– పులివర్తి నానిపై వైసీపీ మూకలు చేసిన దాడిని ఖండిస్తున్నాం – తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య నిన్న పోలింగ్ బూత్ల వద్ద జనసునామీని చూసిన జగన్ రెడ్డి ప్రజావ్యతిరేకతను సహించలేకపోతున్నారు. తమ హింసా సంస్కృతి అస్త్రాన్ని ప్రయోగించారు. ఓడిపోతున్నామన్న భయంతోనే వీధి కుక్కల స్వైర విహారం వలె, వైసీపీ మూకలు బయటి వచ్చి దాడులు చేస్తున్నారు. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్ధి పులివర్తి నానిపై వైసీపీ […]
Read Moreబినామీ కాంట్రాక్టర్లకు దోచిపెట్టాలని జగన్ రెడ్డి కుట్ర
-రావాల్సిన ఆరోగ్య శ్రీ బిల్లులు రాక కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేశారు -రిటైడ్ ఉద్యోగులకు, పోలీసులకు, పంచాయితీ రాజ్ ఛాంబర్కు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయి -ఏమి తొందరని హుటాహుటిన వేల కోట్లు అప్పు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలనుకుంటున్నారు? -ఈ రాజకీయ ఆర్థిక కుట్రలో భాగస్తులైన సీఎస్ జవహర్ రెడ్డిని, ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణలపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి సెక్యూరిటీ బాండ్ల […]
Read Moreకాంగ్రెస్కు 12 నుంచి 14 స్థానాలు
డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భూపాలపల్లి, మహానాడు : భూపాలపల్లి జిల్లా మంథని మండలంలో మంత్రి దుద్దిళ్ల స్వగ్రామమైన ధన్వాడలో వివిధ దేవాలయాల వార్షికోత్సవాలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతోందని తెలిపారు. సమావే శంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మంచిర్యాల […]
Read Moreవారణాసిలో మోదీ నామినేషన్
లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ప్రధాని నరేంద్ర మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కంటే ముందు ప్రధాని మోదీ గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్లో ప్రత్యేక పూజలు […]
Read Moreజపాన్ లో తొలి 6G డివైజ్
ప్రపంచం లోనే తొలి 6G డివైజ్ ను జపాన్ ఆవిష్కరించింది.. 5G ఇంటర్నెట్ తో పోలిస్తే ఈ డివైజ్ 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్ లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. ఈ డివైజ్ స్మార్ట్ ఫోన్ కాదని, ఒక ప్రత్యేకమైన పరికరమని టెలికం వర్గాలు పేర్కొన్నాయి.
Read Moreరాష్ట్రానికి మోదీ గ్యారంటీతో ప్రజల్లో చైతన్యం
` పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులే ధ్యేయం – బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర గుంటూరు, మహానాడు : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ గ్యారంటీ అని ప్రజలు విశ్వసించినందు వల్లే ఓటింగ్కు పెద్దఎత్తున తరలివచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరులో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు అవుతారని అన్నారు. […]
Read Moreకెనడాలో పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు
ఒక్క చోట చేరి సంబూరాలు చేసుకున్న తెలంగాణ ప్రవాసులు. అభినందనల సందేశం పంపిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు కెనడా ప్రముఖ నగరం టోరంటోలో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ యేడాది జూన్ తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో ఉత్సవాలను నిర్వహించారు. టోరంటో, మిసిసాగ ఈ వేడుకలకు వేదిక అయింది. తెలంగాణ డెవలప్ మెంట్ […]
Read Moreపల్నాడులో హింసను ఖండించిన టీడీపీ అభ్యర్థులు
కలెక్టర్, ఎస్పీ ఉన్నా దాడులు ఆగలేదు ముందుగానే రాళ్ల కుప్పలు, కర్రలు తెచ్చారు అటువంటి చోట రీ పోలింగ్ నిర్వహించాలి మాచర్లలో పిన్నెల్లి తమ్ముడి అరాచకాలు నరసరావుపేటలో అభ్యర్థులపై దాడి హేయం పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్ర పన్నారు నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో వైసీపీ శ్రేణుల దాడులు, అరాచకాలపై పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థులు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోనే ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగాయని, పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర […]
Read Moreఅందుకే.. మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్!
బట్టల షాప్ ప్రారంభానికి సినీనటి…జనాలను అదుపు చేయలేకపోయిన పోలీసులు…ట్రాఫిక్ జామ్. విదేశీ ఐకియా / లులు షాప్స్ ప్రారంభం…జనాలను అదుపు చేయలేక పోయిన సెక్యూరిటీ సిబ్బంది… తొక్కిసలాట. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఎక్కడ చూసినా జన సంద్రమే! కోటి దీపాల ఆరాధన కార్యక్రమం…. లక్ష మందికి పైగా వారం రోజులు సమయం కేటాయించి తప్పకుండా హాజరు. పెద్దాయనకు ఉత్సవాలు….లక్షలాది మంది వారం పది రోజులు క్రమం తప్పకుండా హాజరు, […]
Read Moreజూన్ 4 తర్వాత యరపతినేని మార్క్ రాజకీయం
కాసు మహేష్రెడ్డికి బుద్ధి చెప్పడం తథ్యం పెట్రోల్ బాంబులు, నాటు బాంబులతో తెగబడ్డారు గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు తంగెడలో బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయం గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో పోలింగ్ సందర్భంగా సోమవారం జరిగిన విధ్వంసకరమైన ఘటనకు సంబంధించి గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ […]
Read More