అన్నమయ్య ప్రాజెక్టును ముంచిన వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి

-జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు -డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం -వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి మీరే చికిత్స చేయాలి -ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుమార్తెను చదివించి, ఉద్యోగం ఇస్తాం -రాజంపేటలో మెడికల్ కాలేజీ కట్టిస్తాం -గాలేరు-నగరి పూర్తి చేసి రాజంపేటకు కృష్టా జలాలు తెస్తాం -కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించి బాధితులను ఆదుకుంటాం -బీజేపీతో పొత్తుపై […]

Read More

జగనాసుర రక్త చరిత్ర ఒక్క రోజు కూడా రాష్ట్రంలో ఉండటానికి వీలులేదు

-అరాచక పాలన అంతం మా కూటమి పంతం -జగన్ ఛార్జ్ షీట్ విడుదల చేసిన కూటమి నేతలు -జగన్ ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై ఎన్డీయే కూటమి నేతలు ఛార్జ్ షీట్ విడుదల -జగన్ ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై కూటమి నేతల మీడియా సమావేశం -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయ కర్త పేరాలశేఖర్ రావు, […]

Read More

పసుపు చీరకట్టుకున్నా నిందిస్తారా?

– సొంత చెల్లెమ్మలపైనే జగనన్న బురదనా.. హవ్వ -అది సంప్రదాయానికి గుర్తని తెలియదా? – వైఎస్ వారసులెలా అవుతారన్న దానికేమిటి అర్ధం? – షర్మిల వైఎస్‌కు పుట్టలేదని గతంలో వైసీపీ సోషల్‌మీడియా బురద – ఇప్పుడు సోదరుడు జగన్ వారసురాలు కాదని వ్యాఖ్య – వైఎస్ వ్యతిరేకులతో జత కట్టారంటూ చెల్లెమ్మలపై జగనన్న నింద – మరి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారు? – చెల్లెళ్లపై జగనన్న […]

Read More

ఐదేళ్లు అరాచకాలు చాలు కాకాణి…

సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీని వీడుతున్న శ్రేణులు సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలోకి వలసలు సర్వేపల్లి, మహానాడు : ఐదేళ్లు నియోజకవర్గంలో అరాచకాలు చాలు…ఇక మేం భరించలేమంటూ సర్వేపల్లి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు మండలంలో ఆయన అక్రమాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయ ని దుయ్యబడుతున్నారు. తమకే ఆ పార్టీలో ఉండటం సిగ్గుగా ఉందని అంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి […]

Read More

ఇనుమెళ్లలో వైసీపీ మూకల దాడి దారుణం

` తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలి ` బాధిత టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం ` నరసరావుపేటలో పరామర్శించిన లావు శ్రీకృష్ణదేవరాయలు నరసరావుపేట, మహానాడు : ఈపూరు మండలం ఇనుమెళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, ఆయుధాలతో వైసీపీ మూకలు చేసిన దాడి అరాచకం దారుణమని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం ఇనిమెళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడిని ఆయన తీవ్రంగా […]

Read More

బ్రాహ్మణపల్లిని అభివృద్ధి పథంలో నడిపిస్తా

వైసీపీ దుర్మార్గ పాలనను తరిమికొట్టాలి సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణపల్లి సమస్యలు పరిష్కరించి అభివృద్ధి పథంలో నడిపిస్తామని సత్తెనపల్లి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ప్రచారంలో తప్పెట్లతో గ్రామస్తులు స్వాగతం పలికారు. […]

Read More

సంబరాల రాంబాబు ఓటమి తథ్యం

ఆయన చేష్టలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది కన్నా ప్రజా పోరాటాలకు మద్దతుతో మేలు జరిగింది టీడీపీ రాష్ట్ర నాయకుడు కొర్రపాటి సురేష్‌ సత్తెనపల్లి, మహానాడు : ఐదేళ్లుగా వైసీపీ దుర్మార్గాలను అరికట్టేందుకు ఆయా వర్గాలకు ప్రజాగళమై అండగా నిలిచిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం వల్ల ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మేలు జరిగిందని టీడీపీ రాష్ట్ర నాయకుడు కొర్రపాటి సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సందర్భంలో అంబటి […]

Read More

హామీలు విస్మరించిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పండి

అధికారం లేదని అధైర్యం వద్దు…నేనున్నా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సికింద్రాబాద్‌, మహానాడు : సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ ఆడిటోరియంలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధ్యక్షతన సనత్‌నగర్‌ నియోజకవర్గ స్థాయి బీఆర్‌ఎస్‌ పార్టీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అలవి కాని హామీలు, మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటి అమలును విస్మరిం చిందని అన్నారు. సనత్‌నగర్‌ […]

Read More

నెల్లూరు రూరల్‌ డీఎస్పీని బదిలీ చేయాలి

ఎన్నికల విధుల నుంచి తపించండి సీఎం ఓఎస్డీ బంధువునంటూ బెదిరిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య లేఖ విజయవాడ, మహానాడు : నెల్లూరు రూరల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డిని వెంటనే బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్‌కుమార్‌ మీనాకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గురువారం లేఖ రాశారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి ఓఎస్డీగా పనిచేస్తున్న నీలకంఠరెడ్డికి దగ్గర బంధువని. ఆయన మాట మేరకు […]

Read More

మోదీని తీసుకువస్తా…

విజయవాడను నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతా కూటమి రాగానే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి 47వ డివిజన్‌ కొండ ప్రాంతంలో ప్రచారం విజయవాడ, మహానాడు : విజయవాడను మోదీ సహకారంతో నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి తెలిపారు.గురువారం 47వ డివిజన్‌ కొండ ప్రాంతంలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వారు సమస్యలను మొరపెట్టుకున్నారు.ఈ సందర్భంగా ఆయన […]

Read More