సీతక్కకు పీసీసీ పట్టం?

– ఫలితాల తర్వాత ప్రకటన – ఫలించిన రేవంత్ ఒత్తిడి – ఇరులుంటే పార్టీ-పాలనలోఇబ్బంది – సీతక్క ఉంటే సాఫీగా నిర్ణయాల అమలు – పైగా గిరిజనురాలికి పట్టం కట్టామన్న కీర్తి – మంత్రివర్గ విస్తరణ కూడా అప్పుడే ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ పీసీసీ చీఫ్‌గా గిరిజన మహిళ, మంత్రి సీతక్కను నియమించేందుకు రంగం సిద్ధమయిందా? ఆమె ఉంటే పార్టీ-ప్రభుత్వంలో భవిష్యత్తులో తీసుకోబోయే, తన నిర్ణయాలు సాఫీగా అమలవుతాయని […]

Read More

డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు ఉన్నా ఉపేక్షించొద్దు

– గంజాయి,డ్రగ్స్ నిర్మూలనలో పురోగతిపై సమీక్షలో నార్కోటిక్స్ డ్రగ్స్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం – సమీక్షలో డ్రగ్స్ నిర్మూలనపై సీఎం రేవంత్‌రెడ్డి హైద‌రాబాద్ : రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలి. ఈ విషయంలో మరింత యాక్టివ్ గా పనిచేయాలి. అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించండి. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టండి. గంజాయి, డ్రగ్స్ సరఫరా చైన్ ను బ్రేక్ చేయండి. వాటిని […]

Read More

జూన్ 14న అజయ్ ఘోష్, చాందినీ చౌదరి నటించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’

అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. మంచి కాన్సెప్ట్‌, కంటెంట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్‌పై హర్ష గారపాటి మరియు రంగారావు గారపాటి నిర్మించారు. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఎమోషనల్ డ్రామాగా […]

Read More

మే 31న వరల్డ్ వైడ్‌గా హిట్ లిస్ట్

తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా హిట్ లిస్ట్. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన […]

Read More

ఘనంగా బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ టీజర్ రిలీజ్

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ‘పరాక్రమం’ సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో […]

Read More

నా ఐడియాను కాపీ కొట్టి ‘బేబి’ సినిమా తీశాడు-దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో శిరీన్ శ్రీరామ్ తనకు సాయి రాజేష్ చేసిన అన్యాయం, తన కథను కాపీ కొట్టి బేబీగా తీయడం […]

Read More

“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ట్రైలర్ విడుదల

కథలు, పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ వెళ్తున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” అనే మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. నేహా శెట్టి కథానాయికగా నటిస్తున్న […]

Read More

జవహర్ రెడ్డి నీతి మాలిన చర్యను గర్హిస్తున్నాం

-దళితుల భూమిని అప్పనంగా సీఎస్ కుమారుడికి కట్టబెట్టేందుకే జీవో నెం.596 విడుదల చేసిన సీఎస్ -దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈ ప్రభుత్వంలో సీఎస్ కుమారుడి భూదోపిడి ఉన్నది -ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డి పాస్ పోర్టును సీజ్ చేసి, ఎయిర్ పోర్టులన్నిటినీ అలెర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలి -CBI దర్యాప్తుకు ఆదేశించి విశాఖపట్టణం భూభాగోతాలపై విస్తృత విచారణ జరిపించాలి – తెలుగుదేశం పార్టీ […]

Read More

ఉమ్మడి రాజధాని గడువును పొడిగించొచ్చు

రాష్ట్రపతి ఆర్డినెన్స్‌ జారీ చేయొచ్చు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్‌ విశాఖపట్నం :  ఉమ్మడి రాజధాని గడువును మరో పదేళ్లు పొడిగించొచ్చని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. మరో వారంరోజుల్లో ఉమ్మడి రాజధాని గడువు ముగియనుండటంతో ఆయన చేసిన ట్వీట్‌ వైరలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌ నగరం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉం ది. ప్రస్తుతం కాలపరిమితి ముగుస్తుండగా ఏపీకి రాజధాని లేదు. ఈ క్రమంలో […]

Read More

వర్షాకాలం జాగ్రత్తలపై రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌, మహానాడు : కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో పోలీసు, ఇతర విభాగాల అధికారులతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై చర్చించారు. ఈ సమావేశం లో పోలీస్‌, ట్రాఫిక్‌, జీహెచ్‌ఎంసీ, విద్యుత్‌, వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Read More