సొంతగూటికి టీడీపీ రెబల్‌ ముద్రబోయిన

నామినేషన్‌ ఉపసంహరణకు అంగీకారం నూజివీడు: నూజివీడు టీడీపీ రెబల్‌గా నామినేషన్‌ వేసిన ముద్రబోయిన వెంకటేశ్వరరావు వెనక్కి తగ్గారు. ఆదివారం ఆయన తిరిగి టీడీపీలో చేరనున్నట్టు విశ్వసనీయ సమాచారం. పదేళ్లుగా నూజివీడు టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముద్రబోయిన స్థానంలో అదే సామాజిక వర్గాని కి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథికి అధిష్ఠానం నూజివీడు టికెట్‌ కేటాయించింది. దీంతో అలకబూనిన ముద్రబోయిన టీడీపీకి రాజీనామా చేశారు. రెబల్‌గా నామినేషన్‌ వేశా రు. […]

Read More

అరాచకపాలన అంతమే కూటమి లక్ష్యం

మరోసారి జగన్‌కు ఓటేస్తే సర్వనాశనమే మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌ ఐదేళ్ల పాలనపై చార్జిషీట్‌ బుక్‌ విడుదల జగ్గయ్యపేట, మహానాడు : జగ్గయ్యపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ఐదేళ్ల జగన్‌ పాలనలో అరాచకాలు, అవినీతి పై ఎన్డీఏ చార్జిషీట్‌ బుక్‌ను ఎన్టీఆర్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్‌, ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రపుల్ల […]

Read More

సీఎస్ బ్లాక్ ముందు కూటమి నేతల ధర్నా

వృద్ధులకు ఇంటి వద్దనే పింఛన్ ఇవ్వాల్సిందే ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిసిన కూటమి ముఖ్య నేతలు తొలుత 1వ తేదీనే వృద్ధులకు ఇళ్ల వద్దనే పెన్షన్ ఇవ్వాలి సీఎం మొండి వైఖరి నశించాలి అంటూ నినాదాలు వృద్ధులకు ఇళ్లవద్దనే పించన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్డీయే కూటమి నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి బ్లాక్ ఎదుట మెరుపు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమా […]

Read More

బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాలి

ఎన్నికల ప్రధానాధికారికి బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు ఆర్వోపైనా చర్యలు తీసుకోవాలని వినతి హైదరాబాద్‌, మహానాడు : రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను శనివారం బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్‌, ఆశిష్‌ కలిశారు. బీజేపీ అదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, రిటర్నింగ్‌ అధికారి రాజశ్రీ షాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తిగా వివరాలు నింపలేదని ఆర్వోకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని తెలిపారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ రిజెక్ట్‌ చేసి […]

Read More

అరకు అభివృద్ధి అన్నారు..సున్నం పెట్టారు

మంత్రిగా రోజా ఒక్కరోజైనా వచ్చిందా? ట్రైబల్‌ యూనివర్సిటీ, మెడికల్‌ కాలేజీ కట్టారా? గిరిజనులపై ప్రేమ ఇదేనా…జగన్‌? మైనింగ్‌ మాఫియాతో సంపదను దోచేశారు పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి అరకు, మహానాడు : అరకును రూ.600 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ.6 లక్షలు కూడా ఇవ్వలేదు. మంత్రి రోజా ఒక్కరోజు కూడా రాలేదట..ఇదే పాలన అంటూ పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అరకులో జరిగిన బహిరంగ […]

Read More

సుందరమ్మ స్కూల్‌ను అభివృద్ధి చేస్తాం

సుజనాచౌదరి కుటుంబం హామీ కేఎల్‌రావు నగర్‌లో ఎన్నికల ప్రచారం విజయవాడ, మహానాడు : కేఎల్‌రావు నగర్‌లోని సుందరమ్మ స్కూల్‌ను అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసి వెయ్యి మంది విద్యార్థులు చదువుకునే విధంగా తీర్చిదిద్దుతామని బీజేపీ అభ్యర్థి యలమంచిలి సత్యనారా యణ చౌదరి (సుజనా చౌదరి) కుటుంబీకులు తెలిపారు. కేఎల్‌రావు నగర్‌లో శనివారం సుజనా కుటుంబీకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సుందరమ్మ స్కూల్‌ను సందర్శించి సమస్యలపై ఆరా తీశారు. […]

Read More

బిడ్డ బెయిల్‌ కోసం బీజేపీకి రిజర్వేషన్ల తాకట్టు…

మోదీ కుట్రపై కేసీఆర్‌ విధానం ఏంటో చెప్పాలి చీకటి ఒప్పందం లేకుంటే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలి ఈటెలకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటం లేదు కేసీఆర్‌ను బండకేసి కొట్టినా బలుపు తగ్గలేదు… కేటీఆర్‌ పిల్లాడు..విమర్శలకు స్పందించను ఫోన్‌ ట్యాపింగ్‌పై నివేదిక వచ్చే వరకు స్పందించను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హైదరాబాద్‌, మహానాడు : రిజర్వేషన్ల రద్దు కుట్ర జరుగుతుంటే కేసీఆర్‌ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి […]

Read More

తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్

 – తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటాం – కేసీఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుతాం -విజయాలకు పొంగిపోము.. అపజయాలకు కృంగిపోము -తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా గులాబీ జెండాను ఎగర వేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు.. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో […]

Read More

ఎన్నికలకు ముందే జగన్ అస్త్రసన్యాసం

అది మ్యానిఫెస్టో కాదు…జగన్ రాజీనామా లేఖ! టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత లోకేష్ మంగళగిరి: ఈరోజు జగన్ ప్రకటించిన ఎన్నికల మ్యనిఫెస్టో చూశాక ఎన్నికలకు ముందే ఆయన రాజీనామా లేఖలా ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి రచ్చబండ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడుతూ… 200 రూపాయల పెన్షన్ ను 2వేలు చేసింది చంద్రబాబునాయుడు, జగన్ అయిదేళ్లలో 500 పెంచుతానని […]

Read More

తల్లి, చెల్లి, ఏ గల్లీ లేని సిల్లీ జగన్మోహన్ రెడ్డి

-పాత సీసాలో పాత సారా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో -బ్యాండేడ్ బాయ్ ఐదేళ్ల తర్వాత పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పడం హాస్యాస్పదం -కూటమికి ఓటు వేస్తేనే మహిళల మాంగల్యాలు పదిలం -నరసాపురం ఎంపీ , ఉండి టిడిపి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో పాత సీసాలో పాత సారా లాగా ఉందని నర్సాపురం ఎంపీ, ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ […]

Read More