అల్లాటప్పాగా నేను సీఎం కుర్చీలోకి రాలేదు

ఏ మొహం పెట్టుకొని వరంగల్ కు మోదీ వస్తున్నాడు? -కారును తూకానికి అమ్మాల్సిందే -వరంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి తులసి వనంలో గంజాయి ఉన్నట్లు ఎర్రబెల్లి, ఆరూరి రమేష్ లాంటి వారు వరంగల్ లో ఉన్నారు. భూములు ఎక్కడ కనిపించినా గద్దల్లా వాలి, అనకొండ లా మింగేవాళ్లు బీఆర్ఎస్ తరుపున వరంగల్ ను పట్టి పీడుస్తున్నరు. బీఆర్ఎస్, బీజేపీ వేరు వేరు కాదు.. చీకటి ఒప్పందం చేసుకోని బీఆర్ఎస్ […]

Read More

పెద్దిరెడ్డి కొవ్వు కరిగిస్తా

-ఓటమి భయంతో జగన్ లో ఫ్రస్టేషన్ -అధికారం కోసం నాడు జగన్ ముద్దులు…నేడు గుద్దులు -పెట్రోల్, డీజిల్, విద్యుల్ ఛార్జీలన్నీ బాదుడే బాదుడు -సంపదంతా తన వద్దే ఉండాలనే భావనలో జగన్ -పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తా -జగన్ మద్యం దందాలో నీ వాటా ఎంత పెద్దిరెడ్డి.? -అవినీతి సొమ్మును జూన్ 4 తర్వాత కక్కిస్తా -ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కాపాడతా…అండగా ఉంటా -కుప్పం తో సమానంగా […]

Read More

రైతుబంధు మంజూరైనా కావాలనే ఆపారు…

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క చౌటుప్పల్‌, మహానాడు : రాష్ట్రంలోని రైతాంగ సోదరులకు అమలులో ఉన్న రైతు బీమా, రైతుబంధు పథకం కింద రూ.7624 కోట్లు మంజూరు చేశాం. కొంతమంది సీఎంపై ఫిర్యాదులతో అవి నిలిచిపోయాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. చౌటుప్పల్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీజేపీ వ్యాపారుల పార్టీ…ఓటు వేస్తే వృధా అవుతుందని పేర్కొన్నారు. భువనగిరి లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. […]

Read More

వైసీపీ కొంపముంచుతున్న జగన్ ఆవేదన

– ఎన్నికల సంఘంపైనా వైసీపీ ఎదురుదాడి – ఈసీపై అభాండాలు వేసిన సీఎం జగన్ – ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదన్న జగన్ – జగన్ వేదనతో చేసిన వీడియోలు వైరల్ – పులి ఏడవకూడదంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు – జగన్‌ను అనుసరిస్తూ ఈసీపై దాడి పెంచిన మంత్రులు, నేతలు అధికారులను బదిలీ చేస్తే వారి మనోధైర్యం దెబ్బతింటుందట – ఎన్నికల సంఘం పక్షపాతంతో పనిచేస్తోందట – ఈసీ […]

Read More

అవినాష్‌ను గెలిపిస్తే జైలులో కలవాలి

నన్ను గెలిపిస్తే ఇంట్లో కలవొచ్చు.. కమలాపురం సభలో వై.ఎస్‌.షర్మిలారెడ్డి కమలాపురం, మహానాడు :  ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కమలాపురం బహిరంగ సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మి లారెడ్డి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ కడప ఎంపీగా నన్ను గెలిపిస్తే ఇదే జిల్లాల్లో నా ఇంటికి వచ్చి కలవొచ్చు..అదే అవినాష్‌ రెడ్డిని గెలిపిస్తే జైలుకి వెళ్లి కలవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్నారు. బాబాయిని చంపిన […]

Read More

మోదీ సుద్దులు మేం వినాలా?

-మోదీ సుద్దులు మేం వినాలా? -బీజేపీ,టీడీపీ-జనసేన ముగ్గురూ తోడుదొంగలే -కూటమి పసలేని ఆరోపణలకు ఈసీ వత్తాసా?! -ముగ్గురూ తోడు దొంగలే -ఆయనొచ్చి మాకు శుద్ధులు చెప్తాడా? -ఇంత దిగజారిపోయి మాట్లాడే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు -పేదల కడుపుకొట్టే నిర్ణయాలా? -కూటమికి ఎన్నికల సంఘం వత్తాసు -ఏ ఫిర్యాదు చేసినా వెంటనే స్పందన! -ఈసీ ఎందుకలా వ్యవహరిస్తోంది? -కూటమి.. ఓ తోడు దొంగల కూటమి -కూటమి స్క్రిప్ట్‌ను ప్రధాని చదివేస్తున్నారు -ప్రధాని […]

Read More

ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ సొమ్మంతా ఏ పందికొక్కులు తిన్నాయో చెప్పాలి

-ప్రజాప్రభుత్వం వచ్చాక విశాఖను ఐటి రాజధానిగా అభివృద్ధి చేస్తాం! -5 కోట్ల మంది ఆంధ్రులు గర్వపడేలా అమరావతి రాజధాని నిర్మిస్తాం! -కూల్చడం మా బ్లడ్ లో లేదు, రుషికొండను ప్రజావసరాలకే వినియోగిస్తాం -విజయనగరం యువగళం సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ విజయనగరం: రాబోయే ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగించి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నాన్ని ఐటి రాజధానిగా తీర్చిదిద్దుతామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ […]

Read More

బీజేపీ రైతు భరోసాను ఆపేసింది!

-రైతుల నోటికాడి ముద్దను లాగేసి.. అన్నదాతల నోట్లో మట్టి కొట్టింది – మంత్రి జూపల్లి కృష్ణారావు తెల్లారితే రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమవుతుందనగా నోటికాడి బుక్కను బీజేపీ లాగేసిందని, . రైతు భరోసాను ఆపేయాలని ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నాయకులు లేఖ రాశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో వేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, మరికొన్ని […]

Read More

వైకాపాకు మరో ఎదురు దెబ్బ ..

– సుజనా చౌదరి సమక్షంలో బి సి నేత కనిసెట్టి లక్ష్మణ రావు భాజాపా లో చేరిక – సుజనా కు జై కొట్టిన బీసీ నేతలు విజయవాడ, మే 7: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో రోజురోజుకు బీసీలందరూ భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతూ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో ఆ పార్టీ లో చేరుతున్నారు. వైయస్ఆర్ బి సి నేత కనిశెట్టి […]

Read More

అయిదేళ్లు మీకోసం కష్ట పడతా.. నాలుగు రోజులు కష్టపడండి

-అయిదేళ్లు మీకోసం కష్ట పడతా – విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికలకు సమయం నాలుగు రోజులే ఉన్నందున కూటమి శ్రేణులందరూ కష్టపడాలని, ఆ తర్వాత అయిదేళ్ళూ ప్రజల సంక్షేమం కోసం తాను కష్టపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు దాడి అప్పారావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ […]

Read More