మేనిఫెస్టోతో మోసగిస్తున్న వైసీపీని సాగనంపాలి

మరోసారి జగన్‌కు బలికావొద్దు తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు జిల్లా తెనాలి : మేనిఫెస్టో పేరు చెప్పి ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధులవుతున్నారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌, జనసేన తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మనోహర్‌ పట్టణంలోని 33, 34 వార్డుల్లో పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌ […]

Read More

రాష్ట్ర గవర్నర్‌కు ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదు

-పెన్షన్‌ను ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయకుండా ప్రభుత్వం కుట్ర -వాలంటీర్ల పేరుతో 33 మంది వృద్ధులను పొట్టన పెట్టుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం -ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని అభ్యర్ధిస్తే సీఎస్ వ్యవహరించిన తీరు సరైనది కాదు -ఈసారి ఏ ఒక్క పెన్షన్ దారుడైనా ఇబ్బందులు పడితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి – ఎన్డీఏ కూటమి నేతలు మార్చి […]

Read More

వైకాపా పాలనలో మాఫియా రాజ్యం

అభివృద్ధి కోసం కూటమి గెలుపు అవసరం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో శనివారం కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైకాపా పాలనలో మాఫియా రాజ్యమేలుతుందని ధ్వజమెత్తారు. జగన్‌ రెడ్డి పాలనలో అన్ని వర్గాలు దగా పడ్డాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, అవి పూర్తి చేయాలంటే కూటమి రావలసిన అవసరం ఉందన్నారు. […]

Read More

కూటమి రాగానే అర్హులకు 2 సెంట్ల స్థలం ఇస్తాం

– ఇంటి నిర్మాణ బాధ్యత కూడా తీసుకుంటాం – రైతన్నకు ఏటా రూ.20 వేలు సాయం ` బీసీ డిక్లరేషన్‌తో వారి జీవితాల్లో వెలుగులు – ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా ఉంటాం – లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు ` రొంపిచర్ల మండలంలో ఎన్నికల ప్రచారం నరసరావుపేట, మహానాడు : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులు అందరికీ రెండు సెంట్ల స్థలం ఇస్తుందని, అలాగే ఇంటి […]

Read More

మేనిఫెస్టోకు ప్రాధాన్యత వచ్చిందీ ఈ 58 నెలల్లోనే

-నవరత్నాల పాలన -వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో– 2024 ను క్యాంపు కార్యాలయంలో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథమో, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడు వచ్చింది అంటే.. ఈ ఐదేళ్లలో ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను, ఒక బైబిల్‌ గా…. ఒక ఖురాన్‌గా, ఒక భగవద్గీతగా భావిస్తూ.. దీన్ని ఇంప్లిమెంట్‌ చేసిన […]

Read More

‘కట్టు’ జారిపోయిందే..

– జగన్ కని‘కట్టు’ – 13 రోజులుగా జగన్ తలపై బ్యాండేడ్ – ఒకసారి చిన్నగా, మరోసారి పెద్ద సైజులో దర్శనం – పోలింగ్ దాకా ఉంటుందని సోషల్‌మీడియాలో వెటకారం – బ్యాండేడ్ వేస్తే గాలి ఎలా వస్తుందన్న డాక్టరు చెల్లి సునీత – చివరాఖరకు తలపై కట్టు తీసేసిన జగన్ – ఒక్క గీత కూడా కనిపించని వైచిత్రి – వైద్యశాస్త్రంలో అద్భుతమంటూ వ్యంగ్యాస్త్రాలు – ఎట్టకేలకు ముగిసిన […]

Read More

చిన్నఅగ్రహారంలో యరపతినేని ప్రచారం

గురజాల, మహానాడు : పిడుగురాళ్ల మండలం చిన్నఅగ్రహారం గ్రామంలో గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిన్నఅగ్రహారం గ్రామంలోని శివాలయం సెంటర్‌ నుంచి గ్రామంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ గజమాలలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఈ కార్యక్రమంలో యువ నాయకులు జంగా వెంకట కోటయ్య, గ్రామంలోని కూటమి ముఖ్య నాయకులు, […]

Read More

చదలవాడతో టీడీపీ నేతల సమావేశం

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్‌, ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో చదలవాడ అరవిందబాబును కలిశారు. ఎన్నికల ప్రణాళిక, ప్రచారం, భవిష్యత్తు అంశాలపై చర్చించారు. నరసరావుపేట గడ్డపై కూటమి జెండా ఎగరబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో జరిగిన మేలు కంటే కీడే ఎక్కువ జరిగిందని అరవిందబాబు పేర్కొన్నారు. ఓటమి భయంతో […]

Read More

మేనిఫెస్టోతో మరోసారి జగన్‌ మోసం

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : మరోసారి మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయలేవు ..మద్య నిషేధం చేయకుండా ఎలా ఓట్లు అడుగుతావని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్‌ శనివారం విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆమె స్పందించారు. 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో అంటే ఒక బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీత అని చెప్పి హామీలు అమలుచేయలేదు. ఇప్పుడు నువ్వు పాత పథకాలను చూపిస్తూ తిరిగి […]

Read More

మాట తప్పిన రేవంత్‌ క్షమాపణ చెప్పాలి

నీ రాజకీయ ప్రస్థానమే అబద్ధాలపై సాగింది హరీష్‌రావు మాటకు కట్టుబడిన వ్యక్తి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద హైదరాబాద్‌, మహానాడు : తెలంగాణ భవన్‌లో శనివారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద మీడియా సమావేశంలో మాట్లాడా రు. సీఎం రేవంత్‌ రాజకీయ ప్రస్థానమే అబద్దాల పునాదుల మీద మొదలైందని విమర్శిం చారు. మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్‌ను రేవంత్‌ స్వీకరించలేకపోతున్నారు. హామీల అమలులో రేవంత్‌ పూర్తిగా వైఫల్యం చెందారని, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించా […]

Read More