న్యూయార్క్​తో పోల్చుకునేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలి

– తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ వృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్నతీరుపై ఈ భేటీలో చర్చించారు. గ్రేటర్ […]

Read More

తెలంగాణను మళ్లీ ఆంధ్రాలో కలపాలన్నదే కాంగ్రెస్ కుట్ర

విద్యుత్ కేంద్రం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే చెప్పుతో కొడతా ఎమ్మెల్సీ కోసం కోదండరాం పాకులాట – మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, కేసీఆర్ పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారు.నాలుగు అంశాల్లో ఎక్కడా చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైంది. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ తో మీడియా సమావేశం పెట్టించి […]

Read More

పట్టాదారు పాసు పుస్తకాల నిలిపివేత

రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కోసం గత సర్కారు ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను నిలిపివేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 20 లక్షల మంది రైతులకు పుస్తకాలు అందాల్సి ఉండగా ఎన్నికల వల్ల వేలాదిమందికి అవి రాలేదు. మాజీ సీఎం జగన్ ఫోటో ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రీ-సర్వే కొనసాగింపుపై సందిగ్ధం నెలకొంది.

Read More

జగనన్న, వైఎస్సార్ పేరుతో ఉన్న పలు పథకాలకు పేరు మార్పు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

-పథకాలకు పేర్లు మార్చిన బాబు సర్కారు -ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం -ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లపై దృష్టి సారించింది. వివిధ పథకాలకు పేర్లు మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ఇకపై ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్’ గా పిలుస్తారు.జగనన్న విదేశీ […]

Read More

పోలవరం నాకర్థం కాలేదు: మాజీ మంత్రి అంబటి

పోలవరం ప్రాజెక్టుపై జలవనరులశాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘పోలవరం చాలా కఠినమైన టాపిక్. అంత తేలిగ్గా అర్థం కాదు.అర్థం కాదని గట్టిగా ఎందుకు చెబుతున్నానంటే.. నాకర్థం కాలేదు కాబట్టి. నేను ఎన్నోసార్లు పర్యటించిన తర్వాత పోలవరం ఇప్పుడు పూర్తయ్యేది కాదని చెప్పాను.ఇప్పుడు అదే మాట చంద్రబాబు చెబుతున్నారు’ అని రాంబాబు వ్యాఖ్యానించారు.

Read More

ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాన్ని ఇకనైనా జగన్మోహన్ రెడ్డి మానుకోవాలి

-జగన్ జనం తింగరోళ్లేమి కాదు.. రిషికొండ గుట్టు నేను ఎప్పుడో విప్పా -ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నాలను మానుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. గత రెండు రోజులుగా విశాఖపట్నంలో ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ప్యాలెస్ గురించే చర్చ జరుగుతోందన్నారు. ఒక గొప్ప కట్టడం కోసమే కట్టాము తప్ప… వ్యక్తిగత అవసరాల కోసం కాదని వైకాపా నాయకత్వం వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా […]

Read More

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

శాసన మండలిలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 25వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూలై 2 – నామినేషన్ దాఖలు.. జూలై 3 – నామినేషన్ పరిశీలన.. జూలై 5 – నామినేషన్ ఉపసంహరణ.. జూలై 12న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు.. సి. రామచంద్రయ్య పై అనర్హత వేటు పడడంతో, మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేయటంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలు.

Read More

నిండిన ‘తుంగ’

ఈ ఏడాది భారీ వర్షాల ప్రభావంతో తుంగ జలాశయం నిండి రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తుంగ జలాశయం గరిష్ట నీటి మట్టం 588.24 మీటర్లుగా ఉంది. జలాశయానికి 1765 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వస్తోంది. నదికి 1700 క్యూసెక్కులు నీరు వస్తోంది. గత యేడాది కన్నా ఈసారి తుంగభద్రకు త్వరలో భారీగా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read More

సిద్దమవుతున్న ఇస్రో మంగళయాన్-2 మిషన్

-అంగారక గ్రహం పైకి మరో ప్రయోగం ( వెంకట్) సూర్యుడు, చంద్రుడిపై తర్వాత అంగారక గ్రహం యెక్క రహాస్యాలను అన్వేషించ నున్నారు. అంగారకుడిపై మరో ప్రయోగానికి సిద్దమైంది ఇస్రో. మంగళయాన్‌-1 చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంగారక గ్రహం పైకి మరో ప్రతిష్టాత్మకమై ప్రయోగానికి సిద్దమైంది.. మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ యొక్క సక్సెస్ తర్వాత, రెండవ ఎడిషన్ మార్టిన్ ఉపరితలంపై రోవర్ […]

Read More

భారత్‌కు గూగుల్‌ ఏఐ జెమిని యాప్‌

గూగుల్‌ ఏఐ జెమిని మొబైల్‌ యాప్‌ భారత్‌లో అందుబాటు లోకి వచ్చింది.. తెలుగుతో పాటు హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, ఉర్దూ భాషల్లోనూ ఈ యాప్‌ సేవలందిస్తుందని గూగుల్‌ పేర్కొంది. రానున్న రోజుల్లో సరికొత్త ఫీచర్లను జోడించనున్నాం అని ఆల్ఫా బెట్, గూగుల్‌ సీఈఓ సుందర్ పిచాయ్ ఎక్స్ వేదికగా పోస్ట్‌ చేశారు.

Read More