ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం

-కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం -కారు అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ఘటన -మృతులంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తింపు గన్నవరం, మహానాడు: కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో నలుగురు అక్కడిక్కడే దుర్మరణం చెందగా మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హనుమాన్‌ జంక్షన్‌ సీఐ అల్లు లక్ష్మీనరసింహ […]

Read More

కౌంటింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు

-ఓట్ల లెక్కింపును విజయవంతంగా నిర్వహించాలి -అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆదేశాలు అమరావతి, మహానాడు: ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఆయన అన్ని రాష్ట్రాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భం గా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌ కుమార్‌ మీనాకు కౌంటింగ్‌పై పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ విజయవంతంగా […]

Read More

1న జైలుకు కేజ్రివాల్‌, 6న విదేశాలకు రాహుల్‌

-పంజాబ్‌ను కేజ్రివాల్‌ ఏటీఎంగా మార్చారు -భగవంత్‌మాన్‌ ఆయనకు పైలెట్‌గా మారారు -కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలు పంజాబ్‌: పంజాబ్‌ను కేజ్రివాల్‌ అవినీతికి ఏటీఎంగా మార్చారని అమిత్‌ షా ఆరోపించారు. కేజ్రివాల్‌కు పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌ పైలెట్‌గా మారారని, కోర్టుల్లో కేసులకు అవసరమైన డబ్బును పంజాబ్‌ నుంచే తీసుకెళుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌, ఆప్‌ కలిసి పంజాబ్‌ను డ్రగ్స్‌ నరకంలోకి నెట్టివేస్తున్నాయని మండిపడ్డారు. జూన్‌ 4న మోదీ ప్రభుత్వం వస్తుందని, జూన్‌ […]

Read More

ఒక్క నిమిషంలోనే ఫోన్‌ చార్జింగ్‌

-10 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్‌ కారుకు ఫుల్‌ చార్జింగ్‌ -కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఘనత కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఫోన్‌కు 0 నుంచి 100 శాతం వరకు చార్జ్‌ చేయగలిగే కొత్త సాంకేతికతను కొలరాడో యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అంకుర్‌ గుప్తా అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లకు ఒక్క నిమిషంలో, ఎలక్ట్రిక్‌ కారుకు 10 నిమిషాల్లోనే ఫుల్‌ చార్జింగ్‌ చేయొచ్చని తెలిపారు. విద్యుత్‌ […]

Read More

డ్వాక్రా మహిళల డబ్బు కాజేసిన జగన్‌

-రూ.750 కోట్లు దేనికి మళ్లించారో చెప్పాలి -స్టేట్‌ ఫైనాన్స్‌లో రూ.4,736 కోట్ల గోల్‌మాల్‌ -చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: డ్వాక్రా మహిళల డబ్బులు ఎగ్గొట్టి జగన్‌ ప్రభుత్వం వారిని మోసగించిందని చిలకలూరిపేట టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. స్త్రీ నిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ నుంచి దారి మళ్లించిన రూ.750 కోట్లు ఏ చేశారో ప్రభు త్వం చెప్పాలని నిలదీశారు. చివరకు కార్పొరేషన్లు, విద్యాసంస్థల […]

Read More

జ్వరంగా ఉంది..విచారణకు రాలేను!

-రేవ్‌ పార్టీ కేసులో విచారణకు హేమ డుమ్మా -సమయం కావాలంటూ పోలీసులకు లేఖ -వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు వేడుకోలు -తిరస్కరించిన పోలీసులు..మళ్లీ నోటీసుల జారీకి ప్రయత్నం బెంగళూరు: రేవ్‌ పార్టీ కేసులో నటి హేమ పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. తనకు కొంత సమయం కావాలంటూ బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాశా రు. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నానంటూ వేడుకోగా ఆమె విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించారు. మరోసారి విచారణకు రావాలంటూ […]

Read More

బాగోదు జాగ్రత్త…నేను మాట్లాడితే తట్టుకోలేవు

-కుందేళ్ల చప్పుడుకు భయపడేది లేదు -పైరవీలతో పదవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు -అందరి నిర్ణయం మేరకు బీజేఎల్పీ పదవి దక్కింది -మీరు పీసీసీ ఎలా తెచ్చుకున్నారో నాకు తెలీదా? -పౌరసరఫరాలో అవినీతిని ఒప్పుకున్నందుకు థ్యాంక్స్‌ -19 ప్రశ్నలలో ఒక్క దానికే సమాధానం చెప్పావు -సిట్టింగ్‌ జడ్జితో విచారణ, సీబీఐతో దర్యాప్తు చేయించాలి -ఉత్తమ్‌ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఫైర్‌ హైదరాబాద్‌, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం […]

Read More

దళిత ఏజంట్ మాణిక్యరావుకు రక్షణ కల్పించండి

-రాష్ట్రంలో తాలిబాన్ తరహా పాలన -బాధితుడితో కలిసి డీజీపీని కలిసిన వర్ల రామయ్య -జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు ఎస్పీకి డీజీపీ ఆదేశం మంగళగిరి: రాష్ట్రంలో తాలిబాన్ తరహా పాలన నడుస్తున్నదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఆందోళన వ్యక్తంచేశారు. మాచర్ల నియోజకవర్గం కళ్లకుంటకు చెందిన టిడిపి దళిత ఏజంటు మాణిక్యరావును వెంటబెట్టుకుని వర్ల రామయ్య ఆదివారం రాత్రి డీజీపీని కలిశారు. అనంతరం వర్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ…13వతేదీన […]

Read More

తీన్మార్ మల్లన్న..ఎన్నికల్లో ఏక్‌మార్ కొడతారా?

– గతంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధికి చెమటలు పట్టించిన మల్లన్న – ఆ తర్వాత బీజేపీ.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్‌లో -అప్పుడు రేవంత్, ఇతర రెడ్డి నేతలపై విమర్శలు – ఇప్పుడు ఆ పాత వీడియోలతో బీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ – అప్పట్లో ఒంటరి సైనికుడన్న సానుభూతి – అందుకే పార్టీ లేకపోయినా దన్నుగా నిలిచిన పట్టభద్రులు – ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్ధి ముద్ర – ఆ మూడు జిల్లాల కాంగ్రెస్ నేతలు […]

Read More