-కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు -టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చారిత్రాత్మక దినం… మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు. తమ కష్టంతో ప్రగతి పూర్వక సమాజ నిర్మాణానికి చేయూతమిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో తెలుగుదేశం ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగా నిన్న విడుదల చేసిన 2024 ఎన్నికల కూటమి మేనిఫెస్టోలో కూడా కార్మిక సంక్షేమానికి పెద్ద […]
Read Moreకూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు మేలు
-ప్రజా ఆమోదయోగ్యంగా కూటమి మేనిఫెస్టో -పరిశ్రమలు, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ లను అభివృద్ధి చేస్తాం -యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం -రాష్ట్రంలో ఆదాయాన్ని సృష్టించి మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేస్తాం -సింగిల్ డిజిట్ నుండి డబుల్ డిజిట్ లోకి రాష్ట్ర గ్రోత్ ను తీసుకెళ్తాం -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల కూటమి మేనిఫెస్టో ప్రజా ఆమోదయోగ్యంగా ఉందని ప్రజలే చెబుతున్నారు. కూటమి మేనిఫెస్టోపై వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ […]
Read Moreవైసీపీ పాలనలో రైతుకు దగా
-టీడీపీ రైతులకు పెద్దపీట -తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మంగళగిరి : టీడీపీ రైతులకు పెద్దపీట వేస్తుందని, కూటమి అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరు అందించేందుకు కృషి చేస్తుంది, రైతులకు పెట్టుబడి సాయం సంవత్సరానికి రూ. 20 వేలు అందించి ఆదుకుంటుందని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. గడచిన ఐదేళ్లలో వైసీపీ రైతులను దగా చేసిందని ఆయన […]
Read Moreకాంగ్రెస్లోకి మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
ఏఐసీసీ ఇన్చార్జ్ సమక్షంలో చేరిక హైదరాబాద్, మహానాడు : గాంధీభవన్లో ఏఐసీసీ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో బుధవారం మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు చేరిన వారిలో డాక్టర్ వెన్నెల అశోక్, సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు ఉన్నారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్ర మంలో డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సంగిశెట్టి జగదీష్ […]
Read Moreమీ భూమి పైన సైకో ఫోటోనా?
-జగన్ కి ఓటేస్తే ప్రజల ఆస్థి గోవిందా -జగన్ లాండ్ గ్రాబియింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం -జే బ్రాండ్లతో ప్రజల ప్రాణాలను హరిస్తున్న ‘జగ్గుభాయ్’ -డ్రైవింగ్ తెలియక రివర్స్ పాలన చేస్తున్న డ్రైవర్ జగన్ -టిడిపి వెన్నుముక బీసీలకు తోడుగా నిలబడతాం -చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకుంటాం -ఆయారాం, గయారాంలకు టిడిపిలో చోటు లేదు -ప్రజల పొట్ట కొట్టి తన పొట్ట నింపుకునే దళారి జగన్ -చీరాల ప్రజాగళం […]
Read Moreఅసంఘటిత కార్మికుల భద్రతకు చర్యలు
కూటమి మేనిఫెస్టోలో వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఆటోనగర్లో మరిన్ని కొత్త పరిశ్రమలు తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి, మహానాడు : కార్మికుల హక్కుల కోసం అనేక త్యాగాలు చేసిన మహనీయులు ఉన్న ప్రదేశం తెనాలి కావడం గర్వకారణమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మే డేను పురస్కరించుకుని బుధవారం తెనాలి ఆటోనగర్లో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మే డే వేడుకల్లో […]
Read Moreరామతీర్థం పైపులైన్ పనులను పూర్తి చేస్తాం
దర్శిలో సాగునీటి కష్టాలకు పరిష్కారం చూపుతాం రైతులకు గిట్టుబాటు ధరలు, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణానికి కృషి పాలకు మద్దతు ధర కల్పించే బాధ్యత టీడీపీ ప్రభుత్వానిదే… తాళ్లూరు ప్రచారంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : తాళ్లూరు మండలం కొర్రపాటివారిపాలెం, శివరామపురం గ్రామాలలో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బుధవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి […]
Read More4న దర్శిలో చంద్రబాబు ప్రజాగళం సభ
దర్శి, మహానాడు : ప్రకాశం జిల్లా దర్శిలో ఈ నెల 4న ఉదయం తొమ్మిది గంటలకు చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి విజయాన్ని కాంక్షిస్తూ జరుగుతున్న ఈ సభకు వేలాదిగా తెలుగు దేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, దర్శి ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, కడియాల లలిత్సాగర్, నియోజకవర్గ టీడీపీ యువనాయకుడు పమిడి రమేష్, దర్శి […]
Read Moreజగన్ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలి
మరో అవకాశం ఇస్తే భవిష్యత్తు లేదు కొమెరపూడిలో కన్నా లక్ష్మీనారాయణ ప్రచారం పాలాభిషేకాలతో స్వాగతం పలికిన గ్రామస్తులు గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : సత్తెనపల్లి రూరల్ మండలం కొమెరపూడి గ్రామంలో బుధవారం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పెద్దఎత్తున గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశక్తి పేరుతో తల్లికి వందనం పథకం […]
Read Moreఅవకాయ పట్టాలన్నా…ఐటీ కంపెనీ నడపాలన్నా మహిళలకే సాధ్యం
ఇంతమంది మహిళలు పనిచేయడం మొదటిసారి చూస్తున్నా కష్టపడే తత్వం, పట్టుదలతో సమాజంలో వారికి ప్రత్యేక గుర్తింపు భవిష్యత్తులో మంగళగిరిని ఐటీ హబ్గా మారుస్తాం టీడీపీ వచ్చాక నిరుద్యోగం మాట వినపడదు ఆలోచించి ఓటేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి పై కేర్ కంపెనీ ఐటీ ఉద్యోగులతో నారా బ్రాహ్మణి ముఖాముఖి మంగళగిరి: కష్టపడే తత్వం, పట్టుదలతో సాధించడం వంటి లక్షణాలు మహిళలను సమాజంలో ప్రత్యేకంగా నిలుపుతాయని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో […]
Read More