జూన్ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం విజయవాడ, నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్ గౌరవ్’ రైలును నడపనున్నారు. జూన్ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం అవుతుంది. విజయవాడ డివిజన్ పరిధిలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగుడ, సికింద్రాబాద్, ఖాజీపేట మీదగా నైమిశారణ్యం, ముక్తినాథ్, ఖడ్మండు, పశుపతినాథ్, అయోధ్య తదితర ప్రాంతాలకు చేరుతుంది. టీ, […]
Read Moreఖురేషి అబ్రమ్ పాత్రలో అదరగొట్టే లుక్తో మోహన్ లాల్
స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థగా లైకా ప్రొడక్షన్స్కి ఓ పేరుంది. తొలిసారి మలయాళ సినీ ఇండస్ట్రీలోకి లైకా ప్రొడక్షన్స్ ఓ భారీ బడ్జెట్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రమే ఎల్2 ఎంపురాన్’. మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్కు ఎంతో కీలకమైనదనే చెప్పాలి. దక్షిణాదిలో టాప్ యాక్టర్స్తో కలిసి ఓ కొత్త సినీ ఇండస్ట్రీలోకి […]
Read More“యక్షిణి” అనౌన్స్ చేసిన డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్
ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో “యక్షిణి” అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. “యక్షిణి” వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని […]
Read Moreమే 24 నుండి పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లా లో 9 పరీక్షా కేంద్రాలలో సుమారు 2100 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఓపెన్ స్కూల్ SSC మరియు ఇంటర్ పరీక్షలు 7 పరీక్ష కేంద్రాలలో (2 SSC & 5 […]
Read More‘రక్షణ’ టీజర్.. థియేటర్స్ సందడి చేయటానికి సిద్ధమవుతోన్న సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్
వాడెవడో తెలియదు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. . ఇప్పటి వరకు నేను కచ్చితంగా వాడిని కలవలేదు.. ఏరోజు నేను వాడ్ని కలుస్తానో అదే అఖరి రోజు’’ అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది పాయల్ రాజ్పుత్. ఇంతకీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవరికీ? ఎందుకోసం.. ఎవరినీ ఆమె వెతుకుతుంది? అనే వివరాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేకర్స్. ‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును […]
Read Moreపిన్నెల్లిని అరెస్ట్ చేయాలి
– బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి. విల్సన్ మాచర్లలో పోలింగ్ బూత్ లో చొరబడి విధ్వంసం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణా రెడ్డి ని తక్షణం అరెస్ట్ చేయాలి అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ డిమాండ్ చేశారు. పోలింగ్ భూత్ లో అడ్డుకున్న నంబూరి అనే వ్యక్తి పై పోలింగ్ తర్వాత చేసిన దాడి పాశవికం. ఈ దుర్మార్గం గురించి […]
Read Moreప్రజల్ని, ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశాడు జగన్
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సొంత బాబాయ్ని, ఓటేసి గెలిపించిన ప్రజల్ని, చివరికి ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశాడు. ఓటమి భయంతో ఈవీఎంల ధ్వంసంతోపాటు దాడులకి తెగబడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. వైసీపీ ఫ్యాక్షన్ పాలిటిక్స్కి జూన్ […]
Read Moreఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈ‘సీరియస్’
బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అమరావతి, : మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది. పీఎస్ నంబర్ 202 లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పీ రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డ అయ్యారు. ఈవీయంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని […]
Read Moreజూన్ 7 న థియేటర్లో ఓసి
కౌండిన్య ప్రొడక్షన్స్ పై బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓసి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమాలోకి రావాలని కొంతమంది యువకుల కథే ఓసి. శరవేగంగా నిర్మాణాంతరపు పనులను పూర్తి చేసుకుంటున్న ఓసి.. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ఓసి టీజర్ విశేష ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్ర […]
Read Moreత్వరలో అనుష్క, విజయశాంతి ప్రధాన పాత్రల్లో మూవీ నిర్మిస్తున్నా – నిర్మాత ఎస్ కే బషీద్
అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి భారీ మెజార్టీతో గెలవబోతున్నానని తెలిపారు నిర్మాత ఎస్ కే బషీద్. 2007లో అల్లరి నరేష్, వేణు హీరోలుగా అల్లరే అల్లరి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా తన ప్రస్థానం మొదలుపెట్టారు ఎస్ కే బషీద్. ఆ తర్వాత పలు చిత్రాలను నిర్మించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి తాను వచ్చానని, అయితే అడుగడుగున ఇబ్బందులకు గురిచేశారని […]
Read More