సీఎం పదవి చేపట్టగానే జగన్ మారిపోయారు

-షర్మిలను గెలిపిస్తామని మాటివ్వండి -రాజశేఖర్ రెడ్డి సిద్ధాంతం ఎప్పుడూ భాజపాకు వ్యతిరేకమే -జగన్ మాత్రం భాజపాను పల్లెత్తు మాట కూడా అనట్లేదు -మోదీ కొందరినే కోటీశ్వరులను చేశారు -భారత్ జోడో యాత్రకు వైఎస్ఆర్ పాదయాత్రే స్ఫూర్తి -కడప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ కడప: తన తండ్రికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు లాంటివారని రాహుల్ గాంధీ అన్నారు .వాళ్ళు ఇద్దరు అన్న తమ్ముడు లాగా ఉండేవారని చెప్పారు. […]

Read More

పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి సంఘీభావం తెలిపేందుకు శనివారం పిఠాపురం వచ్చిన మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ శ్రీ పాదగయ క్షేత్రాన్ని సందర్శించారు. తల్లి సురేఖ , ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలసి శక్తి పీఠం పురూహుతికా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని అర్చించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు శ్రీ చక్ర దర్శనం చేయించి వేద ఆశీర్వచనాలు అందించారు. రామ్ చరణ్  […]

Read More

దుర్గాడలో పవన్ కళ్యాణ్ రోడ్ షో

హారతులు పట్టి స్వాగతించిన గ్రామస్తులు ఆశీర్వదించండి అండగా ఉంటానన్న పవన్ కళ్యాణ్  ప్రజలతో మమేకమవుతూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. యువతను అక్కున చేర్చుకుంటూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చివరి రోజు ఎన్నికల ప్రచారం సాగింది. జన ప్రభంజనం మధ్య దుర్గాడ పరిసర గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. జనసేనాని రాక సందర్భంగా ఇరు గ్రామాల ప్రజలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగత, సత్కారాలు నిర్వహించారు.  పవన్ కళ్యాణ్ […]

Read More

సుజనా రోడ్‌షో సూపర్‌హిట్

– సుజనా రోడ్ షోకు బ్రహ్మరథం తిరుమల, అయోధ్య తరహాలో ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుతామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు. ముస్లిం మైనారిటీలకు హజ్ హౌస్ నిర్మాణం, అలాగే ఎస్సీ, ఎస్టీలకు చర్చిల నిర్మాణం చేస్తామని చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కాలేదని సుజనా దుయ్యబట్టారు. కొండ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతామని చెప్పారు. ఇది […]

Read More

జగన్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది

-ఎప్పుడో బటన్‌ నొక్కితే డబ్బులు ఎందుకు పడలేదు? -ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూటమి గెలుపు ఖాయం -బీజేపీ నేతలు పాతూరి, లంకా దినకర్‌, సాధినేని యామిని విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆ పార్టీ నేతలు బీజేపీ మీడియా ఇన్‌చార్జ్‌ పాతూరి నాగభూషణం, ప్రత్యేక అధికార ప్రతినిధి లంకా దినకర్‌, అధికార ప్రతినిధి సాధినేని యామిని విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పాతూరి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌ అబద్ధాలు, […]

Read More

కోళ్ల పెంపకం రైతులకు సబ్సిడీ పునరుద్ధరిస్తాం

-ఐటీసీతో మాట్లాడి ట్రేల పరిశ్రమలకు ప్రాధాన్యం -బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అమరావతి, మహానాడు: రాష్ట్రంలో కోళ్ల పెంపకమే జీవనాధారంగా బతికే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. 2019కి ముందు ఉన్న ప్రభుత్వం ఈ కోళ్ల పెంపకంపై ఆధారపడి ఉన్న రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకునేదని, వైసీపీ ప్రభుత్వం ఆ సబ్సిడీని తీసివేసిందన్నారు. దీంతో కోళ్ల పెంపకంపై ఆధారపడిన రైతులు అనేక […]

Read More

అవినీతిపై రెఫరెండమా..గ్యారంటీలపై రెఫరెండమా?

-తెలంగాణకు పట్టిన క్యాన్సర్‌ గడ్డ కాంగ్రెస్‌ -కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్న రేవంత్‌, కేసీఆర్‌ ఒకటే -బీజేపీకి ఆదరణ చూడలేక అబద్ధాలు చెబుతున్నారు -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు: కాంగ్రెస్‌, బీఅర్‌ఎస్‌ పార్టీలు రోజురోజుకూ బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూడలేక తమపై విషప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పొంతన లేని మాటలతో కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్న […]

Read More

సత్తెనపల్లి అభివృద్ధికి సేవకుడిలా పనిచేస్తా

-టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ -చివరిరోజు ముమ్మర ప్రచారం సత్తెనపల్లి, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఆలోచించి ఓటేయాలని టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మీలో ఒక్కడిగా మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపించే వాడిని. ఓటేసి గెలిపిస్తే సేవకుడిలా పనిచేసి సత్తెనపల్లి దశ, దిశ మారుస్తానని కోరారు. శనివారం సత్తెనపల్లి పట్టణంలో చివరిరోజు జోరుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేనేంటో 35 […]

Read More

బీజేపీతో సుస్థిరమైన పాలన

-తీవ్రవాదం, ఆర్థిక సంక్షోభాలకు దూరం -కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తార్నాక, మహానాడు: బీజేపీతోనే దేశంలో సుస్థిరమన పాలన సాధ్యమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తార్నాక కాలనీ అసోసియేషన్‌ వాసుల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నేను పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కార్యకర్తగానే కొనసాగాను. […]

Read More

గోడౌన్‌లలో ధాన్యం నిల్వకు మిల్లర్లకు అనుమతి

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, మహానాడు: రైతుల దగ్గర సేకరించిన ధాన్యాన్ని త్వరగా తరలించేందుకు వీలుగా మార్కెట్‌ కమిటీ లలో ఉన్న గోడౌన్‌లలో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు మిల్లర్లకు అనుమతి మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో ఇంకా ధాన్యం అమ్ముకోని వరి రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఆశాభావం […]

Read More