సీఎస్‌ను కలిసిన టీజీవో సంఘం

డిమాండ్ల పరిష్కారానికి వినతి హైదరాబాద్‌ :  పెండిరగ్‌లో ఉన్న పలు డిమాండ్లను తీర్చడంతో పాటు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో విధులు నిర్వహించిన అధికారులకు అందించే రెమ్యూనరేషన్‌లో వ్యత్యాసాలను తొలగించాలని కోరుతూ తెలంగాణ గజిటెడ్‌ ఆఫిసర్స్‌ అసోసియేషన్‌ నాయకులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెండిరగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, హెల్త్‌ కార్డులను అందించాలని అసోషియేషన్‌ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, […]

Read More

జగన్‌రెడ్డి ‘ప్లాన్‌ బీ’ స్కెచ్‌తో విధ్వంసం

పోలింగ్‌ బూత్‌లకు ఓటర్లు రాకుండా చేసి గెలవాలని ప్లాన్‌ ఫ్రస్టేషన్‌లో టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడులు రాక్షస పాలనను తరిమికొట్టడానికి కదిలివచ్చిన ప్రజలు రాష్ట్రంలో పెనుమార్పునకు నాంది భారీ పోలింగ్‌ శాతం వైసీపీ నేతల విధ్వంసంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తున్నాం టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, దేవినేని మంగళగిరి, మహానాడు : మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో బుధవారం టీడీపీ నేతలు వర్ల రామయ్య, నక్కా […]

Read More

మోదీ స్టైలే వేరప్పా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఏ పని చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుంది. మోదీ వేసుకునే డ్రెస్ దగ్గరి నుంచి ఆయన పలకరించే వ్యక్తులు, వాకింగ్ స్టైల్ అన్నీ.. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆయన చేసే పనులు ఎంతో ఆలోచింపజేసేలా ఉంటాయి. ఈ క్రమంలోనే మంగళవారం వారణాసి నియోజకవర్గానికి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఇక నరేంద్ర మోదీని ఎన్నుకున్న నలుగురు […]

Read More

ఆ దేశాల్లో ఓటు వేయకపోతే జరిమానా

– కొన్ని దేశాలలో ఓటు విలువ బెల్జియం లో వరుసగా నాలుగుసార్లు ఓటేయకపోతే.. పదేళ్ల వరకు ఓటు హక్కుండదు. మొదటిసారి వేయకపోతే రూ.4 వేలు, రెండోసారికి రూ.10వేలు జరిమానా వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగావకాశాలు కోల్పోతారు. దీంతో 96 శాతం ఓటింగ్‌ నమోదవుతుంది. ఆస్ట్రేలియా లోనూ జరిమానా విధానాన్ని అనుసరిస్తున్నారు. ఓటు వేయకపోతే వారం రోజుల్లో జరిమానా చెల్లించాలనే నిబంధన ఉంది. దీంతో ఇక్కడ 98 శాతం పోలింగ్‌ నమోదవుతోంది. సింగపూర్‌ […]

Read More

డీజీపీ, ఇంటెలిజెన్స్‌ ఏడీజీలతో సీఎస్‌ అత్యవసర భేటీ

అమరావతి: డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార్‌ విశ్వజిత్‌లతో సీఎస్‌ జవహర్‌రెడ్డి సచివాలయంలో భేటీ అయ్యారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్‌ కావటంతో అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. గురువారం ఈసీ వద్ద వివరణ ఇచ్చేందుకు సీఎస్‌, డీజీపీలు ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేమిటని ఈసీ ప్రశ్నించింది. ఘటనలకు బాధ్యులు ఎవరు? నివారణ చర్యలు ఏం తీసుకున్నారని […]

Read More

డీజీపీ, సీఎస్‌లపై ఈసీ ఆగ్రహం

-అణచివేతలో విఫలమయ్యారని వ్యాఖ్య -స్వయంగా హాజరుకావాలని ఆదేశం -ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోనే ఉంది ఢిల్లీ: పోలింగ్ అనంతరం ఏపీలో చెలరేగిన హింసను అణచివేయడంలో డీజీపీ, సీఎస్ విఫలమయ్యారని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. దీనిపై గురువారంలోగా స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఈసీ సమన్లు పంపింది. పల్నాడు జిల్లా, తాడిపత్రి, తిరుపతి తదితర ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు విచక్షణారహితంగా దాడులుచేసి గాయపరుస్తున్న వైనాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. […]

Read More

ఎన్ఆర్ఐ టీడీపీ నేతలకు చంద్రబాబు కితాబు

• సప్తసముద్రాలు దాటొచ్చి పోలింగ్‌లో పాల్గొన్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు • ఎన్నికల్లో ఎన్ఆర్ఐల కృషి అనన్యసామాన్యం • పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ కార్యక్రమం • జూమ్ కాల్ ద్వారా పాల్గొని ఎన్ఆర్ఐల సేవలను కొనియాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీలో మే 13వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రవాసాంధ్రులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి పోలింగ్ ప్రక్రియలో భాగస్వామ్యంకావడం అనన్యసామాన్యమని […]

Read More

బాడీగార్డ్‌పై దాడి ఘటనలో ఏవీ సుబ్బారెడ్డిపై కేసు

నంద్యాల: మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్‌పై దాడి చేసిన ఘటనలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఏవీ సుబ్బారెడ్డితో పాటు మరో ఐదుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. గత రాత్రి నిఖిల్ తన స్నేహితులతో కలిసి అఖిలప్రియ ఇంటి ముందు ఉన్న సమయంలో దుండగుల కారు వేగంగా వచ్చి నిఖిల్‌ను ఢీకొట్టింది. ఆపై కింద పడిన నిఖిల్‌‌ను కారులో […]

Read More

ట్రావెల్స్‌ బస్సు ప్రమాదంలో ఆరుగురి మృతి

–పల్నాడు జిల్లా పసుమర్రి సమీపంలో ఘటన -కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబు వినతి చిలకలూరిపేట, మహానాడు: పల్నాడు జిల్లా పసుమర్రి సమీపంలో మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమా దంలో ఆరుగురు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి ఎన్నికల సందర్భంగా ఓట్లు వేసేందుకు వచ్చి తిరుగుప్రయాణంలో వారంతా ట్రావెల్స్‌ బస్సులో వెళుతుండగా జర్నీ సినిమా తరహాలో టిప్పర్‌ ఢీకొంది. దాంతో బస్సులో మంట లు చెలరేగాయి. ప్రయాణి కులు […]

Read More

వైసీపీ అభ్యర్థుల హౌస్‌ అరెస్ట్‌

పల్నాడు జిల్లా, మహానాడు: పల్నాడు జిల్లాలో అల్లర్ల నేపథ్యంలో గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్‌ రెడ్డి, మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. పల్నాడులో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా హౌస్‌ అరెస్టులు చేశామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 144 సెక్షన్‌ కొనసాగుతుందని వివరించారు.

Read More