజలు నమ్మెద్దు -రాష్ట్రాభివృద్ది, పేదల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యం – ఎం.ఏ షరీఫ్ ఎన్నికల ముందే వైసీపీకి ఓటమి ఖాయమైంది, అందుకే ఓటమి భయంతో ప్రస్టేషన్ లో సజ్జల రామకృష్ణారెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారని మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్ అన్నారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో […]

Read More

పోలీసుల అదుపులో మాజీ డీసీపీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును, గతంలో ఎస్ఐబీలో సీఐగా పని చేసిన గట్టు మల్లును పోలీసులు విచారిస్తున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ విచారిస్తున్నారు. ప్రణీత్ రావుపై కేసు నమోదు కాగానే రాధాకిషన్ రావు అమెరికా వెళ్లిపోయారు. దర్యాఫ్తు బృందం లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. రాధాకిషన్, గట్టు మల్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో […]

Read More

ఆ హంతకులకు, జగన్‌కు ఓటు వేయొద్దు

-వైఎస్ సునీతా రెడ్డి హైదరాబాద్‌: హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.. వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్‌ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ”చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న.. అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు. పైగా.. చిన్నాన్న కుమార్తెపైనే […]

Read More

రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మార్చి28: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 1987 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.ఏ.ఎస్. అధికారి రామ్ మోహన్ మిశ్రాను స్పెషల్ జనరల్ అబ్జర్వరుగా, 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డు ఐ.పి.ఎస్. […]

Read More

దొంగ పాలకులను రానున్న ఎన్నికల్లో ఓడించా

– నూజివీడు పర్యటనలో భువనేశ్వరి వ్యాఖ్య ఆగిరిపల్లి: వైసీపీ పాలనలో దొంగలే దొంగ…దొంగ..అని అరుస్తున్నారని, అమాయకులను, ప్రతిపక్ష నేతలను కక్షపూరితంగా దొంగలుగా చిత్రీకరించేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. నూజివీడు నియోజకవర్గంలో నిజం గెలవాలి పర్యటనలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన అనంతరం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలు, పార్టీ అభిమానులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడుతూ…. • గంజాయి, డ్రగ్స్, ఇసుకమాఫియా, భూకబ్జాలతో రాష్ట్రాన్ని […]

Read More

కొల్లాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, మార్చి 28: ఉమ్మడి పాలమూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి భారీ మెజారీతో విజయం సాధించబోతున్నారని ఎక్సైజ్, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో మంత్రి జూపల్లి కృష్ణారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… గత పదేండ్లలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థలను […]

Read More

గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకువస్తాం

-యువతకు 5 ఏళ్లల్లో 20 లక్షల ఉద్యోగాలు -తొలి సంతకం మెగా డీఎస్సీ మీదే -బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ – రక్షణ చట్టం – స్పెషల్ సబ్ ప్లాన్ -ప్రజాగళం సభలు సూపర్ హిట్ – సిద్ధం సభలు అట్టర్ ఫ్లాప్ -డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీ పథకాలతో రైతును రాజు చేస్తాం -జగన్ కట్టుకథలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరు -రాప్తాడు ప్రజాగళం సభలో టీడీపీ జాతీయ అధ్యక్షలు […]

Read More