దలైలామాకు పీవీ మెమోరియల్‌ అవార్డ్‌

హైదరాబాద్‌: దివంగత భారత మాజీ ప్రధాని, భారతరత్న పి.వి.నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పి.వి.నరసింహారావు మెమోరియల్‌ అవార్డును ప్రపంచ శాంతి దూత దలైలామా కు అందజేశారు. ధర్మశాలలోని దలైలామా నివాసంలో బుధవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. పీవీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఆల్‌ ఇండియా యాంటీ టెర్రరిస్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ మణీందర్‌జీత్‌ సింగ్‌ బిట్టా, పీవీ మనవడు పి.వి.ఆర్‌.కశ్యప్‌, హైదరాబాద్‌కు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ ర్యాంకర్‌, సీఎస్‌బీ ఐఏఎస్‌ […]

Read More

గ్రూప్ 1 పోస్టులు అన్నిటికీ సమాన వేతనాలు ఉండాలి

పి ఆర్ సి కమిటీ కి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియామించబడే గ్రూప్ 1 పోస్టుల వేతనాలలో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని సవరిస్తూ గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ ఆధ్వర్యంలో గ్రూప్ […]

Read More

హోమ్‌ ఓటింగ్‌లో అంబటి అనుచరుల వీరంగం

వైసీపీకే ఓటు వేయాలని వయోవృద్ధుడికి బెదిరింపులు లేదంటే బయటకు లాగి తంతామని హెచ్చరికలు అధికారుల బృందం కళ్లెదుటే దౌర్జన్యం ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై మారణాయుధాలతో దాడి ఐదుగురికి గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం ముప్పాళ్ల మండలం మాదలలో ఘటన సత్తెనపల్లి: పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని మాదల గ్రామంలో అంబటి రాంబాబు అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బరి తెగించారు. హోమ్‌ ఓటింగ్‌ జరుగుతున్న ఇంట్లోకి చొరబడి ఓటు వేస్తున్న వయోవృద్ధుడిపై మీ […]

Read More

ఉత్తుత్తి బటన్లు నొక్కి టీడీపీపై జగన్‌రెడ్డి విషప్రచారం

ఎన్నికల తర్వాత పథకాలకు నిధులు ఇవ్వాలన్న ఎలక్షన్‌ కమిషన్‌ చంద్రబాబు ఆపించాడని తప్పుడు రాతలతో సాక్షి దుష్ప్రచారం టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజం మంగళగిరి: ఉత్తుత్తి బటన్‌ లు నొక్కిన జగన్‌ రెడ్డి తప్పుడు ప్రచారాలకు తెరలేపి చంద్రబాబు, టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పథకాలకు నిధులను ఎన్నిక ల […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో ఇంత అయోమయమా?

చాలా మంది జిల్లా కలెక్టర్లకు, ఆర్వోలకు క్లారిటీ లేదు ఓటింగ్‌ ఏర్పాట్లలో ఎన్నికల కమిషన్‌ విఫలం మరో రెండురోజులు గడువు పెంచాలి పోలీసు సిబ్బందికి నోడల్‌ ఆఫీసర్‌పై డీజీపీ స్పందించాలి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌లో ఇంకా అయోమయం నెలకొందని, ఓటు వినియోగించుకోకుం డా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ […]

Read More

ఏబీపై సస్పెన్షన్ ఎత్తివేత

-సస్పెండ్ న్యాయవిరుద్ధమన్న క్యాట్ -తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం -బకాయిలు మొత్తం చెల్లించండి -క్యాట్ తీర్పుతో వైసీపీ సర్కారుకు షాక్  ఎన్నికల వేళ జగన్ సర్కారుకు వరస వెంట వరస షాకులు. ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డిపై ఈసీ వేటు వేసిన కొద్దిరోజుల వ్యవధిలోనే… జగన్ సర్కారు సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను క్యాట్ తాజాగా కొట్టివేసింది. ఏబీవీని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ  […]

Read More

జగ్గయ్యపేటలో తాతయ్య ప్రచారం

జగ్గయ్యపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జగ్గయ్యపేట పట్టణంలో 8వ వార్డు పరిధిలోని తొర్రగుంటపాలెం 70వ బూత్‌ ప్రాంతం, జగ్గయ్యపేట మండలం షేర్‌ మొహమ్మద్‌ పేట క్రాస్‌ రోడ్డులో టీడీపీ అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య పర్యటించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీడీపీని గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More

మంగళగిరిని ఆదర్శంగా తీర్చిదిద్దటమే లోకేష్‌ సంకల్పం

మీ బిడ్డలా ఆదరించండి…అభివృద్ధి చేసి చూపిస్తాడు జగన్‌ ఐదేళ్ల పాలనలో విధ్వంసమే తప్ప అభివృద్ధి శూన్యం ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ తాడేపల్లి: మంగళగిరిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దటమే లోకేష్‌ సంకల్పమని, గెలిపిస్తే రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని ఎన్టీఆర్‌ మనవడు గారపాటి శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం తాడేపల్లి పట్టణం పొలకంపాడులో నారా లోకేష్‌ కుటుంబ సభ్యులు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా గారపాటి శ్రీనివాస్‌ […]

Read More

కూటమి గెలుపుతో స్థానిక సంస్థలకు అధికారాలు

పీఆర్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి రాజేంద్రప్రసాద్‌ శ్రీకాకుళం అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం శ్రీకాకుళం, మహానాడు : ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ బుధవారం శ్రీకాకుళం కూటమి అభ్యర్థి గుండు శంకర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలు పునరుద్ధరిస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధు లకు గౌరవ వేతనం పెంచుతామని మేనిఫెస్టోలో చెప్పినందున 175 […]

Read More

రానున్న ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలి

– జగన్‌ పాలనలో మహిళలకు భద్రత కరువు – యువత నిరుద్యోగంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు – వైసీపీ నేతల దోపిడీకి రాష్ట్ర ప్రజలు బలవుతున్నారు – ప్రజల భూములను దోచుకునేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం – కుప్పం ప్రజలకు చంద్రబాబు ప్రత్యేక మేనిఫెస్టో – ఓటుతో ఫ్యాను రెక్కలు ఊడి కింద పడాలి ` ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వరి పిలుపు కుప్పం/రామకుప్పం: ఈ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఏకమై వైసీపీ […]

Read More