ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలి

అక్రమాల నివారణకు అందుబాటులో వెబ్‌సైట్‌ సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ అమరావతి, మహానాడు:  ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించేలా చర్యలు తీసుకోవాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి, పూర్వ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కోరారు. గురువారం ఉదయం విజయవాడ వెన్యూ ఫంక్షన్‌ హాలులో ఓటు వేసి రక్షించుకో – ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకో అన్న అంశంపై జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమన్వయకర్తగా […]

Read More

మే 13 న ప్రజలు వైసీపీ ఫ్యాన్ కి ఉరి వెయ్యాలి

మోదీ గురించి మాట్లాడే దైర్యం జగన్ కి ఉందా? బొత్సతో మోదీని తిట్టిస్తున్న జగన్ కి నేరుగా విమర్శించే దమ్ము ఉందా? ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని బొత్స జగన్ కి తాకట్టు పెట్టారు జగన్ తప్పుడు ప్రచారం నమ్మెద్దు, నేనొస్తే రెట్టింపు సంక్షేమం పట్టాదారు పాసు పుస్తకాలపై ఉండాల్సింది జగన్ బొమ్మకాదు రాజముద్ర కూటమి అధికారంలోకి రాగానే హోంగార్డుల జీతాలు పెంచుతా చీపురుపల్లికి పరిశ్రమలు తెస్తా…తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి మీ […]

Read More

మూడు రోజులు వైన్స్ బంద్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసివేయాలని సూచించింది. మే 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న కూడా మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి.  

Read More

రోజా ఏమైనా ఆస్కార్ ఆర్టిస్టా?

వైసీపీ ఓడిపోయే తొలి సీటు నగరి – జబర్దస్ ఆర్టిస్ట్ కిరాక్ ఆర్పీ నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సినీ నటి రోజాపై జబర్దస్ ఆర్టిస్ట్ కిరాక్ ఆర్ఫీ ఫైరయ్యారు. తమను చిన్న ఆర్టిస్టులు అనడం సరికాదని.. తాము చిన్న ఆర్టిస్టులైతే, రోజా ఏమైనా నేషనల్ యాక్టరా?.. ఆస్కార్ ఆర్టిస్టా? అంటూ దుయ్యబట్టారు. ఏపీలో వైసీపీ ఓడిపోయే తొలి సీటు నగరి అని వ్యాఖ్యానించారు. జూన్ 4 నాడు అందరి […]

Read More

మోడీ రోడ్ షో చూసి వైసీపీ గుండె పగిలింది

బాక్సైట్ దోచుకుని భారతీ సిమెంట్స్ కు తరలింపు ఓటు వేసిన గిరిజనులకు జగన్ కాటు వేశాడు గిరిజనులకు బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ జనవరిలో నొక్కిన బటన్ కు నేటికీ డబ్బులెందుకు జమకాలేదు? బటన్ నొక్కిన 24 గంటల్లో పడాల్సిన డబ్బులు ఎందుకు పడలేదు జగన్? -కురుపాం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కురుపాం : ఓటు వేసిన గిరిజనులనే జగన్మోహన్ […]

Read More

సుజనా గెలుపు కై 108 కొబ్బరి కాయలు కొట్టారు

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టిడిపి, జనసేన బలపరిచిన బిజెపి కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ గురువారం శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం క్రింద ఘా ట్ రోడ్డు ప్రారంభం లో బీజేపీ నేతలుకొబ్బరికాయలు కొట్టారు. బిజెపి నాయకులు పోతిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. తొలుత అమ్మవారికి పూజా కార్యక్రమం చేసిన పోతిన తన కార్యకర్తలతో కలిసి 108 కొబ్బరికాయలు కొట్టి సుజనాచౌదరి గెలవాలని […]

Read More

సుజనా గెలుపునకు ముస్లిం సమాజం కట్టుబడి వుంది

పేకాట ఆడేవాడు… కార్పొరేటర్ కే తక్కువ ఆసిఫ్.. నాలుక కోస్తాం ఆసిఫ్..ముస్లిం లకు ఏం చేసావ్? ఆసిఫ్ కు మైనారిటీ నేతల వార్నింగ్ విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గెలుపునకు ముస్లిం సమాజం కట్టుబడి ఉందని, భారీ మెజారిటీతో గెలిపించుకునేందుకు అందరూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ ఏపీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఫతావుల్లా తెలిపారు. భవానీ పురం […]

Read More

‘గూగుల్ వాలెట్’

భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వాలెట్‌ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్లు, పాస్లు, ఐడీలు వంటివి సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. లావాదేవీలయేతర అవసరాల కోసమే ఈ వ్యాలెట్‌ను రూపొందించామ‌ని గూగుల్ తెలిపింది. మెట్రో ట్రైన్ టికెట్లు కూడా సేవ్ చేసుకునే విధంగా మెట్రో యాజమాన్యాలతో సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.  

Read More

జపాన్‌లో 8 లక్షలు తగ్గిన జనాభా

90 లక్షల ఖాళీ ఇళ్లు జననాలు పడిపోవడమే ప్రధాన కారణం జపాన్‌లో ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయిలో 90 లక్షలకు చేరింది. దేశంలో వృద్ధుల సంఖ్య పెరగటం.. అదే సమయంలో జననాలు పడిపోవడం దీనికి ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇటువంటి సమస్య ఒక్క జపాన్‌కే పరిమితం కాదని.. అమెరికా, కొన్ని ఐరోపా దేశాల్లో కూడా ఇలాగే ఉంటుందంటున్నారు. జపాన్‌లో 2023లో అంతకుముందు ఏడాది కన్నా […]

Read More

కోమటిరెడ్డి..చెత్త మాటలు ఆపు

మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, మహానాడు : సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మీట్‌ ది ప్రెస్‌లో మంత్రి కోమటిరెడ్డి తన ఆస్తులపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. కోమటిరెడ్డివి చెత్త మాటలు ప్రజల కు ఉపయోగపడవని మండిపడ్డారు. పొద్దుటి మాటకు, సాయంత్రం మాటకు పొంతన ఉండదన్నారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై ఆయన మాట్లాడిన మాటలు గుర్తు చేసుకోవాలని హిత వుపలికారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి […]

Read More