ప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు

•3.03 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు •మొత్తం 4.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు •వి.వి.ఐ.పి.ల బందోబస్తుకు హాజరయ్యేపోలీసులకు 9న పోస్టల్ బ్యాలెట్కు అవకాశం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మే 7: పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో, ఇప్పటి వరకూ 3.03 లక్షల (70%) మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని […]

Read More

కూటమికి తన్జీమ్ ఈ ముఫ్తియాన్ మద్ధతు

-ముస్లింల సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం -జగన్ అమరావతిని నాశనం చేసి ముస్లింలకు ద్రోహం చేశారు -జగన్ పాలనలో ముస్లింలపై కిరాతక దాడులు, బలవంతపు మతమార్పిడిలు – తన్జీమ్ ఈ ముఫ్తియాన్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఇస్మాయిల్ ఖాసిమీ ప్రపంచ ప్రఖ్యాత దియోబంద్ నగరం కేంద్రంగా పని చేస్తున్న తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) నుండి ప్రధాన కార్యదర్శి షేక్ ఉల్ హదీస్ అల్లమా ముఫ్తీ జియా […]

Read More

వృద్ధుల ఉసురు తీసిన అధికారులపై చర్యలు తీసుకోండి

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి మానవ హక్కుల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ అమరావతి, మహానాడు : రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, పీఆర్‌ఆర్‌డీ పీఎస్‌ శశిభూషణ్‌, సెర్ప్‌ సీఈవో మురళీధర్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ మంగళవారం జాతీయ మానవ హక్కుల సంఘానికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. పెన్షన్‌ పంపిణీ వ్యవహారంలో వారి అనాలోచిత నిర్ణయాల […]

Read More

జగన్‌ పాలనపై ఉద్యోగుల్లో పెద్దఎత్తున వ్యతిరేకత

పోస్టల్‌ బ్యాలెట్‌ గడువు పొడిగించాలి మోదీ రాష్ట్ర పర్యటనకు విశేష స్పందన బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం విజయవాడ, మహానాడు : జగన్‌ పాలనపై ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చిందని బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 13న ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో బీజేపీ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ పదేళ్లలో […]

Read More

జగన్‌ పరిపాలనతో ఒక తరం నాశనం

లక్షలు ఇచ్చినా వైసీపీ గెలుపు అసాధ్యం సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు : జగన్‌ పరిపాలనతో ఒక తరం నాశనమైందని, ప్రజలు ఆయనను ఎప్పటికీ క్షమించరని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామంలో ఆయన ఎన్నిక ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్షలు ఇచ్చినా జగన్‌ పార్టీకి ఓటు వేయటానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. […]

Read More

ఇదీ..జగన్‌ మార్క్‌ భూ భక్ష పథకం…

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం కాదు…జే గ్యాంగ్‌ టైట్లింగ్‌ చట్టం తాత,ముత్తాత జాగీరులాగా ప్రజల ఆస్తిపై కన్ను జగన్‌, బొత్స, ధర్మాన, సజ్జల పొంతన లేని వ్యాఖ్యలు ప్రజల కష్టార్జితానికి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు పేరేంది నీతి అయోగ్‌ చెప్పింది వేరు..జగన్‌ గ్యాంగ్‌ మార్పులు చేసింది వేరు రెండిరటికీ తేడాలు గమనించండి…ప్రజలు మేల్కోవాలి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ మంగళగిరి: రాష్ట్రంలో పెట్టింది ల్యాండ్‌ టైట్లింగ్‌ […]

Read More

1000కోట్ల సినిమానా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శివ కాంబినేషన్ లో సిద్ధం అవుతోన్న భారీ బడ్జెట్ మూవీ కంగువ. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రెజెంట్, ఫాస్ట్ కలయికలో కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. సూర్య ఈ చిత్రంలో […]

Read More

శ్రీలీల అదృష్టాన్ని ఇలా పోగొట్టుకుందా?

శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ టాప్‌ హీరోయిన్‌. కొద్దిరోజులుగా ఆమెకు ఎందుకోగాని అదృష్టం కలిసి రావడంలేదు. గత ఏడాది 4 సినిమాలు రిలీజైతే.. భగవంత్‌ కేసరి మినహా మిగిలిన మూడు చిత్రాలు డిజాస్టర్‌గా నిలిచాయి. సినీ పరిశ్రమలో ఏ స్టార్స్ ఎప్పుడు వెలుగుతారో..ఏ స్టార్స్ కు ఎప్పుడు పరిస్దితులు తిరగబడతాయో చెప్పలేము. ఓ శుక్రవారం ఓవర్ నైట్ అప్పటిదాకా ఆ వీధిలో కూడా పెద్దగా తెలియనివారు ప్రపంచానికి పరిచయమై […]

Read More

20 ఏళ్ల ప్రయాణం… ఎక్కడా తగ్గేదేలే?

కొలతేసి కధను ఎంచుకుని కమర్షియల్ ఫార్ములాను ఖచ్చితంగా సినిమాలో పెట్టి గురి తప్పని అకర్షణ దర్శకత్వ ప్రతిభతో తగ్గేదే లేదు అని తెలుగు సినీ పరిశ్రమలో మేటి దర్శకునిగా నిలిచిన సుకుమార్ 2004 మే 7న సినీ పరిశ్రమలోకి వచ్చి న లెక్కల మాస్టర్ ఎలాంటి లెక్కలు వేసుకోకుండా సినిమాతోనే తన జీవితం అంటూ ఆయన ప్రయాణిస్తూ తనతో చాలామందిని ముందుకు తీసుకెళ్తూ నేటితో 20 ఏళ్ళ ప్రయాణం కొనసాగించారు. […]

Read More

అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

లోక్‌స‌భ‌ మూడో దశ పోలింగ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.గాంధీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్‌లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్‌ ప్రాంతంలోని నిషాన్‌ హయ్యర్ సెకండరీ స్కూల్‌ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌కు చేరుకుని ప్ర‌ధాని ఓటు వేశారు. అనంత‌రం ఓట‌ర్ల‌ను క‌లుస్తూ ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. వారితో క‌ర‌చాల‌నం చేశారు. ఈ క్ర‌మంలో ముందు […]

Read More