కూటమి గెలుపుతోనే వికసిత్ ఆంధ్రప్రదేశ్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు ఇబ్బందులు మోడరన్ లాలూ యాదవ్ లాగే ఆయన పాలన మతప్రాతిపదికన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం ఈడబ్ల్యూఎస్ కోటాలో అగ్రవర్ణ ముస్లింలకు రిజర్వేషన్లు కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ విజయవాడ, మహానాడు : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్ విలేఖ రుల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో 25 పార్లమెంటు స్థానాలు బీజేపీ […]
Read Moreకూతురికే విజయమ్మ విజయీభవ!
– జగన్కు తల్లి ఝలక్! – షర్మిలకే ఓటు వేయమని విజయమ్మ పిలుపు – అవినాష్ను ఓడించమని చెప్పిన జగన్ తల్లి – జగన్ను గెలిపించాలని కోరని వైచిత్రి – జగన్ను సీఎంను చేయమని కోరని తల్లి – కూతురుకే ఓటేసిన తల్లి – ఇది కోడలు భారతీరెడ్డికి వ్యతిరేకమంటూ సోషల్మీడియాలో ట్రోలింగ్ – – కన్న తల్లే జగన్ సీఎం కావాలని కోరుకోవడం లేదంటూ కామెంట్లు – వైఎస్ […]
Read Moreపోలింగ్ తర్వాత రోజు లీవ్ మంజూరు చేయాలి
ఎన్నికల ప్రధానాధికారికి ఏపీ జేఏసీ వినతి అమరావతి, మహానాడు : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు మే 12 నుంచి 13వ తేదీ పోలింగ్ రోజు రాత్రి వరకు పనిచేయాల్సి ఉంటుందని, కొన్ని చోట్ల మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పనిచేస్తారని అందువల్ల పోలింగ్ తర్వాత రోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయా లని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శనివారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి […]
Read Moreఓటమి భయంతో టీడీపీపై తప్పుడు ప్రచారం
– ఓటమి భయంతో టీడీపీపై తప్పుడు ప్రచారం -చంద్రబాబు, అచ్చెన్నాయుడు పేర్ల మీద ఫేక్ లెటర్లు -జాతీయస్థాయిలో చంద్రబాబుకు ముస్లింల మద్దతు -బీసీలకు దేవుడు చంద్రబాబు…బీసీల ద్రోహి జగన్రెడ్డి -జగన్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం -చంద్రబాబు వస్తే రాష్ట్రానికి, అన్ని వర్గాలకు మేలు -శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్, ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, అశోక్బాబు ఓటమి భయంతో వైసీపీ శ్రేణులు చంద్రబాబుపై ముసిం రిజర్వేషన్లు, బీసీలపై తప్పుడు లెటర్లు […]
Read Moreనా బలం.. బలగం మంగళగిరి ప్రజలే
-పేదరికం లేని మంగళగిరి నా కల -మంగళగిరి ప్రజలకు నారా లోకేష్ బహిరంగలేఖ నా మంగళగిరి కుటుంబసభ్యులకు నమస్కారాలతో… శతాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లు. కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతిసోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో నేను పోటీచేసినపుడు ఎన్నికలకు కేవలం 23రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక్కడ పరిస్థితులను అర్ధం చేసుకునే లోపే […]
Read Moreఅసెంబ్లీ టైగర్ వస్తోంది.. జగన్ కాసుకో!
– ఉండిలో కోలాహలం మధ్య రఘురామకృష్ణంరాజు ప్రచారం ఉండిలో టీడీపీ అభ్యర్ధి రఘురామకృష్ణంరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, పలు అపార్టుమెంట్లలో ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయనతో కలసి ఫొటోలు తీసుకునేందుకు ఓటర్లు పోటీ పడ్డారు. ముఖ్యంగా మహిళలు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. మా ఓట్లు మీకేనని భరోసా ఇచ్చారు. మరికొంతమంది అభిమానులు ‘జగన్ కాసుకో.. అసెంబ్లీ టైగర్ వస్తోంది’ అంటూ నినాదాలు […]
Read Moreతుస్సుమన్న జగన్ మేనిఫెస్టో
-ఆంధ్రుల సాక్షిగా అంతా అబద్ధమే చెబుతాం… నిజం చెప్పం! – మద్యనిషేధ హామీతోనే ఎత్తిపోయిన నమ్మకం – మద్యనిషేధం తర్వాతనే ఓట్లు అడుగుతానన్న జగన్ – భగవద్గీత-ఖురాన్-బైబిల్పై ప్రమాణం – సీపీఎస్పై మొదలైన మోసం మద్యపాన నిషేధం వరకూ – జగన్కు తెలియక సీపీఎస్పై హామీ ఇచ్చారన్న సజ్జల – మెగా డీఎస్సీపై నాలుకమడతేసిన జగన్ – అటకెక్కిన అవుట్సోర్సింగ్/కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ – పోలవరంపై పనిచేయని జగన్, మంత్రుల […]
Read Moreమోదీ సాబ్…. షుక్రియా
– ముస్లిం మహిళల సలామ్ – ముస్లింల ఓట్లే కీలకం! – 38 నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లే ప్రధానం – అక్కడ 40 వేల నుంచి 80వేల ఓటర్లు – రాయలసీమలోనే అధికం – కోస్తాలో తక్కువే – మరికొన్ని చోట్ల 30 వేలు – ముస్లిం మహిళా ఓటర్లే ఎక్కువ – వారిపై త్రిబుల్ తలాక్ ప్రభావం ఎక్కువే – త్రిబుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల్లో మోదీకి […]
Read Moreఆర్టీసీ ఎండీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
ఓటర్లకు అదనపు బస్సుల ఏర్పాటుకు వినతి అమరావతి, మహానాడు: పోలింగ్కు వచ్చే వారికి అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు శనివారం లేఖ రాశారు. ఆర్టీసీ బస్సులు పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యం కల్పించి ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాం తాలకు వస్తారని, వారు వస్తున్నందున రద్దీ […]
Read Moreజగన్ను గెలిపిస్తే మాఫియా రాజ్యమే
-మూడు రాజధానులని కుచ్చుటోపీ పెట్టాడు -పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి కడప, మహానాడు: రాష్ట్రం మొత్తం మాఫియా మయమైంది.. హత్యా రాజకీయాలు తప్ప మరొకటి లేదని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. కడపలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బహిరంగ సభలో ప్రసంగించారు. వివేకా హంతకుడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. వైఎస్ పేరును సీబీఐ చార్జిషీట్లో పెట్టించి పొన్నవోలుకు పదవి ఇచ్చారు. ప్రపంచం మొత్తం కడప ఎన్నికల వైపు చూస్తుంది. కడప […]
Read More