అబద్ధాలతో మళ్లీ జగన్‌ మోసం

చిత్తు చిత్తుగా ఓడిరచడం ఖాయం పల్నాడు టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ పార్లమెంట్‌ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల క్రితం జగన్‌ ఏ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో ఇప్పుడు కూడా అవే అబద్ధాలు చెబుతున్నాడు. ఇచ్చిన హామీ లను నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రజలను అరాచకాలతో ఇబ్బందులు పెట్టారు. బటన్‌ నొక్కుడు అంటూ […]

Read More

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ కూటమికి మద్దతు

 – టీడీపీ పాలనలో బీసీలకు సామాజిక న్యాయం  – బీసీ సంక్షేమ సంఘం నాయకుల ప్రకటన  -గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసానితో సమావేశం గుంటూరు, మహానాడు : గడిచిన ఐదేళ్లుగా బీసీలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు చేయడమే ఈ ప్రభుత్వం ధ్యేయంగా మారింది. బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ సబ్‌ ప్లాన్‌ నిధులను నవరత్నాలకు మళ్లించి ఈ సీఎం చోద్యం చూస్తున్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ […]

Read More

నీకు ఇంకా తగ్గ‌లేదా జ‌గ‌న్?

*విద్యార్ధుల‌పై జ‌గ‌న్ చేసిన దాడి తాలుకా గాయాలు *జ‌గ‌న్, వెల్లంప‌ల్లి పై ద‌ర్షిత్ విమ‌ర్శ‌నాస్త్రాలు *మే13న జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఓటుతో జ‌గ‌న్ పై దాడి *యువత ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశం లోనే ప్రధమ స్థానం *ఐదేళ్లుగా విద్యార్థుల జీవితాల‌తో జ‌గ‌న్ ఫుట్ బాల్ *ఎయిడెడ్ విద్యాసంస్థల భూములపై జ‌గ‌న్ క‌న్ను *ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలుపుద‌ల‌, విద్యార్ధులు అప్పుల‌పాలు *జ‌గ‌న్, వెల్లంప‌ల్లి డ్రామాల‌పై విరుచుపడ్డ టి.ఎన్.ఎస్.ఎఫ్ టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి […]

Read More

టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ డొక్కా

మాజీ ఎమ్మెల్సీ, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరారు. హైదరాబాద్ నివాసంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో శుక్రవారం తన అనుచరులతో వచ్చి పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి చంద్రబాబు నాయుడు పార్టీలోకి ఆహ్వానించారు.

Read More

మద్యం డంపుల వెనుక…డాన్‌ కాకాణే…

-మంత్రిగా వెలగబెడుతున్నా ఆయన బుద్ధి మారలేదు -2014 ఎన్నికల్లోనూ గోవా మందుతో అమాయకులను చంపాడు -మళ్లీ ఇప్పుడు కూడా లక్షల సీసాలు దించేశాడు -పంటపాళెం, విరువూరులో దొరికిన మద్యం ఎక్కడిది? -దుకాణాల నుంచి తెచ్చారా..డిస్టిలరీస్‌ నుంచి దించారా? -గోవా నుంచి తెచ్చి లేబుళ్లు మార్చారా? -అక్రమ నిల్వలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి -ఆయనపై ఏ1గా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి -ఈ విషయంపై ఆర్వో నుంచి ఈసీ వరకు […]

Read More

ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు బ్లాక్

బ్యాంకు అంగీకారం సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లు ఐసిఐసిఐ బ్యాంక్ అంగీకరించింది. అవి డిజిటల్ మాధ్యమాల్లో ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే.. పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభావితమైన కార్డులన్నింటినీ బ్లాక్ చేసినట్లు వెల్లడించింది.

Read More

యనమల కృష్ణుడు వైసీపీలోకి!

కాకినాడ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు . గత నలభై ఏళ్లగా అన్న యనమలకు, టీడీపీకి నమ్మకంగా ఉన్నారు కృష్ణుడు. తుని ఇంచార్జ్ మార్పుతో యనమల సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో కృష్ణుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యనమల కృష్ణుడు రాజీనామా జిల్లాలో చర్చనీయాంశంగా […]

Read More

జి-7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీకి ఇటలీ ఆహ్వానం

జూన్‌ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరా గ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోడీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. శుక్రవారం ఆమెతో మాట్లాడిన మోడీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞ తలు తెలిపారు. జి-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకువెళ్ల డంపైనా చర్చించినట్టు ఆయన ‘ఎక్స్‌’లో తెలిపారు. జూన్‌ 4న వెల్లడి కాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితా ల్లో మోడీ గెలుపుపై […]

Read More

డొక్కా గుడ్‌బై

-జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా -దళిత నేత డొక్కాకు అడుగడుగునా అవమానాలే -సీఎంను ఒక్కసారి చూపించాలని రెడ్లను వేడుకున్న విషాదం -విధిలేక బయటకు వచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ -డొక్కాను గౌరవించిన బాబు, లోకేష్ ( అన్వేష్) అమరావతి: అనుకున్నదే అయింది. చాలాకాలం నుంచి అసంతృప్తి-అవమానంతో రగిలిపోతున్న వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, దళితనేత డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. […]

Read More

పేదల భూములు బొక్కేందుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

• ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడ్డు పెట్టుకుని భూ కబ్జాకు వైసీపీ నేతలు యత్నం • వైసీపీ నేతల భూ కబ్జాలతో ఒంటి మిట్టలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబంతో సహా ఆత్మహత్య • ఇండోసోల్ కంపెనీకి 8,500 ఎకరాలు తక్కువ ధరకే కట్టబెట్టే ప్రయత్నం – మాజీ మంత్రి దేవినేని దేశంలో ఎక్కడా అమలు చేయని చట్టాన్ని తీసుకు వచ్చి పేదల భూములను బొక్కేందుకు జగన్ రెడ్డి […]

Read More